ఒమిక్రాన్ వణుకుతో ధరించకుంటే వెయ్యి ఫైన్ వ్యాక్సినేషన్ను మరింతగా పెంచిన వైద్య శాఖ మాస్క్ పెట్టాల్సిందే లేదంటే వెయ్యి రూపాయల జరిమానా ఒమిక్రాన్ నేపథ్యంలో అప్రమత్తంప్రపంచ దేశాలను ఒమిక్రాన్ వణికి�
విశిష్టతల సమాహారం భక్తుల కొంగుబంగారంగా శంభులింగేశ్వర ఆలయం సున్నాపు రాయికి పెట్టింది పేరు మేళ్లచెర్వు, డిసెంబరు 2: కృష్ణానది తీరాన ఉండే మేళ్లచెర్వుకు ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. శతాబ్దాల చారిత్రక పునాది ఉ�
నేడు పొడిచెడులో వర్ధంతి నివాళులర్పించనున్న మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే కిశోర్ హాజరుకానున్న ప్రజాప్రతినిధులు అభిమానులు మలిదశ తెలంగాణ ఉద్యమ అమరుడు.. పొడిచెడు ముద్దు బిడ్డ శ్రీకాంతచారి. తన ఆత్మార్మ�
సూర్యాపేట అర్బన్, డిసెంబర్ 2 : ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పని చేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది తప్పనిసరిగా రెండు డోసుల కొవిడ్ టీకాలు వేయించుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ గురువారం ఒక ప్రకట�
నేరేడుచర్ల: ప్రపంచ ఎయిడ్స్ డేను పురష్కరించుకుని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు బుధవారం హుజూర్నగర్లోని ప్రధాన రహాదారిపై ఎయిడ్స్ అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి ప్రిన్సిపాల
రూ.కోట్లు కోల్పోతున్న బాధితులు మానసిక ఒత్తిడితో ఆత్మహత్య.. ఇంటిని వదిలి పరారీ దిక్కులేని వారవుతున్న కుటుంబాలు ఇటీవల సూర్యాపేటలో ప్రాణం తీసుకున్న క్రిప్టో కరెన్సీ బాధితుడు ఆన్లైన్ వ్యాపారాలపై జాగ్రత�
కోదాడ: టీఆర్ఎస్ ప్రభుత్వం మద్దతు ధర చెల్లించి రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేస్తుంటే విమర్శలు చేయడం సరికాదని, అసత్య ప్రచారాలు మానుకోవాలని డిసిసిబి డైరెక్టర్ కొండా సైదయ్య స్పష్టం చేశారు. శనివారం పట్టణంలో�
ఆరో తరగతిలో అడ్మిషన్లకు అవకాశం ఈ నెల 30 వరకు దరఖాస్తులు ఆహ్లాద వాతావరణంలో చలకుర్తి నవోదయ విద్యాలయం విద్యాబోధన, హాస్టల్ వసతి ఉచితం ఎందరినో తీర్చిదిద్దిన ఘనత పెద్దవూర, నవంబర్ 26 : గ్రామీణ ప్రాంత విద్యార్థుల
Crime news | పెద్ద ఎత్తున కల్తీ టీ పొడిని విక్రయిస్తున్న ముఠా గుట్టును సీసీఎస్, పట్టణ పోలీసులు రట్టు చేశారు. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశంలో ఎస్పీ ఎస్ రాజేంద్రప్రసాద్ వివరాలను వెల్ల
ఖైరతాబాద్ : రాజ్భవన్ ముందు ఓ రైతు కూలీ ఆత్మహత్యకు యత్నించాడు. సకాలంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులు అడ్డుకొని అతన్ని స్టేషన్కు తరలించారు. పంజాగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సూర్యపేట జి�
E-NAM | జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో ఈనామ్ (E-NAM) విధానం పకడ్బందీగా అమలవుతుందని రాజస్థాన్కు చెందిన అగ్రికల్చర్ బోర్డ్ డైరక్టర్ ఉమేష్ శర్మ, జోనల్ డైరెక్టర్ లక్ష్మణ్ ప్రసాద్ శర్మలు అన్నారు. సూర్యాపేటల�