అడవిదేవులపల్లి మండలంలో పెరిగిన సాగు l బోరుబావుల కింద ఆరుతడి పంటగా సేద్యంవరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం కొర్రీలు పెడుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు రైతులు ఇతర పంటల సాగుకు మొగ్గు చ�
ఫిబ్రవరిలోగా పూర్తికానున్న పనులు ప్రయాణికులకు తీరనున్న కష్టాలు మునుగోడు మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న తుర్కగూడెం, దుబ్బకాల్వ గ్రామాలకు దశాబ్దాలుగా సరైన రోడ్డు వసతి లేదు. దాంతో గ్రామస్తులు అత్య�
జీఓ 268 జారీ చేసిన ప్రభుత్వం లీజు బాధ్యత కూడా ఇక ఆ శాఖకే.. వేలం ఆదాయం పంచాయతీలకు అందజేత మత్య్సకారులకు మరింత ఆర్థ్ధిక భరోసా ఉమ్మడి జిల్లాలో పంచాయతీల పరిధిలో 3,965 చెరువులు సూర్యాపేట, అర్బన్ డిసెంబర్ ౩ : మత్స్యక�
పొడిచేడులో శ్రీకాంతాచారి విగ్రహం వద్ద నివాళులర్పించిన మంత్రి మోత్కూరు, డిసెంబర్3 : తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కాసోజు శ్రీకాంతాచారి చేసిన ప్రాణ త్యాగం గొప్పదని, ఆయన అమరత్వాన్ని యావత్ ప్రజలు ఎన్నడూ మ
కాంగ్రెస్ నిర్లక్ష్యం చేస్తే, బీజేపీ నిర్వీర్యం చేసింది తెలంగాణ సమాజం ఎప్పటికీ చైతన్యం చాటుతుంది శాసనమండలి ఎన్నికల్లోనూ ఆదే చైతన్యాన్ని చాటాలి అత్యధిక మెజార్టీయే లక్ష్యంగా పనిచేద్దాం విద్యుత్ శాఖ �
కొండాపూర్ : చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. సూర్యప
ఒమిక్రాన్ వణుకుతో ధరించకుంటే వెయ్యి ఫైన్ వ్యాక్సినేషన్ను మరింతగా పెంచిన వైద్య శాఖ మాస్క్ పెట్టాల్సిందే లేదంటే వెయ్యి రూపాయల జరిమానా ఒమిక్రాన్ నేపథ్యంలో అప్రమత్తంప్రపంచ దేశాలను ఒమిక్రాన్ వణికి�
విశిష్టతల సమాహారం భక్తుల కొంగుబంగారంగా శంభులింగేశ్వర ఆలయం సున్నాపు రాయికి పెట్టింది పేరు మేళ్లచెర్వు, డిసెంబరు 2: కృష్ణానది తీరాన ఉండే మేళ్లచెర్వుకు ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. శతాబ్దాల చారిత్రక పునాది ఉ�
నేడు పొడిచెడులో వర్ధంతి నివాళులర్పించనున్న మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే కిశోర్ హాజరుకానున్న ప్రజాప్రతినిధులు అభిమానులు మలిదశ తెలంగాణ ఉద్యమ అమరుడు.. పొడిచెడు ముద్దు బిడ్డ శ్రీకాంతచారి. తన ఆత్మార్మ�
సూర్యాపేట అర్బన్, డిసెంబర్ 2 : ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పని చేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది తప్పనిసరిగా రెండు డోసుల కొవిడ్ టీకాలు వేయించుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ గురువారం ఒక ప్రకట�
నేరేడుచర్ల: ప్రపంచ ఎయిడ్స్ డేను పురష్కరించుకుని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు బుధవారం హుజూర్నగర్లోని ప్రధాన రహాదారిపై ఎయిడ్స్ అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి ప్రిన్సిపాల
రూ.కోట్లు కోల్పోతున్న బాధితులు మానసిక ఒత్తిడితో ఆత్మహత్య.. ఇంటిని వదిలి పరారీ దిక్కులేని వారవుతున్న కుటుంబాలు ఇటీవల సూర్యాపేటలో ప్రాణం తీసుకున్న క్రిప్టో కరెన్సీ బాధితుడు ఆన్లైన్ వ్యాపారాలపై జాగ్రత�
కోదాడ: టీఆర్ఎస్ ప్రభుత్వం మద్దతు ధర చెల్లించి రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేస్తుంటే విమర్శలు చేయడం సరికాదని, అసత్య ప్రచారాలు మానుకోవాలని డిసిసిబి డైరెక్టర్ కొండా సైదయ్య స్పష్టం చేశారు. శనివారం పట్టణంలో�
ఆరో తరగతిలో అడ్మిషన్లకు అవకాశం ఈ నెల 30 వరకు దరఖాస్తులు ఆహ్లాద వాతావరణంలో చలకుర్తి నవోదయ విద్యాలయం విద్యాబోధన, హాస్టల్ వసతి ఉచితం ఎందరినో తీర్చిదిద్దిన ఘనత పెద్దవూర, నవంబర్ 26 : గ్రామీణ ప్రాంత విద్యార్థుల