నేడు గవర్నర్కు విన్నవించేందుకు రైతులు, రైతు సంఘాల సన్నాహకాలు సిద్ధమవుతున్న హమాలీలు, ఇతర కార్మిక సంఘాలు అడ్వకేట్లు, ప్రజాసంఘాలు కూడా.. గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని యోచన నల్లగ�
కేతేపల్లి, డిసెంబర్ 7;మండలంలోని కొత్తపేట గ్రామంలో సాకెరబండ వాగుపై దశాబ్దాలుగా కల్వర్టు నిర్మాణం లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కేతేపల్లి, కొత్తపేట గ్రామాల రైతులు తమ పొలాల వద్దకు వాగు దాటి వ�
గుర్రంపోడు/డిండి, డిసెంబర్ 7 ;వానకాలం వరి ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు �
మునుగోడు, డిసెంబర్ 7 : యాసంగి సీజన్లో వరికి బదులుగా ఇతర పంటలపై రైతులు దృష్టి సారించాలని ఏడీఏ ఎల్లయ్య సూచించారు. మండలంలోని కచలాపురం, గూడపూర్, కల్వలపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం ఆయ
నల్లగొండ రూరల్, డిసెంబర్ 7 : సాయుధ దళాల పతాక దినోత్సవంను పురస్కరించుకొని మంగళవారం జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తన క్యాంపు కార్యాలయం వద్ద జెండా ఊపి ర్యాలిని ప్రారంభించారు. అనంతరం సైనిక సంక్�
వాలీబాల్లో ప్రతిభ చూపిన ప్రభుత్వ, గురుకుల విద్యార్థులుఈ నెల 30 వరకు పోటీలురామగిరి, డిసెంబర్ 7 : విద్యతోపాటు క్రీడలకు ప్రాధాన్యం ఇస్తూ విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసి జాతీయ స్థాయిలో రాణించేలా మహాత్మ�
అడవిదేవులపల్లి మండలంలో పెరిగిన సాగు l బోరుబావుల కింద ఆరుతడి పంటగా సేద్యంవరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం కొర్రీలు పెడుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు రైతులు ఇతర పంటల సాగుకు మొగ్గు చ�
ఫిబ్రవరిలోగా పూర్తికానున్న పనులు ప్రయాణికులకు తీరనున్న కష్టాలు మునుగోడు మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న తుర్కగూడెం, దుబ్బకాల్వ గ్రామాలకు దశాబ్దాలుగా సరైన రోడ్డు వసతి లేదు. దాంతో గ్రామస్తులు అత్య�
జీఓ 268 జారీ చేసిన ప్రభుత్వం లీజు బాధ్యత కూడా ఇక ఆ శాఖకే.. వేలం ఆదాయం పంచాయతీలకు అందజేత మత్య్సకారులకు మరింత ఆర్థ్ధిక భరోసా ఉమ్మడి జిల్లాలో పంచాయతీల పరిధిలో 3,965 చెరువులు సూర్యాపేట, అర్బన్ డిసెంబర్ ౩ : మత్స్యక�
పొడిచేడులో శ్రీకాంతాచారి విగ్రహం వద్ద నివాళులర్పించిన మంత్రి మోత్కూరు, డిసెంబర్3 : తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కాసోజు శ్రీకాంతాచారి చేసిన ప్రాణ త్యాగం గొప్పదని, ఆయన అమరత్వాన్ని యావత్ ప్రజలు ఎన్నడూ మ
కాంగ్రెస్ నిర్లక్ష్యం చేస్తే, బీజేపీ నిర్వీర్యం చేసింది తెలంగాణ సమాజం ఎప్పటికీ చైతన్యం చాటుతుంది శాసనమండలి ఎన్నికల్లోనూ ఆదే చైతన్యాన్ని చాటాలి అత్యధిక మెజార్టీయే లక్ష్యంగా పనిచేద్దాం విద్యుత్ శాఖ �
కొండాపూర్ : చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. సూర్యప
ఒమిక్రాన్ వణుకుతో ధరించకుంటే వెయ్యి ఫైన్ వ్యాక్సినేషన్ను మరింతగా పెంచిన వైద్య శాఖ మాస్క్ పెట్టాల్సిందే లేదంటే వెయ్యి రూపాయల జరిమానా ఒమిక్రాన్ నేపథ్యంలో అప్రమత్తంప్రపంచ దేశాలను ఒమిక్రాన్ వణికి�
విశిష్టతల సమాహారం భక్తుల కొంగుబంగారంగా శంభులింగేశ్వర ఆలయం సున్నాపు రాయికి పెట్టింది పేరు మేళ్లచెర్వు, డిసెంబరు 2: కృష్ణానది తీరాన ఉండే మేళ్లచెర్వుకు ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. శతాబ్దాల చారిత్రక పునాది ఉ�
నేడు పొడిచెడులో వర్ధంతి నివాళులర్పించనున్న మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే కిశోర్ హాజరుకానున్న ప్రజాప్రతినిధులు అభిమానులు మలిదశ తెలంగాణ ఉద్యమ అమరుడు.. పొడిచెడు ముద్దు బిడ్డ శ్రీకాంతచారి. తన ఆత్మార్మ�