కొత్త వంతెనతో నాలుగు జిల్లాలు అనుసంధానం హర్షం వ్యక్తం చేస్తున్న శాలిగౌరారం ప్రజలు శాలిగౌరారం, నవంబర్ 17 : మండల ప్రజల దశాబ్దాల కల నిజం కాబోతున్నది. కలలో ఊహించని విధంగా గురజాల-మానాయికుంట బ్రిడ్జి నిర్మాణం �
ఇండ్ల మధ్యే మురుగు తొలగించాలని స్థానికుల వేడుకోలు హాలియా, నవంబర్ 17 : హాలియా మున్సిపాలిటీ అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక నిధులు కేటాయించారు. ఎమ్మెల్యే నోముల భగత్ కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ అభివృద�
బాలికపై లైంగిక దాడి | కామంతో కండ్లు మూసుకుపోయి అభం శుభం తెలియని ఐదేండ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన కామాంధునికి బుధవారం సూర్యాపేట రెండో అదనపు జిల్లా న్యాయస్థానం 20 యేండ్ల కఠిన కారాగార శిక్ష, ఇరవైవేల
గోల్డెన్ ఏజెన్సీ | తక్కువ ధరలకు ఫర్నీచర్ ఇస్తామంటూ వినియోగదారులను నిలువునా ముంచిన సంఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..జిల్లా కేంద్రంలోని కుడకుడా రోడ్డులో ఇండియన్ పెట్రోల్ బంక్ స�
ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యాంసుందర్, పశు సంవర్ధక శాఖ జేడీ కృష్ణ వాసాలమర్రిలో దళితబంధు లబ్ధిదారుల పౌల్ట్రీ ఫామ్ షెడ్ల నిర్మాణానికి శంకుస్థాపన తుర్కపల్లి, నవంబర్16 : దళితబంధు పథకం ద్వారా ప్రభుత్వం అందిస�
అభివృద్ధి బాటలో గుండాల చేనేత సంఘం పలు రకాల వస్ర్తాలు ఎగుమతి చేస్తూ ముందుకు గుండాల, నవంబర్ 16 : గుండాల చేనేత సహకార సంఘం రకరకాల వస్ర్తాలను ఎగుమతి చేస్తూ అభివృద్ధి బాటలో నడుస్తున్నది. మండలంలోని వివిధ గ్రామాల
మంత్రి జగదీష్ రెడ్డి | తెలంగాణ ధాన్యాన్ని కేంద్రంలోని బీజపీ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందా..లేదా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని మంత్రి జగదీష్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. జిల్లాలో బండి సంజయ్ �
చిలుకూరు: రైతులు వడ్లు అమ్ముకోలేక ఇబ్బందలు పడుతుంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కాలక్షేపం కోసమే రైతు యాత్ర చేపడుతున్నాడని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ విమర్శించారు. మంగళవారం చిలుకూరు మండల ప�
చిలుకూరు : ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన ఎంఈవో సైదానాయక్ భార్య ఉపాధ్యాయు రాలు మీనాక్షి మరణించడం బాధాకరం అని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని దూదియాతండాలో సైదానాయక్ కుటు�
కోదాడ : సీఎం సహయనిధి పథకం నిరుపేదలకు వరంలాంటిదని టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు చందు నాగేశ్వరావు అన్నారు. మంగళవారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో 6 మంది లబ్దిదారులకు రూ. 4.20 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సంద�
రూటు మార్చిన ‘బండి’ | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు రైతులు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు. సంజయ్ చేపట్టిన యాత్ర రైతు భరోసా యాత్ర కాదని..ఇది ముమ్మాటికి రైతు భక్షణ యాత్ర అని అన్నదాతలు మండిపడుతున�
రైతు భక్షణ యాత్ర | ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన యాత్ర రైతు భరోసా యాత్ర కాదని..ఇది ముమ్మాటికి రైతు భక్షణ యాత్ర అని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్ రెడ్డి �
బండికి నిరసన సెగ | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి జిల్లా పర్యటనలో అడుగడుగునా నిరిసన సెగలు తగులుతున్నాయి. చివ్వెంల మండల కేంద్రంలో రైతులు బండిని అడ్డుకున్నారు. నిన్న నల్లగొండ జిల్లాలో రైతులపై దాడ
గత సంవత్సరం యాసంగిలో 3,200 ఎకరాల్లో సాగురాష్ట్రంలోనే అత్యధికంగా పంట దిగుబడిమంచి లాభాలు ఆర్జించిన రైతులుఈ ఏడాదీ అదే పద్ధతి.. 5,600 ఎకరాలకు పెరిగిన సాగు అక్కడ ఎటు చూసినా కొండ ప్రాంతాలే.. సాగునీటి కాల్వలు లేవు.. చెర