గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభావంతులైన విద్యార్థ్ధుల బంగారు భవిష్యత్కు ఆదర్శ పాఠశాలలు బాటలు వేస్తున్నాయి. పేద విద్యార్థులకు ప్రైవేటుకు దీటుగా ఆంగ్లమాధ్యమ విద్యనందించడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఆదర్శ ప�
మహిళా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నదని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని తాసీల్దార్ కార్యాలయంలో మండలంలోని పలు గ్రామాలకు చెందిన 47 మంది లబ్ధిదారులకు కల్�
పని లేని ప్రతి ఒక్కరికీ పని కల్పించాలనే లక్ష్యంతో ప్రారంభించిన గ్రామీణ ఉపాధి హామీ పథకం జిల్లాలో ముమ్మరంగా అమలు చేసేందుకు అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు.
దేశానికి సీఎం కేసీఆర్ సేవలు ఎంతో అవసరమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి జన్మదినం పురస్కరించుకుని గురువారం సూర్యాపేట పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మంత్రి క్యాంపు క�
రెండో రోజు విస్తృతంగా రక్తదాన శిబిరాలు సూర్యాపేట, నకిరేకల్లో ప్రారంభించిన మంత్రి జగదీశ్రెడ్డి నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో నిర్వహణ పెద్దసంఖ్యలో పాల్గొన్న టీఆర్ఎస్ శ్రేణులు, అభిమ�
పాలనలో నూతన అధ్యాయం సృష్టించిన దార్శనికుడు రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి, సంక్షేమం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు కేసీఆర్ పాలన దేశవ్యాప్తం కావాలన్నది ప్రజల ఆకాంక్ష విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ�
విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి జడ్పీ సమావేశంలో విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సూర్యాపేట రూరల్, ఫిబ్రవరి 16 : ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, అభివృద్ధి, సంక్షేమ పథకాలు పేదల గడపకు చేరేలా �
తుంగతుర్తి, ఫిబ్రవరి 16 : ఉద్యమ నేత, రాష్ట్ర అభివృద్ధి ప్రదాత సీఎం కేసీఆర్పై ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తే రేవంత్రెడ్డిని ప్రజలు తరిమి కొడతారని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. బు�
చివ్వెంల, ఫిబ్రవరి 16 : చాలీచాలని వేతనాలతో పని చేస్తున్న ఆశ కార్యకర్తలకు గౌరవ ప్రదమైన వేతనం పెంచి వారి జీవితాల్లో వెలుగులు నింపింది రాష్ట్ర ప్రభుత్వం. నాడు పనిని బట్టి పారితోషికం ఇవ్వగా నేడు నెలకు రూ. అందజే
జేసీఐ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో మంత్రి జగదీశ్రెడ్డి బొడ్రాయిబజార్, ఫిబ్రవరి 16 : స్వచ్ఛంద సంస్థల కృషి అభినందనీయమని మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో ఐఎంఎం ఫంక్షన్హాల్లో మంగళవ�
మహావీర్ చక్ర కర్నల్ బిక్కుమళ్ల సంతోష్బాబు 39వ జయంతి సందర్భంగా సోల్జర్స్ యూత్ ఫౌండేషన్, అథ్లెటిక్స్ అసోసియేషన్ సౌజన్యంతో స్థానిక సంతోష్బాబు చౌరస్తా నుంచి కాసరబాద వరకు ఆదివారం ఉదయం నిర్వహించిన 5�
గత ప్రభుత్వాల హయాంలో గ్రామాల్లో హత్యలు, గూండాయిజంతో ఎప్పుడూ ఘర్షణ, భయానక వాతావరణం ఉండేదని, సీఎం కేసీఆర్ పాలనలో ప్రశాంత వాతావరణంలో వర్థిల్లుతున్నాయని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నా