పాలనలో నూతన అధ్యాయం సృష్టించిన దార్శనికుడు రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి, సంక్షేమం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు కేసీఆర్ పాలన దేశవ్యాప్తం కావాలన్నది ప్రజల ఆకాంక్ష విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ�
విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి జడ్పీ సమావేశంలో విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సూర్యాపేట రూరల్, ఫిబ్రవరి 16 : ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, అభివృద్ధి, సంక్షేమ పథకాలు పేదల గడపకు చేరేలా �
తుంగతుర్తి, ఫిబ్రవరి 16 : ఉద్యమ నేత, రాష్ట్ర అభివృద్ధి ప్రదాత సీఎం కేసీఆర్పై ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తే రేవంత్రెడ్డిని ప్రజలు తరిమి కొడతారని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. బు�
చివ్వెంల, ఫిబ్రవరి 16 : చాలీచాలని వేతనాలతో పని చేస్తున్న ఆశ కార్యకర్తలకు గౌరవ ప్రదమైన వేతనం పెంచి వారి జీవితాల్లో వెలుగులు నింపింది రాష్ట్ర ప్రభుత్వం. నాడు పనిని బట్టి పారితోషికం ఇవ్వగా నేడు నెలకు రూ. అందజే
జేసీఐ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో మంత్రి జగదీశ్రెడ్డి బొడ్రాయిబజార్, ఫిబ్రవరి 16 : స్వచ్ఛంద సంస్థల కృషి అభినందనీయమని మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో ఐఎంఎం ఫంక్షన్హాల్లో మంగళవ�
మహావీర్ చక్ర కర్నల్ బిక్కుమళ్ల సంతోష్బాబు 39వ జయంతి సందర్భంగా సోల్జర్స్ యూత్ ఫౌండేషన్, అథ్లెటిక్స్ అసోసియేషన్ సౌజన్యంతో స్థానిక సంతోష్బాబు చౌరస్తా నుంచి కాసరబాద వరకు ఆదివారం ఉదయం నిర్వహించిన 5�
గత ప్రభుత్వాల హయాంలో గ్రామాల్లో హత్యలు, గూండాయిజంతో ఎప్పుడూ ఘర్షణ, భయానక వాతావరణం ఉండేదని, సీఎం కేసీఆర్ పాలనలో ప్రశాంత వాతావరణంలో వర్థిల్లుతున్నాయని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నా
Suryapet | సూర్యాపేట జిల్లాలోని (Suryapet) ఆత్మకూరు (ఎస్) మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. మండలంలోని నశింపేట వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొన్నాయి
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం సమీపంలోని సర్వీస్ రోడ్డుపై సాయంత్రం భారీ పేలుడు సంభవించింది. ఖాళీ పెట్రోల్ ట్యాంకర్కు వెల్డింగ్ చేస్తుండగా ట్యాంకర్ పేలింది.
బడుల బలోపేతానికి సహకారం మరమ్మతులు, భవన నిర్మాణాలకు సాయం విద్యార్థులకు మౌలిక వసతుల కల్పన ప్రతి సందర్భంలో సపోర్ట్గా ఉంటూ ప్రోత్సాహం ఊళ్లో బడీడు పిల్లలు పక్క ఊరికి నడిచి వెళ్తుంటే ఆ విశ్రాంత ఉపాధ్యాయుడు �
ముమ్మరంగా జ్వర సర్వే 3,010 మందికి మెడికల్ కిట్లు సూర్యాపేట టౌన్, జనవరి 27 : కరోనా కట్టడి దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జ్వర సర్వే ముమ్మరంగా కొనసాగుతున్నది. వైద్యారోగ్యశాఖ అధికారుల పర్యవేక్షణలో ప్రత్యేక �
సూర్యాపేట టౌన్, జనవరి 27 : థామస్ ఆల్వా ఎడిసన్ విద్యుత్ బల్బును కనుగొన్న రోజును ఎలక్ట్రీషన్ డేగా జరుపుకోవడం హర్షణీయమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ఎలక్ట్రీషన్ డే సం�
MLA Shanampudi Saidireddy | పేదలకు గులాబీ జెండా ఎల్లప్పుడూ అండగా ఉంటుందని జూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుసున్నాయని ఆయన పే�