బడుల బలోపేతానికి సహకారం మరమ్మతులు, భవన నిర్మాణాలకు సాయం విద్యార్థులకు మౌలిక వసతుల కల్పన ప్రతి సందర్భంలో సపోర్ట్గా ఉంటూ ప్రోత్సాహం ఊళ్లో బడీడు పిల్లలు పక్క ఊరికి నడిచి వెళ్తుంటే ఆ విశ్రాంత ఉపాధ్యాయుడు �
ముమ్మరంగా జ్వర సర్వే 3,010 మందికి మెడికల్ కిట్లు సూర్యాపేట టౌన్, జనవరి 27 : కరోనా కట్టడి దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జ్వర సర్వే ముమ్మరంగా కొనసాగుతున్నది. వైద్యారోగ్యశాఖ అధికారుల పర్యవేక్షణలో ప్రత్యేక �
సూర్యాపేట టౌన్, జనవరి 27 : థామస్ ఆల్వా ఎడిసన్ విద్యుత్ బల్బును కనుగొన్న రోజును ఎలక్ట్రీషన్ డేగా జరుపుకోవడం హర్షణీయమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ఎలక్ట్రీషన్ డే సం�
MLA Shanampudi Saidireddy | పేదలకు గులాబీ జెండా ఎల్లప్పుడూ అండగా ఉంటుందని జూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుసున్నాయని ఆయన పే�
భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును పురస్కరించుకొని 73వ గణతంత్ర దినోత్సవం వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ ర
మంత్రి జగదీశ్రెడ్డి చొరవతో పునరుద్ధరణకు అడుగులు హర్షం వ్యక్తంచేస్తున్న సూర్యాపేట పట్టణ ప్రజలు సూర్యాపేట, జనవరి 23 (నమస్తే తెలంగాణ) : సూర్యాపేట ఈ పట్టణం పరిచయమున్న వారికి రాపోలుగుడి సుపరిచితమే. రాపోలుగుడ�
సూర్యాపేట ప్రభుత్వ దవాఖానలో మెరుగైన వైద్యం అందజేత వెన్నుపూస దెబ్బతిన్న యువకుడికీ వైద్యం సాయానికి హామీ సూర్యాపేటటౌన్, జనవరి 23 : కొవిడ్ కారణంగా ఊపిరితిత్తులు దెబ్బతిన్న చిన్నారి చికిత్సకు మంత్రి జగదీశ�
అండగా రాష్ట్ర ప్రభుత్వం.. సంక్షేమానికి అధిక ప్రాధాన్యం రూ.3,116 పింఛన్ ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్దే.. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి సూర్యాపేటలో దివ్యాంగులకు త్రీవీలర్స్, ల్యాప్టాప్లు, స్మా�
8వ విడుత హరితహారానికి ప్రారంభమైన మొక్కల పెంపకం మండలంలో 3లక్షల 96 వేల మొక్కలు నాటడమే లక్ష్యం బొమ్మలరామారం, జనవరి 21 : మండలంలో 8వ విడుత హరిత హారానికి నర్సరీ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 34 గ్రామ పంచాయతీల్లో నర్స�
ఇండ్లకే వెళ్లి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యం : మంత్రి గుంటకండ్ల సూర్యాపేట టౌన్, జనవరి 21 : కొవిడ్ థర్డ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో కల్యాణలక్ష్మి, షాద
ఇంటింటికీ వెళ్లి.. పేరుపేరునా పలుకరించి.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందించిన మంత్రి జగదీశ్రెడ్డి సూర్యాపేట పట్టణంలో కాలినడకన పర్యటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్
Minister Jagadish reddy | సూర్యాపేట పురపాలక సంఘం పరిధిలోని 13 వార్డులలోనీ 86 మందికి కళ్యాణాలక్ష్మి/,షాదీముబారక్ పథకం కింద మొత్తం 86 లక్షల 1,376 రూపాయలను విద్యుత్ శాఖ మంత్రి రెడ్డి మంజూరు చేయించారు.
మున్సిపాలిటీ భవనం చుట్టూ డబ్బాల ఏర్పాటు గతంలో ఏర్పాటు చేసినవి 30.. కొత్తగా మరో 10 చిరు వ్యాపారుల నుంచి అద్దె రూపంలో రూ. లక్షలు వసూలు మాజీ ప్రజాప్రతినిధులే సూత్రధారులు కోదాడ, జనవరి 10 : కోదాడ మున్సిపాలిటీ భవనం చ�