Congress Attack | సూర్యాపేట జిల్లా జాజిరెడ్డి గూడెం మండలం కాసర్ల పహాడ్ గ్రామ బీఆర్ఎస్ నాయకుడు, యువ రైతు మెండే సురేష్ మీద కాంగ్రెస్ పార్టీ గూండాలు మూకుమ్మడి దాడి చేశారు.
వెన్నులో వణుకు పుట్టించే చలికి ఇప్పుడు పొగమంచు తోడైంది. రాత్రి నుంచి ఉదయం 9గంటల దాకా దట్టంగా మంచు కురుస్తున్నది. దాంతో జనాలు శ్వాస సంబంధ సమస్యలతో ఉకిరిబికిరి అవుతున్నారు.
కుటుంబ నియంత్రణ కోసం పురుషులు చేయించుకునే వేసెక్టమీ ఆపరేషన్లకు ఆదరణ కరువైంది. సూర్యాపేట జిల్లాలో ఈ సంవత్సరం ఒక్క వేసెక్టమీ కూడా నమోదు కాలేదు. గత ఆరేండ్లలో జిల్లా వ్యాప్తంగా ట్యూబెక్టమీలు 26,361, వేసెక్టమీల�
సూర్యాపేట నియోజకవర్గం నుంచి గతంలో వరుసగా మూడుసార్లు గెలుపొంది హ్యాట్రిక్ సాధించిన వారు ఎవరూ లేకపోగా, ఇప్పుడు ఆ ఘనత గుంటకండ్ల జగదీశ్రెడ్డికి దక్కింది.
ఆయనేం పెద్ద స్టార్ కాదు. సెలబ్రిటీల కుటుంబంలో పుట్టలేదు. సినీ పరిశ్రమలో పరిచయాలూ లేవు. టాలీవుడ్లో నిలదొక్కుకోవాలనే పట్టుదలతో ఒక్కొక్క నిచ్చెన ఎక్కుతూ అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాడు హీరో గౌతమ్ కృష�
TS Minister Jagadish Reddy | సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం తుమ్మల పెన్ పహడ్ గ్రామ సీపీఎం వార్డు సభ్యుడు పల్లపు యాదమ్మ, మల్లయ్యలతో పాటు 20 మంది బిజెపి, కాంగ్రెస్ కార్యకర్తలు బిఆర్ఎస్లో చేరారు.
సూర్యాపేట జిల్లా ముసాయిదా ఓటర్ల జాబితాను అధికారులు విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా 9,34,402 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ ముసాయిదా జాబితాను జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు స్థానిక ఆర్డీఓ �
సూర్యాపేట మండలం తాళ్లకాంపాడ్ గ్రామానికి చెందిన మిర్యాల శ్రీధర్రెడ్డి, స్వాతి దంపతులకు మద్యం టెండర్ల లక్కీ డ్రాలో అదృష్టం వరించింది. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మద్యం దుకాణాలకు గా నూ వారి పేరు మీద చె�
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 19, 20 తేదీల్లో మెదక్, సూర్యాపేట జిల్లాల్లో పర్యటించనున్నారు. 19న మెదక్ జిల్లాలో పర్యటించి కలెక్టర్, జిల్లా పోలీసు (ఎస్పీ) కార్యాలయాలను ప్రారంభిస్తారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మూడ్రోజులుగా వర్షం కురుస్తూనే ఉన్నది. బుధవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో 72.3, యాదాద్రి జిల్లా మోత్కూర�
ఏండ్ల తరబడి అటవీ భూముల్లో సాగు చేసుకుంటున్న రైతుల కల నెరవేరబోతున్నది. పోడు భూముల పట్టాల పంపిణీకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 3,217 మందికి చెందిన 5,875 ఎకరాల భూములకు పట్టాలు సిద్�
తొమ్మిదేండ్లలో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, సంపూర్ణ ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వ దవాఖానలను బలోపేతం చేసి మెరుగైన వైద్యం అందిస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి �