వారం రోజులుగా ధాన్యం భారీగా తరలివస్తుండటంతో ఎవరికీ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో టోకెన్ విధానం అమలు చేస్తున్నట్లు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఉప్పల లలితాదేవీ ఆనంద్�
మరో దఫా నిధులు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం జూన్ 1 నుంచి జిల్లాలో అమలు చేసేందుకు చర్యలు మూడేండ్లపాటు పొదుపు చేసుకునే చేనేత కుటుంబాలకే అవకాశం నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో 3,025 మంది అర్హులు జియో ట్యాగింగ�
పీహెచ్డీ అందిస్తున్న ఎంజీయూ నాణ్యమైన విద్యతో పరిశోధనల్లో ముందడుగు ఉన్నత విద్యా వ్యాప్తే లక్ష్యంగా ఏర్పాటైన నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ పదిహేను ఏండ్లుగా మారుతున్న కాలానికి అనుగుణంగా అడుగ�
పరిశ్రమల డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఇన్స్పెక్టర్ శశికుమార్ మేళ్లచెర్వు, మార్చి 10 : భద్రతా చర్యలు పాటించేలా యువతకు శిక్షణ ఇవ్వాలని ఉమ్మడి నల్లగొండ పరిశ్రమల డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ శశికుమార్ సూచించార�
మహిళా లోకానికి సావిత్రీబాయిపూలే స్ఫూర్తిదాయకమని మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, మాజీ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, బీసీ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వసంత సత్యనారాయణపిైళ్లె అన్�
కేసుల దర్యాప్తులో పోలీసు సిబ్బంది సాంకేతికతను వినియోగించుకోవాలని ఎస్పీ రాజేంద్రప్రసాద్ సూచించారు. డీజీపీ మహేందర్రెడ్డి ఆదేశాల మేరకు ఎస్హెచ్ఓ, ఐఓ, టెక్ టీమ్ పని విభాగాలపై ఏర్పాటు చేసిన శిక్షణ కార
రాష్ట్రంలో ఏ పథకం చేపట్టినా మహిళల చేతిలోనే పెట్ట డం... మహిళల రక్షణ కోసం షీ టీమ్స్కు రూపకల్పన చేయడం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళా రక్షకుడిగా మారారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ�
గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని నంద్యాలవారిగూడెంలో రూ.1.65 కోట్లు, పుప్పాలగూడెంలో రూ.80 లక్షలతో బీటీ ర�
స్వరాష్ట్రంలో రెండు సార్లు అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఏం కావాలో స్వయంగా తెలుసుకుంటూ అన్ని రంగాలకు అన్నీ చేస్తున్నది. అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా అమలవుతుండడంతో ప్ర�
గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభావంతులైన విద్యార్థ్ధుల బంగారు భవిష్యత్కు ఆదర్శ పాఠశాలలు బాటలు వేస్తున్నాయి. పేద విద్యార్థులకు ప్రైవేటుకు దీటుగా ఆంగ్లమాధ్యమ విద్యనందించడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఆదర్శ ప�
మహిళా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నదని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని తాసీల్దార్ కార్యాలయంలో మండలంలోని పలు గ్రామాలకు చెందిన 47 మంది లబ్ధిదారులకు కల్�