మఠంపల్లి, జూన్ 20 : తెలంగాణ సంస్కృతికి జాతరలు ప్రతీకలని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. మండలకేంద్రంలో సోమవారం గంగమ్మతల్లి జాతరను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నియోజ�
సూర్యాపేట జిల్లా రుణ ప్రణాళిక ఖరారు 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ. 4,658 కోట్లు కేటాయింపు వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు రూ.3,627 కోట్లు సూర్యాపేట, జూన్ 20 : రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలతోపాటు వివిధ రంగాల్లో ఉత్సాహ
విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఎస్.ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్టడీ మెటీరియల్ అందజేత సూర్యాపేటటౌన్, మే 21 : ఇష్టపడి చదివితే విజయం తప్పక వరిస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ�
వారం రోజులుగా ధాన్యం భారీగా తరలివస్తుండటంతో ఎవరికీ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో టోకెన్ విధానం అమలు చేస్తున్నట్లు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఉప్పల లలితాదేవీ ఆనంద్�
మరో దఫా నిధులు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం జూన్ 1 నుంచి జిల్లాలో అమలు చేసేందుకు చర్యలు మూడేండ్లపాటు పొదుపు చేసుకునే చేనేత కుటుంబాలకే అవకాశం నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో 3,025 మంది అర్హులు జియో ట్యాగింగ�
పీహెచ్డీ అందిస్తున్న ఎంజీయూ నాణ్యమైన విద్యతో పరిశోధనల్లో ముందడుగు ఉన్నత విద్యా వ్యాప్తే లక్ష్యంగా ఏర్పాటైన నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ పదిహేను ఏండ్లుగా మారుతున్న కాలానికి అనుగుణంగా అడుగ�
పరిశ్రమల డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఇన్స్పెక్టర్ శశికుమార్ మేళ్లచెర్వు, మార్చి 10 : భద్రతా చర్యలు పాటించేలా యువతకు శిక్షణ ఇవ్వాలని ఉమ్మడి నల్లగొండ పరిశ్రమల డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ శశికుమార్ సూచించార�
మహిళా లోకానికి సావిత్రీబాయిపూలే స్ఫూర్తిదాయకమని మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, మాజీ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, బీసీ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వసంత సత్యనారాయణపిైళ్లె అన్�
కేసుల దర్యాప్తులో పోలీసు సిబ్బంది సాంకేతికతను వినియోగించుకోవాలని ఎస్పీ రాజేంద్రప్రసాద్ సూచించారు. డీజీపీ మహేందర్రెడ్డి ఆదేశాల మేరకు ఎస్హెచ్ఓ, ఐఓ, టెక్ టీమ్ పని విభాగాలపై ఏర్పాటు చేసిన శిక్షణ కార
రాష్ట్రంలో ఏ పథకం చేపట్టినా మహిళల చేతిలోనే పెట్ట డం... మహిళల రక్షణ కోసం షీ టీమ్స్కు రూపకల్పన చేయడం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళా రక్షకుడిగా మారారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ�
గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని నంద్యాలవారిగూడెంలో రూ.1.65 కోట్లు, పుప్పాలగూడెంలో రూ.80 లక్షలతో బీటీ ర�
స్వరాష్ట్రంలో రెండు సార్లు అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఏం కావాలో స్వయంగా తెలుసుకుంటూ అన్ని రంగాలకు అన్నీ చేస్తున్నది. అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా అమలవుతుండడంతో ప్ర�