బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మూడ్రోజులుగా వర్షం కురుస్తూనే ఉన్నది. బుధవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో 72.3, యాదాద్రి జిల్లా మోత్కూర�
ఏండ్ల తరబడి అటవీ భూముల్లో సాగు చేసుకుంటున్న రైతుల కల నెరవేరబోతున్నది. పోడు భూముల పట్టాల పంపిణీకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 3,217 మందికి చెందిన 5,875 ఎకరాల భూములకు పట్టాలు సిద్�
తొమ్మిదేండ్లలో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, సంపూర్ణ ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వ దవాఖానలను బలోపేతం చేసి మెరుగైన వైద్యం అందిస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి �
రుతుపవనాలతో వర్షాలు పడాల్సిన సమయంలో భానుడు భగభగ మండిపోతున్నాడు. మే నెలలో ఉండే ఉష్ణోగ్రతలు జూన్ 15 దాకా ఉండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం అలింగాపురంలో 44.2 డి గ్రీల ఉష్ణోగ్ర�
సూర్యాపేట జిల్లాలో వానకాలం సాగుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. సుమారు 6,24,280 ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా వేయగా అందులో 4,65,500 ఎకరాల్లో వరి ఉండనున్నది. రైతులకు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచేందుకు ఏ�
సూర్యాపేట రహదారులకు మళ్లీ నిధులు మంజూరయ్యాయి. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఇప్పటికే వందల కోట్లు వెచ్చించి గల్లీగల్లీకి సీసీ, బీటీ రోడ్లు వేయగా తాజాగా పట్టణంలోని 48 వార్డుల్లో వార
తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు మనిషి చనిపోయాక చివరి మజిలీ నిర్వహించాలన్నా స్థలం లేక కష్టంగా ఉండేది. రోడ్లు, చెరువు కట్టల వెంబడి కార్యక్రమాలను ముగించే వారు. మనిషి పుట్టుకతో పాటు చివరి మజిలీ సైతం సక్రమంగా ఉ�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు శిబిరం ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్నది. నల్లగొండ పోలీస్ కార్యాలయంలో ఎస్పీ అపూర్వరావు కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించారు.
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సహకారంతో సూర్యాపేట జిల్లాకేంద్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతూ అభివృద్ధికి కేరాఫ్గా నిలుస్తున్నది.
తెలంగాణ సమాజం ఆరోగ్యవంతంగా ఉండేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్యరంగానికి పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు.
సూర్యాపేట జిల్లాలోని 475 గ్రామ పంచాయతీలు, 5 మున్సిపాలిటీల పరిధిలో 616 శిబిరాలు నిర్వహించనున్నారు. ఇందుకు 53 బృందాలను ఏర్పాటు చేయగా 36 బృందాలు గ్రామీణా ప్రాంతాల్లో , 14 బృందాలు అర్బన్ ప్రాంతాల్లో సేవలు అందిస్తాయ�
కాళేశ్వరం ప్రాజెక్టు సూర్యాపేట జిల్లాకు వరప్రదాయినిగా మారింది. గతంలో చుక్కనీరు లేక బీడుబారిన నేలల్లో గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి. చెరువులు, కుంటలు జలకళ సంతరించుకోగా భూగర్భ జలాలు గణనీయంగా పెరి
మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి విజయానికి రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డితో పాటు కమ్యూనిస్టు పార్టీ న