సూర్యాపేట ప్రభుత్వ దవాఖానలో మెరుగైన వైద్యం అందజేత వెన్నుపూస దెబ్బతిన్న యువకుడికీ వైద్యం సాయానికి హామీ సూర్యాపేటటౌన్, జనవరి 23 : కొవిడ్ కారణంగా ఊపిరితిత్తులు దెబ్బతిన్న చిన్నారి చికిత్సకు మంత్రి జగదీశ�
అండగా రాష్ట్ర ప్రభుత్వం.. సంక్షేమానికి అధిక ప్రాధాన్యం రూ.3,116 పింఛన్ ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్దే.. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి సూర్యాపేటలో దివ్యాంగులకు త్రీవీలర్స్, ల్యాప్టాప్లు, స్మా�
8వ విడుత హరితహారానికి ప్రారంభమైన మొక్కల పెంపకం మండలంలో 3లక్షల 96 వేల మొక్కలు నాటడమే లక్ష్యం బొమ్మలరామారం, జనవరి 21 : మండలంలో 8వ విడుత హరిత హారానికి నర్సరీ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 34 గ్రామ పంచాయతీల్లో నర్స�
ఇండ్లకే వెళ్లి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యం : మంత్రి గుంటకండ్ల సూర్యాపేట టౌన్, జనవరి 21 : కొవిడ్ థర్డ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో కల్యాణలక్ష్మి, షాద
ఇంటింటికీ వెళ్లి.. పేరుపేరునా పలుకరించి.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందించిన మంత్రి జగదీశ్రెడ్డి సూర్యాపేట పట్టణంలో కాలినడకన పర్యటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్
Minister Jagadish reddy | సూర్యాపేట పురపాలక సంఘం పరిధిలోని 13 వార్డులలోనీ 86 మందికి కళ్యాణాలక్ష్మి/,షాదీముబారక్ పథకం కింద మొత్తం 86 లక్షల 1,376 రూపాయలను విద్యుత్ శాఖ మంత్రి రెడ్డి మంజూరు చేయించారు.
మున్సిపాలిటీ భవనం చుట్టూ డబ్బాల ఏర్పాటు గతంలో ఏర్పాటు చేసినవి 30.. కొత్తగా మరో 10 చిరు వ్యాపారుల నుంచి అద్దె రూపంలో రూ. లక్షలు వసూలు మాజీ ప్రజాప్రతినిధులే సూత్రధారులు కోదాడ, జనవరి 10 : కోదాడ మున్సిపాలిటీ భవనం చ�
సర్కారు బడులకు మంచి రోజులు మౌలిక సదుపాయాలకు ప్రత్యేక నిధులు సీఎం కేసీఆర్ ప్రకటనపై సర్వత్రా హర్షం ఇప్పటికే సర్వేతో అవసరాలు గుర్తించిన విద్యాశాఖ జిల్లాలో 712 పాఠశాలలకు ఆధునిక హంగులు ఇంగ్లిష్ మీడియం బోధన
వన్నె తగ్గని చౌటుప్పల్ సంత 6వ తరగతి సాంఘీక శాస్త్రంలో పాఠ్యాంశం ఉమ్మడి రాష్ట్రంలోనూ పశువుల విక్రయానికి కేరాఫ్ గుండు సూది మొదలుకుని గడ్డపార వరకూ, ఆహార పదార్థాలు.. ఆకట్టుకునే కళాకృతులు.. పెద్ద మొత్తంలో గొ
ప్రతిభ ఆధారంగా ఉపాధి శిక్షణ రెసిడెన్షియల్ విధానంలో 21కోర్సుల్లో.. మెప్మా సహకారంతో అభ్యర్థుల ఎంపిక భువనగిరి కలెక్టరేట్, జనవరి 18 : ప్రతిభ ఆధారంగా దివ్యాంగులకు ప్రత్యేక శిక్షణ అందించి ఉపాధి కల్పించేందుకు �
MLA Kishore Kumar | సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలువురు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ అన్నారు.
సూర్యాపేటలో అత్యధికంగా 14.5 సెంటీమీటర్ల వర్షం నకిరేకల్, కట్టంగూరు మండలాల్లో 11 సెంటీమీటర్లు పొంగిన వాగులు.. అలుగుపోసిన చెరువులు ఉపరితల ద్రోణి ప్రభావంతో ఉమ్మడి జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. శ
Suryapeta | శనివారం రాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోనే సూర్యాపేట జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. సూర్యాపేట జిల్లా కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాల్లో శనివ