చాపకింద నీరులా కుష్టు వ్యాధి విస్తరిస్తున్నది. ఏటా పదుల సంఖ్యలో కొత్త కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తున్నది. అయితే వ్యాధి నివారణకు ప్రభుత్వం చేపడుతున్న అవగాహన కార్యక్రమాలతో వ్యాధి కాస్త తగ్గుముఖం ప�
మెదక్ జిల్లాలో మంగళవారం నుంచి కుష్ఠు వ్యాధి సర్వేను వైద్య ఆరోగ్య శాఖ నిర్వహించనున్నది. ఇందుకోసం వైద్యారోగ్య శాఖ పకడ్బందీగా చర్యలు తీసుకుంటుంది. ఈ నెల 22 వరకు ఈ సర్వే కార్యక్రమం కొనసాగనున్నది
బిడ్డకు జన్మనివ్వటం ద్వారా స్త్రీ మాతృత్వ హోదాను అందుకోవటమే కాదు.. మానవజాతి కొనసాగింపునకు దోహదపడుతుంది. ఈ ప్రాధాన్యతను ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించారు కాబట్టే.. రాష్ట్రం ఏర్పాటైన కొత్తలోనే గర్భవతులు, �
ప్రపంచ ఆకలి సూచీలో 107వ స్థానానికి పరిమితమైన భారత్.. మెర్సర్ సీఎఫ్ఎస్ అంతర్జాతీయ పింఛన్ సూచీ-2022లోనూ అట్టడుగు స్థానంలో నిలిచింది. 44 దేశాలకు గానూ ఇచ్చిన ర్యాంకుల్లో భారత్ 41వ స్థానానికి (44.4 మార్కులతో) పరిమ
నల్లబెల్లి, నర్సంపేట మండలాల్లో పోడు భూముల సర్వే శుక్రవారం ప్రారంభమైంది. పోడు భూములకు పట్టాలు ఇస్తామని సీఎం కేసీఆర్ రైతులకు ఇచ్చిన హామీ మేరకు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆదేశాలతో అధికారు
రాష్ట్ర వ్యవసాయ శాఖ క్రాప్ బుకింగ్ పేరిట పంటల సర్వేకు జూలైలో శ్రీకారం చుట్టగా, ఈ నెల మొదటి వారంలో 100 శాతం పూర్తయింది. అధికారులు ప్రతి రైతు పొలం వద్దకు వెళ్లి ఫొటోలు తీసి.. అక్కడి నుంచే మొబైల్ యాప్ ద్వారా
కడెం మండలంలోని రాంపూర్, మైసమ్మపేట గ్రామాల గిరిజనులకు పునరావాసం కల్పించేందుకు సర్వే చేసి నివేదికలు త్వరగా అందజేయాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని క�
దశాబ్దాలుగా పేరుకుపోయిన అపరిష్కృత సమస్యలకు పరిష్కారం లభించనుంది. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు పట్టించుకోక పోవడంతో పోడు సమస్య కొనసాగుతూ వచ్చింది. అర్హులకు హక్కుపత్రాలు అందకపోవడంతో సాగు చేసుకుంటున్న గిరి
పోడు భూముల సర్వేను పారదర్శకంగా చేపట్టాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. మంగళవారం మండలంలోని పంగిడి గ్రామంలో జరుగుతున్న పోడు భూముల సర్వేను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సర్వే ప్రదేశానికి వాహనం వెళ్లే అవక�
పోడు భూముల సమస్య కొలిక్కి వచ్చింది. ఎంతోకాలంగా జఠిలంగా ఉన్న పోడు వ్యవహారానికి రాష్ట్ర సర్కారు పరిష్కారం చూపిం చింది. అర్హులైన పోడు రైతులకు పట్టాలిచ్చేందుకు ప్రత్యేక జీవో 140ను జారీ చేయడంతో గిరిజనుల్లో ఆన�
ఎల్లారెడ్డి అటవీ శాఖ రేంజ్ పరిధిలోని ఆయా గ్రామాల్లో పోడు భూముల సర్వేను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అధికారులకు సూచించారు. మండల కేంద్రంలోని సెర్ప్ కార్యాలయంలో ఎల్లారెడ్డి
యూపీలో మదర్సాల సర్వేపై కాషాయ పార్టీ తీరును కాంగ్రెస్ ఎండగట్టింది. మతపరంగా ప్రజలను విభజించేందుకే రాష్ట్ర ప్రభుత్వం మదర్సాలపై సర్వే చేపట్టిందని యూపీ కాంగ్రెస్ నేత సునీల్ రాజ్పుట్ ఆ
శనివారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజేతలకు అవార్డులను అందజేశారు. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అంతర్జాతీయ సంస్థలు వరుసపెట్టి భారత వృద్ధి రేటుకు కోత పెడుతున్న సమయంలోనే మరో ప్రపంచ సంస్థ సైతం కత్తెరవేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి దేశ జీడీపీ వృద్ధి అంచనాల్ని ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడ�
తిందామంటే తిననివ్వదు.. కానీ, ఆకలి మీద ఆకలి. ఓ గంట సేపు కూర్చుందామంటే సరిగా కూర్చోనివ్వదు. కంటి చూపు సరిగా కనిపించదు, గుండె టపటపా కొట్టుకుంటుంది.. చక్కెర వ్యాధితో వచ్చిన చిక్కులివి. ఈ చిక్కులు భారత్తో పాటు ప�