పోలవరం ముంపుపై తక్షణమే సర్వే చేపట్టాలని ప్రాజెక్టు అథారిటీని తెలంగాణ ప్రభుత్వం డిమాం డ్ చేసింది. ముంపుపై జాయింట్ సర్వే చేపట్టాలని కేంద్రం నిర్దేశించినా ఆ దిశగా ఇప్పటికీ స్పందించకపోవటంపై తీవ్ర అసహనం
రాష్ట్రంలో పైలేరియా వ్యాధిగ్రస్తులు ఉండొద్దనే సదుద్దేశంతో 2022లో ప్రతి ఒక్కరూ డీఏపీ, ఆల్బెండజోల్ మాత్రలు తీసుకునేలా చర్యలు తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. దోమల ద్వారా ఫైలేరియా వచ్చే ఛాన్స్ ఇప్పటికీ ఉండడం
హైదరాబాద్లో గృహ విక్రయాలు అంతకంతకు పెరుగుతున్నాయి. గత నెలలో 6,414 యూనిట్ల రెసిడెన్షియల్ ప్రాపర్టీలు అమ్ముడయ్యాయని ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ ఇండియా తాజాగా వెల్లడించింది.
పోలవరం ప్రాజెక్టు ముంపుపై తక్షణమే సర్వే చేపట్టాలని ప్రాజెక్టు అథారిటీ, ఏపీ సర్కారుకు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) అల్టిమేటం జారీ చేసింది. తెలంగాణ ఒత్తిడి మేరకు ముంపుపై అధ్యయనానికి కాలపరిమితిని వి ధించిం�
CWC Meeting | పోలవరం ప్రాజెక్టు ముంపుపై తక్షణం సర్వే చేపట్టాలని ప్రాజెక్టు అథారిటీకి, ఏపీ సర్కారు కేంద్ర జలసంఘం (CWC) అల్టిమేటం జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం పట్టువదలకుండా చేస్తున్న ఒత్తిడి నేపథ్యంలో ముంపుపై అధ�
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పర్యటన అనంతరం అధికారులు జిల్లాలో పంట నష్టం సర్వేలో వేగవంతం చేశారు. గ్రామాల వారీగా యుద్ధ ప్రాతిపదికన సర్వే చేస్తున్నారు. పంటల వారీగా జరిగిన నష్టాన్ని నమోదు చేస్తున్నారు.
భారత్ కాలుష్య కోరల్లో చిక్కుకొన్నది. ప్రపంచంలోని 50 అత్యంత కాలుష్య నగరాల్లో 39 ఇండియాలోనే ఉన్నాయి. స్విట్జర్లాండ్కు చెందిన ఐక్యూఎయిర్ అనే సంస్థ మంగళవారం ఈ ర్యాంకులను వెల్లడించింది.
రాష్ట్ర పునర్విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్న ‘బయ్యారం ఉక్కు పరిశ్రమ’ ఏర్పాటు కోసం దాదాపు తొమ్మిదేళ్లుగా ఎదురుచూస్తున్న ఉమ్మడి జిల్లా యువత ఆశలపై కేంద్రంలోని బీజేపీ సర్కారు
Survey | దేశాన్ని వీడుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. విదేశాల్లో స్థిరపడేందుకు ఎక్కువ మంది భారతీయులు మొగ్గు చూపుతున్నారు. రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సంస్థ సీబీఆర్ఈ దక్షిణాసియా దాదాపు 20,000 మందిని స�
కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సమగ్ర ఓటరు తుది జాబితాకు కసరత్తు వేగంగా సాగుతున్నది. జనవరి 31, 2022 నాటికి 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలనే లక్ష్యంతో నిర్మల్ జిల్లాలో ఓటరు నమోదు కార్య�
‘చికెన్ బిర్యానీ. ఈ వంటకానికి ఉన్న క్రేజ్ చెప్పనక్కర్లేదు. ఫ్రెండ్స్తో సరదాగా బయటకు వెళ్లినా.. ఫ్యామిలీతో కలిసి హోటల్కు వెళ్లినా.. హాలిడేని ఇంట్లో ఎంజాయ్ చేసినా.. చాలామంది ఆర్డర్ ఇచ్చేందుకు ఇష్టపడే�
కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం చేపడుతున్న ఈజీ ఆఫ్ లివింగ్ సిటీల పోటీల్లో గతేడాది కంటే ముందు వరుసలో నిలిచేందుకు కరీంనగర్ నగరపాలక సంస్థ ప్రత్యేక దృష్టిసారించింది. నగరంలో అందుబాటులో ఉన్న సౌకర్యాలపై క