రీజనల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) ఉత్తర భాగం నిర్మాణానికి అవసరమైన భూమిని స్వాధీనం చేసుకొనేందుకు హద్దు రాళ్లను ఏర్పాటుచేసే ప్రక్రియ వేగంగా జరుగుతున్నది. దీనిలో భాగంగా రెవెన్యూ అధికారులతోపాటు జాతీయ
న్యూఢిల్లీ: దేశంలోని 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పురుషుల కంటే మహిళలకు ఎక్కువ మంది లైంగిక భాగస్వాములు ఉన్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ద్వారా ఈ విషయం తెలిసింది. 2019-21లో దేశంలోని 28 రాష్ట్రాలు, ఎనిమ
కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్తో ముంపునకు గురవుతున్న భూములను సర్వే చేసి రిపోర్టు ఇవ్వాలని కలెక్టర్ భవేశ్మిశ్రా సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం మహదేవపూర్ మండలం లక్ష్మీ(కన్నెపల్లి)పంప్
సామాజిక మాధ్యమాలు, వీడియో గేమ్లు పిల్లల మానసిక ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయన్న అంశంపై నిర్వహించిన పియర్సన్ గ్లోబల్ లెర్నర్స్ సర్వేలో తల్లిదండ్రులు మిశ్రమంగా స్పందించారు. వీడియో గేమ్లు పిల�
స్థానిక కోర్టు ఆదేశాల నేపథ్యంలో వారణాసిలోని జ్ఞాన్వాపీ మసీదు కాంప్లెక్స్లో వీడియో సర్వే వరుసగా రెండో రోజైన ఆదివారం కూడా ప్రశాంతంగా కొనసాగింది. భారీ బందోబస్తు నడుమ సర్వే జరిపారు. సర్వేలో ఎక్కువ శాతం మ�
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదులో సర్వే నిలిపివేయాలని వేసిన పిటిషన్ను ఇవాళ సుప్రీంకోర్టు కొట్టివేసింది. వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదు తమదే అని హిందువులు,
మ్యారిటల్ రేప్.. కోర్టులో కేసులకు వచ్చినప్పుడు లేదా ఇతర పలు సందర్భాల్లో చర్చకు వస్తున్న అంశం. భార్యకు ఇష్టం లేకుండా శృంగారం చేయడాన్ని మ్యారిటల్ రేప్ అంటారు. దీన్ని భారత శిక్షాస్మృతి(ఐపీసీ) ప్రకారం 'రేప్' న�
వివాహం, గర్భధారణ విషయంలో దేశంలో మహిళలు తీవ్ర వివక్షకు గురవుతున్నారు. గర్భనిరోధక సాధనాల వాడకం, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు స్త్రీల బాధ్యతేనని ఎక్కువ మంది పురుషులు భావించడమే దీనికి కారణం
లబ్ధిదారులకు దళితబంధు ప్రాధాన్యతపై వివరణ లాభదాయక ఉపాధిని ఎంచుకొనేలా ప్రోత్సాహం అవసరమైన వారికి ప్రత్యేక నైపుణ్య శిక్షణ హుజూరాబాద్లో ప్రత్యేకంగా కార్యాలయం ఇతర శాఖల సమన్వయంతో ఇంటింటి సర్వే మిగతా పైలట్
సీఎంఐఈ తాజా నివేదికలో వెల్లడి దేశంలో పొట్టచేత పట్టుకుని తిరుగుతున్న కోట్లాది నిరుద్యోగులు చేద్దామంటే కొలువు రాదు.. సాగిద్దామంటే వ్యాపారం లేదు. ఇది.. ఇప్పుడు దేశంలో ఉద్యోగం, ఉపాధి కరువైన కోట్లాదిమంది గోస.
Survey says 37 Present Hyderabadis not wearing masks | దేశంలో మరోసారి కరోనా విజృంభిస్తున్నది. పెరుగుతున్న కేసుల మధ్య తప్పనిసరిగా తప్పనిసరిగా మాస్క్ ధరించడం, భౌతికదూరం పాటించడం వంటి నిబంధనలు పాటించడం ద్వారా మహమ్మారికి దూరంగా ఉండొచ్చన�
అధికారానికి అడుగు దూరంలోనే 53-57 సీట్ల దాకా గెలువొచ్చు 45 సీట్లతో రెండో స్థానానికి హస్తం ఉత్తరాఖండ్లో, గోవాల్లోనూ ఆప్కు చెప్పుకోదగిన సీట్లు టైమ్స్ నౌ నవ భారత్ సర్వే వెల్లడి న్యూఢిల్లీ, జనవరి 3: పంజాబ్ అస�
Third wave likely | ఒక్క రోజులోనే యూకేలో లక్షకుపైగా, అమెరికాలో 4లక్షలకు పైగా ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. భారత్లోనూ గడిచిన రెండు వారాల్లో కేసుల సంఖ్య పెరిగింది. ఒకవేళ యూకే తరహాలో మన దేశంలోనూ ఒమిక్రాన్ వ్యాప్తి చ�