అధికారానికి అడుగు దూరంలోనే 53-57 సీట్ల దాకా గెలువొచ్చు 45 సీట్లతో రెండో స్థానానికి హస్తం ఉత్తరాఖండ్లో, గోవాల్లోనూ ఆప్కు చెప్పుకోదగిన సీట్లు టైమ్స్ నౌ నవ భారత్ సర్వే వెల్లడి న్యూఢిల్లీ, జనవరి 3: పంజాబ్ అస�
Third wave likely | ఒక్క రోజులోనే యూకేలో లక్షకుపైగా, అమెరికాలో 4లక్షలకు పైగా ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. భారత్లోనూ గడిచిన రెండు వారాల్లో కేసుల సంఖ్య పెరిగింది. ఒకవేళ యూకే తరహాలో మన దేశంలోనూ ఒమిక్రాన్ వ్యాప్తి చ�
Population Sex ratio in India | దేశంలో లింగనిష్పత్తి మెరుగుపడిందని ఇటీవలి ‘జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే’ వెలువరించిన గణాంకాలు స్పష్టం చేస్తున్నప్పటికీ.. వాస్తవపరిస్థితులను అవి ప్రతిబింబిస్తున్నాయా అనేదే సందేహం. ఎందుకంటే, జ
కేశంపేట : కేశంపేట మండలం కొత్తపేట, నిర్దవెళ్లిలలో గురువారం స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పారిశుధ్య పనులను సెంట్రల్ టీం సభ్యులు సర్వే నిర్వహించారు. కొత్తపేటలో పారిశుధ్య పనులను సెంట్రల్
తెలంగాణలో 4,936 పాఠశాలల్లో పరీక్షలు హాజరుకానున్న 1,61,709 లక్షల మంది హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): పాఠశాల విద్యార్థుల్లోని అభ్యసనా సామర్థ్యాలు, ప్రతిభను పరీక్షించేందుకు శుక్రవారం నిర్వహించే నేషనల్ అచ�
Delhi air pollution: ఢిల్లీలో వాయు కాలుష్యం మరింత తీవ్రమైంది. స్థానిక పరిశ్రమల నుంచి, వాహనాల నుంచి వెలువడే పొగ కారణంగా అక్కడ ప్రతి శీతాకాలంలో
న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్ అనంతరం రికవరీ నిలకడగా సాగడంతో 2021-22 ఆర్ధిక సంవత్సరంలో భారత్ జీడీపీ 9.1 శాతం వృద్ధి సాధిస్తుందని పరిశ్రమ సంస్ధ ఫిక్కీ అంచనా వేసింది. ప్రస్తుత పండుగ సీజన్ దేశ వృ�
Gold price | కరోనా ప్రభావిత పరిస్థితులు తగ్గుతున్న నేపథ్యంలో ఈసారి దీపావళికి బంగారం కొనాలన్న ఆకాంక్ష పెరుగుతున్నది. రాబోయే మూడు నెలల్లో పుత్తడిని కొనాలని దాదాపు 28 శాతం నగరవాసులు భావిస్తున్నట్లు ఓ తాజా సర్వేలో
హుజూరాబాద్లో ఇంటింటి సమగ్ర దళితబంధు సర్వే ప్రారంభం ఒక్కో కుటుంబం నుంచి 20 నిమిషాలపాటు వివరాల సేకరణ యూనిట్ల ఎంపికపై ఆరా.. బ్యాంకు ఖాతాల కోసం పత్రాల స్వీకరణ డప్పుచప్పుళ్లతో అధికారులకు స్వాగతం.. శాలువాలతో స
దళిత కుటుంబాల వివరాలు సేకరణ మూడు రోజుల్లో కలెక్టర్ ఖాతాలోకి మరో రూ.500 కోట్లు జమచేస్తాం సీఎంవో కార్యదర్శి రాహుల్ బొజ్జా కరీంనగర్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): ఈ నెల 27 నుంచి దళితబంధు ఇంటింటి సర్వే ప్రారంభించన
ఎన్ఐఎన్ అధ్యయనానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావాన్ని అంచనా వేయడంతోపాటు ఎంతమందిలో యాంటిబాడీలు వృద్ధి చెందాయో తెలుసుకొనేందుక
హైదరాబాద్, జూలై : దాంపత్య రహస్యాలు వెల్లడించేవారిలో మహిళలే ముందు వరుసలో ఉన్నారు. ఈ విషయం ఓ అధ్యయనంలో తేలింది. ప్రతిరోజూ జంటల మధ్య చోటుచేసుకునే ముద్దూముచ్చట్లు ఎలాగోలా లీక్ అవడానికి కారణం ఇద్దరిలో ఒక్కరన�
సూపర్ మార్కెట్కు వెళ్లినప్పుడు ఆపిల్ కొనాలని ఉన్నా, ఆ నిర్ణయాన్ని మార్చుకొని రుచికరమైన చాక్లెట్ కొన్నారా? అయితే, మీ మనసు ఆరోగ్యాన్ని కాకుండా, రుచినే కోరుకుంటున్నట్టు అర్థం. ఇలాంటి మనస్తత్వం ఉన్న వ్య
పని ఒత్తిడి పెరిగిందంటున్న 59 శాతం పురుషులు: సర్వేముంబై, జూలై 3: కరోనా వైరస్ నేపథ్యంలో అన్ని రంగాల్లో వర్క్ ఫ్రం హోం ఓ నిబంధనగా మారింది. అయితే దీనివల్ల పెరిగిన పని ఒత్తిడి.. తమ వ్యక్తిగత జీవితాలను ప్రభావితం