గడచిన ఏడాది కాలంలో తాము ముడుపులు చెల్లించినట్లు దాదాపు 66 శాతం వ్యాపార సంస్థలు అంగీకరించినట్లు ఆన్లైన్ ప్లాట్ఫామ్ లోకల్ సర్కిల్స్ ఆదివారం ఒక నివేదికలో తెలిపింది. 159 జిల్లాల వ్యాప్తంగా నిర్వహించిన �
ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా నిరసనల హోరు కొనసాగుతున్నది. ఇటీవల జరిగిన లగచర్ల లడాయితో ఫార్మా బాధితులు భగ్గుమనగా.. తమ గుండెలు మండిపోయి తెగించి కొట్లాడుతుండగా.. ప్రజా శ్రేయస్సును విస్మరించి చేపట్టి�
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పేరుచెప్పి కొందరు ప్రభుత్వ ఉద్యోగులు విధులకు డుమ్మా కొడుతున్నారు. మంగళవారం ‘నమస్తే తెలంగాణ’ జరిపిన పరిశీలనలో ఈ విషయం బయటపడింది. బదిలీపై వచ్చినప్పటి నుంచి వెల్దుర్తి ఎంపీడీవో
వికారాబాద్ జిల్లాలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నత్తనడకన సాగుతున్నది. సర్వే ఈ నెల 9వ తేదీ నుంచి ప్రారంభం కాగా ఆదివారం సాయంత్రం వరకు జిల్లాలోని 2,77,977 కుటుంబాల్లో.. 1,45,414 ఫ్యామిలీ(సుమారు 52%)లు పూర్తి కాగా.. ఇంకా 1,32,563
సమగ్ర కుటుంబ సర్వేపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి కరువైంది. సర్వే దేశానికే దిక్సూచి, సామాజిక న్యాయం అంటూ ఆర్భాటంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన సర్వే ఫారాలు రోడ్డుపై కనిపించడం సర్వత్రా చర్చనీయాంశం�
ఇంటింటి సర్వే సందర్భంగా కాంగ్రెస్ సర్కారుపై ఉన్న వ్యతిరేకత తెలంగాణ వ్యాప్తంగా వెల్లువెత్తుతున్నది. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న ఆగ్రహం పెల్లుబుకుతున్నది. సర్వే వివరాల సేకరణకు వెళ్లిన ఎన్యుమరేటర్లకే ప్
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ(సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల) సర్వే అరకొరగా సాగుతున్నది. జిల్లాలో 13 మున్సిపాలిటీలు, మూడు కార్పొరేషన్లు, 549 గ్రామపంచాయతీలుండగా.. 5,57,000 కుటుంబాలున్�
ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులాల సర్వే బుధవారం ప్రారంభమైంది. ఆదిలాబాద్ మున్సిపాలిటీలోని పలు వార్డులతోపాటు గ్రామాల్లో అధికారులు, సిబ్బంది ఇంటింటా పర్యటించి వివరా�
రంగారెడ్డి జిల్లాలో లేఅవుట్లలో ఉన్న ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం ఎల్ఆర్ఎస్ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. దీంతో లేఅవుట్లలో మిగిలిపోయిన ప్లాట్లు, ఖాళీ ప్లాట్లను క్రమబద్ధీకరించుకునేందుకు పెద్ద�
ఇంటింటి సర్వే ద్వారా రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డులు రద్దు చేస్తామని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఐటీ, పరిశ్రమలు, జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. ప్రజలు ఎలాంటి అపోహలు పెట్
రైతు రుణమాఫీ ఒక మాయగా మారింది. వ్యవసాయ శాఖ తాజా చేపట్టిన సర్వేలో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. సర్వే నిమిత్తం వ్యవసాయ శాఖ అధికారులకు పంపించిన జాబితాల్లో అన్ని అర్హతలు ఉండీ రుణమాఫీ కానీ లక్షలాది రైతు�
ఆర్థిక లావాదేవీలకైనా.. వ్యక్తిగత సమాచారం గోప్యతకైనా.. పాస్వర్డ్లే చాలా కీలకం. అయినప్పటికీ ఈ పాస్వర్డ్ల విషయంలో దేశంలోని సగం మంది వైఖరి నిర్లక్ష్యంగానే ఉంటుండటం ఇప్పుడు ఆందోళనకరంగా మారింది.
రాష్ట్రంలో త్వరలో చేపట్టబోయే ‘సామాజిక, ఆర్థిక కుల సర్వే’ కార్యాచరణ ప్రణాళికపై మేధావులు, విషయ నిపుణుల అభిప్రాయాలు, సూచనలు స్వీకరించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభ
Ravula Sridhar reddy | కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత కే సర్వేలో ఫలితాలన్నీ అనుకూలంగా ఉన్నాయని బీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జి రావుల శ్రీధర్రెడ్డి స్పష్టం చేశారు.