రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ప్రతిపాదిత పథకాల కోసం సర్వేల ముసుగులో ఓటర్ల వివరాలను సేకరిస్తుండటాన్ని తీవ్రంగా పరిగణిస్తున్లట్లు ఎన్నికల కమిషన్ (ఈసీ) గురువారం తెలిపింది.
విమాన టికెట్లు కొనేటప్పుడు సీట్ల కోసం అదనంగా చెల్లిస్తున్నామని ఓ సర్వేలో పాల్గొన్న 44 శాతానికిపైగా ప్రయాణికులు పేర్కొన్నారు. సీటు కేటాయింపు ఫీజుగా రూ.200ల నుంచి రూ.2,000 వరకు ఇస్తున్నామని చాలామంది తెలిపారు. ఇ�
Supreme Court | జ్ఞానవాపి కేసులో హిందూ పక్షం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గతేడాది మే 19న ఇచ్చిన ఉత్తర్వులను మార్చాలని కోర్టును కోరింది. దాంతో శివలింగం ఉన్నట్లుగా భావిస్తున్నట్లు ప్రదేశంలో సర్వేపై నిషే�
Digi Yatra | విమాన ప్రయాణికులు తమకు తెలియకుండానే డీజీ యాత్రకు (Digi Yatra) సమ్మతి తెలిపారు. దీనిపై జరిగిన ఒక సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఈ నేపథ్యంలో ఈ సేవ గురించి అవగాహన కల్పించకుండా ప్రయాణికుల నుంచి బయోమెట్రిక్ సేకరి�
కౌలుదారులకు పెట్టుబడి సాయం అందించడం ప్రస్తుతానికి కష్టమేనని ధరణి కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. వివిధ శాఖలకు చెందిన భూముల నమోదు, సమాచారం, రైతుల ఇబ్బందులపై పరిశీలన చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర సచివాలయ�
తమ జీవిత కాలం ఎంత అనే విషయంలో చాలా మంది పెద్దగా ఆలోచించరు. అయితే అన్ని విషయాల్లో ముందుగా ప్లాన్ చేసుకునే వారు ఈ విషయంలో ఉత్సుకతతో ఉంటారు. ఇక ఓ ఏఐ టూల్ (AI Tool) యూజర్ల జీవితాన్ని విశ్లేషించి వారు ఎప్పు�
కాంగ్రెస్ పార్టీలో టికెట్ల పంచాయితీ ఇప్పుడప్పుడే తేలేలా లేదు. తుది జాబితాలో అడ్డగోలు మార్పులు జరుగుతున్నాయని, పారాచ్యూట్ నేతలకే పెద్దపీట వేస్తున్నారని, కొన్నిచోట్ల సర్వేలను మేనేజ్ చేశారనే ఆరోపణలు �
ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో (Varanasi) ఉన్న జ్ఞానవాపి మసీదులో (Gyanvapi mosque) భారత పురావస్తు పరిశోధనా సంస్థ (ASI) అధికారులు శాస్త్రీయ సర్వే (Survey) నిర్వహించనున్నారు. వారణాసి జిల్లా కోర్టు ఆదేశాల మేరకు సోమవారం ఉదయమే ఏఎస్ఐ అ�
వర్షాల నేపథ్యంలో సీజనల్, అంటువ్యాధులతో పాటు దోమలతో వచ్చే వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాలకు జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది.
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో ప్రతి ముగ్గురిలో ఇద్దరు తమ రాజకీయ, సామాజిక అభిప్రాయాలను ఆన్లైన్లో వ్యక్తపరిచేందుకు భయపడుతున్నారని తాజా సర్వేలో వెల్లడైంది. ఎన్జీవోలు కామ�
కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాదరెడ్డి ఆధీనంలో ఉన్న ఎన్ఎస్పీ భూముల్లో సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
న్యూఢిల్లీ: సాఫ్ట్డ్రింక్స్లో వాడే ఆస్పర్టేమ్ అనే ఆర్టిఫిషియల్ స్వీట్నర్ను అతిగా వినియోగిస్తే క్యాన్సర్ బారిన పడే ప్రమాదమున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించిన నేపథ్యంలో, లోకల్ సర్కిల్ సంస
ఆరోగ్యానికి మేలు చేసే కోడిగుడ్లపై ఎన్నో అపోహలున్నాయి. అన్ని కాలాల్లో వాటిని తీసుకోరాదని, జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తుతాయని (Health Tips) చెబుతుంటారు.