ఒక అసత్యాన్ని లేదా అర్ధసత్యాన్ని పదేపదే వల్లిస్తే నిజాలను మరుగున పరచవచ్చనేది గోబెల్స్ ప్రచారనీతి. అది అసలు అడివే కాదనడం, అక్కడ జీవులే లేవనడం అసత్యం కాక మరేమిటి? ఇక అది ప్రభుత్వ భూమి అనేది అర్ధసత్యం అనుక�
దేశంలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో బాధితులను తక్షణం ఆదుకోవడానికి మార్గదర్శకాలు రూపొందించాలని సుప్రీంకోర్టు గురువారం రాష్ర్టాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది.
వక్ఫ్ బై యూజర్తోసహా వక్ఫ్ ఆస్తులు వేటినీ డీనోటిఫై చేయడం కాని సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్, బోర్డులలో నియామకాలు కాని మే 5వ తేదీ వరకు చేపట్టబోమని కేంద్రం గురువారం సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది.
హెచ్సీయూ అంశంపై ఓ ట్వీట్ను రీపోస్టు చేసినందుకు గచ్చిబౌలి పోలీసుల నుంచి నోటీసులు అందుకున్న ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ మరోసారి వార్తల్లో నిలిచారు. హెచ్సీయూలో పెద్దఎత్తున అటవీ విధ్వంసంపై సుప్రీ�
Waqf Law | వక్ఫ్ చట్టబద్ధతపై సుప్రీంకోర్టులో గురువారం మరోసారి విచారణ జరిగింది. ఈ సందర్భంగా వక్ఫ్పై సమాధానం ఇచ్చేందుకు కేంద్రం వారం రోజులు గడువు కోరగా.. సీజేఐ జస్టిస్ సంజీవ్ కన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జ
Supreme Court | పశ్చిమ బెంగాల్లో 25 వేల టీచర్ పోస్టుల (Bengal Teachers) నియామకానికి సంబంధించి సుప్రీంకోర్టు (Supreme Court) ఇటీవలే కీలక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. అయితే, తొలగింపునకు గురైన కొంత మంది ఉపాధ్యాయులకు సుప్రీంకోర్�
రేవంత్ చేసిన 10 వేల కుంభకోణం మీద తాము చెప్పిందే నిజమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. హెచ్సీయూ భూములపై రూ.10 వేల కోట్ల కుంభకోణం జరిగిందని వారం రోజుల క్రితమే చెప్పామన్నారు.
తదుపరి భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ పేరును సీజేఐ సంజీవ్ ఖన్నా బుధవారం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. సంజీవ్ ఖన్నా తర్వాత సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్�
తెలంగాణలో మరో సామాజిక ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడేందుకు సిద్ధమైనట్టు కనిపిస్తున్నది. రాష్ట్రంలో ఎస్సీల వర్గీకరణ బిల్లు అసెంబ్లీ ఆమోదం పొందిన నేపథ్యంలో షెడ్యూల్డ్ తెగలు(ఎస్టీలు) కూడా వర్గీకరణకు గళమెత్�
కంచ గచ్చిబౌలి భూముల అంశంపై సుప్రీంకోర్టు చేపట్టిన విచారణలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్రావు ఎంపవర్డ్ కమిటీకి సమర్పించిన నివేదిక కీలకంగా మారింది.
కంచ గచ్చిబౌలిలోని వంద ఎకరాల్లో చెట్లను ధ్వంసం చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం మీద సుప్రీంకోర్టు నిప్పులు చెరిగింది. ప్రభుత్వం ధ్వంసం చేసిన ఆ వంద ఎకరాలలో యథాతథ స్థితిని పునరుద్ధరించేందుకు ఓ ప్రణాళికతో ముందుక
టీజీఐఐసీ ద్వారా తాకట్టు, వేలం తదితర ప్రక్రియలతో హెచ్సీయూకు చెందిన 400 ఎకరాల భూములు వ్యాపార, ఆర్థిక దోపిడీకి గురవుతున్నందున వెంటనే ఆ ప్రక్రియలపై స్టే విధించాలని దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని కేంద్ర సాధి�
కంచ గచ్చిబౌలి విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని, బాధ్యత గల ప్రభుత్వం, కావాలనే సెలవు దినాల్లో బుల్డోజర్లతో విధ్వంసానికి పాల్పడటంపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ సర్క
కంచ గచ్చిబౌలి అటవీ భూముల అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని, ఇది వన్యప్రాణులు, పర్యావరణ పరిరక్షణకు పాటు పడే ప్రతి ఒకరికీ దకిన విజయమని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభివ