Chandrababu | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై ఉన్న కేసులను సీబీఐకి బదిలీ చేయాలని దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇది పనికిమాలిన పిటిషన్ అని జస్టిస్ బేలా త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానిం
ప్రస్తుతం ఉన్న వరకట్న, గృహ హింస చట్టాల దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు ఆయా చట్టాలను సమీక్షించి, సంస్కరించేందుకు ఒక నిపుణుల కమిటీని నియమించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని అనుమతించేందుకు �
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం జారీచేసిన జీవో 46పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. ఆ జీవో బాధితులను రేవంత్రెడ్డి ప్రభుత్వం వాడుకుని వదిలేయడం దుర్మార్గమని పిటిషనర్, బీఆర్ఎస్ నేత రాకేష�
దేశవ్యాప్తంగా పాముకాట్ల సమస్య ప్రబలంగా ఉందని, దవాఖానల్లో పాముకాటు బాధితుల చికిత్సను అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ర్టాలతో కలిసి చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది.
వాట్సాప్, ఇతర ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో నిందితులకు నోటీసులు పంపించడం చట్ట ప్రకారం కుదరదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పోలీసులు నిందితులకు వాట్సాప్లో నోటీసులు పంపుతున్న విషయాన్ని సీనియర్ న్యాయవా
YS Jagan | ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్కు సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. వైఎస్ జగన్ బెయిల్ను రద్దు చేయాలని, ఆయనపై ఉన్న అక్రమాస్తుల కేసులను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ డిప్యూటీ స్పీకర�
Supreme Court | వరకట్నం, గృహహింస చట్టాల్లో సంస్కరణలు చేయాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. సమాజమే మారాలని.. అందులో ఏమీ చేయలేమని చెప్పి�
Snakebites: దేశవ్యాప్తంగా పాముకాటు మరణాలు సంభవిస్తున్నాయని, వీటిని అరికట్టేందుకు ఏదో ఒకటి చేయాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన చేసింది. ఆయా రాష్ట్రాలతో కలిసి చర్యలు తీసుకోవాలని కోర్టు చెప్ప�
ఆదాయపు పన్ను చట్టం కింద టీడీఎస్ విధానాన్ని రద్దు చేయాలంటూ దాఖలైన పిల్ను పరిశీలించడానికి సుప్రీం కోర్టు శుక్రవారం తిరస్కరించింది. ‘క్షమించండి, దీనిని మేం ఆలకించం, కావాలంటే మీరు దీనిపై ఢిల్లీ హైకోర్టు�
కృష్ణా నదికి వచ్చే జలాల్లో తుంగభద్ర కూడా అత్యంత కీలకం. నికర జలాల లభ్యత ఉన్న బేసిన్ ఇదే. తుంగభద్ర నుంచే కృష్ణా నదికి దాదాపు 500 టీఎంసీలకుపైగా జలాలు వస్తుంటాయి. శ్రీశైలం ప్రాజెక్టు ప్రధాన నీటి వనరు కూడా ఇదే. క
Supreme Court | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ట్రైనీ డాక్టర్పై జరిగిన అత్యాచారం, హత్య కేసును సుప్రీంకోర్టు బుధవారం విచారించనున్నది. ఈ కేసులో ఈ నెల 20న కోల్కతా కోర్టు సంచలన �
భారీ సంఖ్యలో పెండింగ్లో ఉన్న క్రిమినల్ అప్పీళ్లను విచారించడానికి హైకోర్టులలో తాత్కాలిక న్యాయమూర్తుల నియమాకం చేపట్టాలని సుప్రీంకోర్టు మంగళవారం సూచించింది.
లైంగిక దాడి జరిగిన సమయంలో బాధితురాలు శారీరకంగా గాయపడడం లేదా రోదిస్తూ ఆర్తనాదాలు చేయడం ముఖ్యం కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. అటువంటి సందర్భాలలో వాస్తవికంగా అలాగే జరుగుతుందని కాని బాధితులందరూ ఒకే రకంగా