సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో పార్టీ ఫిరాయించిన (Party Defection) ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Speaker Prasad Kumar) నోటీసులు జారీ చేశారు. బీఆర్ఎస్లో గెలించి కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేల్లో ఐదుగురి
ఢిల్లీ-ఎన్సీఆర్లోని వీధి కుక్కల తరలింపుపై తన ఇదివరకటి తీర్పును సుప్రీంకోర్టు శుక్రవారం సవరిస్తూ తాజా ఉత్తర్వులు జారీచేసింది. స్టెరిలైజేషన్, ఇమ్యూనైజేషన్ తర్వాత వీధి కుక్కలను వాటిని తెచ్చిన వీధుల�
ఓ వార్తా కథనంపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్కి సంబంధించి ది వైర్ న్యూస్ పోర్టల్లో పనిచేస్తున్న కన్సల్టింగ్ ఎడిటర్తోసహా సీనియర్ జర్నలిస్టు సిద్ధార్థ వరదరాజన్, ఇతర జర్నలిస్టులపై ఎటువంటి తొందరపాటు చర్య�
అసెంబ్లీ ఎన్నికలకు ముందు తమ పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించడాన్ని సవాలు చేస్తున్న బీహార్ ఓటర్లు తమ నివాస రుజువుగా ఆధార్ని సమర్పించవచ్చని సుప్రీంకోర్టు శుక్రవారం తెలిపింది. నివాస రుజువు కోసం ఎన్ని
Amit Shah | వచ్చే నెల 9న ఉప రాష్ట్రపతి ఎన్నికల (Vice President Election) పోలింగ్ జరగనుంది. అందుకోసం ఎన్నికల సంఘం (Election commission) సర్వం సిద్ధం చేస్తున్నది. అధికార, విపక్ష పార్టీలు ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించి, నామినేషన్ కూడా వేయించ
రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చేందుకు స్పీకర్ సిద్ధమైనట్టు సమాచారం. సుప్రీంకోర్టు తీర్పుపై న్యాయ సలహా తీసుకున్న స్పీకర్ 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయిం�
శాసనసభ ఆమోదించిన బిల్లులపై ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా గవర్నర్లు నిరవధికంగా పెండింగ్లో ఉంచడం వల్ల శాసనసభ ఉనికిలో లేకుండా పోతుందని, అటువంటి పరిస్థితిలో జోక్యం చేసుకోవడానికి న్యాయస్థానాలకు అధికారం లే
వైవాహిక బంధంలో ప్రవేశించినవారు ఆ బంధాన్ని కొనసాగిస్తూ, తన భర్త లేదా భార్య నుంచి తనకు సంపూర్ణ స్వాతంత్య్రం ఉందని చెప్పడం అసాధ్యమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తనకు సంపూర్ణ స్వేచ్ఛ కావాలని ఎవరైనా కోరు�
ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి బీ సుదర్శన్ రెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. సెప్టెంబర్ 9న జరగనున్న ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్డీయే కూటమి అభ�
Supreme Court : ఢిల్లీలో వీధి కుక్కల పట్టివేత, తరలింపు అంశంపై నమోదైన పిటిషన్లను సుప్రీం కోర్టు (Supreme Court) రేపు తేల్చనుంది. ఆగస్టు 11న జారీచేసిన ఆదేశాల్లో వీధి శునకాలను శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలించాలని ఢిల్లీ ప్రభుత�
Supreme Court: వ్యక్తిగతంగా, స్వేచ్ఛగా ఉంటూ.. ఎవరి మీద ఆధారపడవద్దు అనుకుంటే అప్పుడు పెళ్లి చేసుకోవద్దు అని సుప్రీంకోర్టు తెలిపింది. ఓ కేసులో వాదనలు విన్న ధర్మాసనం.. భర్తపై ఆధారపడడని భార్య చెప్
రాష్ర్టాలు ఆమోదించిన బిల్లులను క్లియర్ చేయడానికి రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధిస్తూ ఏప్రిల్ 12 నాడు వెలువడిన ఉత్తర్వులను మార్చేది లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఆనాటి ఉత్తర్వులను సుప్రీంకో
భారత ఎన్నికల కమిషన్ (ఈసీ)పై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతున్నది. అంతేకాదు, ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) వల్ల తమ ఓటు హక్కును కోల్పోయే పరిస్థితి దాపురించిందని పేదలు, అణగారిన వర్గాల ఓటర్లు ఆ�