అవినీతిరహిత సమాజం కోసం నిందితుడి స్వేచ్ఛకు భంగం వాటిల్లినా న్యాయస్థానాలు వెనుకాడరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అవినీతి కేసులో ఓ ప్రభుత్వ అధికారికి ముందస్తు జామీను తిరస్కరిస్త్తూ పంజాబ్, హర్యా�
Gudem Mahipal Reddy ఫిరాయింపు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్టుగా మారింది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి గోడ దూకిన గూడెంను అటు పార్టీలో, ఇటు సుప్రీంకోర్టు బోనులో �
ప్రతి అంశం ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ మృతి అన్నట్టుగా ఉండకూడదు. (ఫిరాయింపుదార్ల అనర్హతపై నిర్ణయం తీసుకోవడానికి) సముచిత సమయం అంటే అసెంబ్లీ గడువు ముగిసే వరకా? ప్రజాస్వామ్యంలో ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగాలా?
క్రిమినల్ కేసులో దోషిగా తేలిన రాజకీయ నాయకులు ఎంత మందిని ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హులుగా ప్రకటించిందీ లేదా అనర్హతా కాలాన్ని తగ్గించిందీ వంటి వివరాలు అందచేయాలని సుప్రీంకోర్టు మంగళవారం ఎన్నికల కమి�
Miyapur | మియాపూర్లోని సర్వే నెంబర్ 92, 93, 94, 96, 97, 98, 100లలో ఉన్న స్థలాలపై సుప్రీం కోర్టులో కేసు నడుస్తుందని, కోర్టు తీర్పు వచ్చే వరకు తమ స్థలాల చుట్టూ హెచ్ఎండీఏ అధికారులు ఫెన్సింగ్ వేయవద్దని ప్రశాంత్నగర్ కాలనీ అ
Supreme Court | పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరిగ�
Supreme Court: మియాన్-తియాన్, పాకిస్తానీ అని ఎవర్నైనా పిలిస్తే, అది మత విశ్వాసాలను కించపరిచినట్లు కాదు అని సుప్రీంకోర్టు తెలిపింది. జస్టిస్ బీవీ నాగరత్న, సతీశ్ చంద్ర శర్మతో కూడిన ధర్మాసనం ఈ అభిప్�
సామాజిక మాధ్యమాల్లో వచ్చే కంటెంట్ను క్రమబద్ధీకరించేందుకు ఓ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సోమవారం చెప్పింది. అయితే, ఈ కంటెంట్పై సెన్సార్షిప్ ఉండకూడదని తెలిపింద�
Supreme Court | ఈ నెల 7న ‘ఇండియాస్ గాట్ లేటెంట్ షో (India's Got Latent Show)’ లో బూతు వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ రణ్వీర్ అల్లహబాదియా (Ranveer Allahbadia) కు సుప్రీం కోర్టు (Supreme Court) చీవాట్లు పెట్టింది.
లాభార్జన కోసం బ్యాంకు నుంచి రుణాలు తీసుకున్నవారిని ‘వినియోగదారులు’గా పరిగణించరాదని, వినియోగదారుల పరిరక్షణ చట్టం కింద అలాంటివారిని వినియోగదారులుగా పేర్కొనరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
Supreme Court: ఢిల్లీ రైల్వే స్టేషన్లో ఫిబ్రవరి 15వ తేదీన తొక్కిసలాట జరిగిన ఘటనపై దాఖలు అయిన పిటీషన్ను సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. మరణాల సంఖ్యను రైల్వేశాఖ తక్కువగా చూపించినట్లు ఆ పిటీషన్�