రాష్ట్ర ప్రభుత్వ అసమగ్ర వైఖరి కారణంగా స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ అమలుపై ముప్పు పొంచి ఉన్నది. స్థానిక ఎన్నికల్లో 42% అమలు చేస్తామని తొలి నుంచి బీరాలు పలికిన కాంగ్రెస్ సర్కార్ అసలుకే ఎసరు తెచ్చి�
ఎన్నికలు ముగిసిన తర్వాత ఈవీఎంలలో (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్) నిక్షిప్తమైన డాటాను తొలగించొద్దని ఎన్నికల సంఘానికి (ఈసీ) సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అవునన్నా, కాదన్నా... రైతుబంధు పథకంతోనే రాష్ట్రంలో సాగు విస్తీర్ణంతోపాటు పంటల ఉత్పత్తి బాగా పెరిగిందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు.
తెలంగాణ శాసన సభ్యులు పార్టీ మారిన వ్యవహారంపై సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చినా, వ్యతిరేకంగా ఇచ్చినా అది చరిత్రాత్మకం అవుతుంది. ఒక పార్టీ �
పీజీ మెడికల్ సీట్లలో స్థానికత కోటాపై ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.ఏపీలో ఎంబీబీఎస్ చేసిన విద్యార్ధులకు కూడా ఆర్టికల్ 371(డీ) ప్రకారం తెలంగాణలో స్థానిక�
ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ వంటి కోర్సుల ప్రవేశాల్లో నాన్లోకల్ కోటా సీట్లపై ప్రభుత్వం ఏదీ తేల్చుకోలేకపోతున్నది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై విద్యాశాఖ తీవ�
నివాస యోగ్యమైన ఇండ్లను ప్రజలకు అందుబాటులోకి తేవడానికి రాష్ట్ర ప్రభుత్వాల వద్ద నిధులు ఉండటం లేదని, ప్రజలు తాగడానికి పరిశుభ్రమైన నీరు లేదని, అటువంటి సమయంలో మీరు సైకిల్ ట్రాక్స్ కోసం పగటి కలలు కంటున్నార�
సుప్రీంకోర్టు సోమవారం తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవికి పలు ప్రశ్నలను సంధించింది. “శాసన సభ రెండోసారి ఆమోదించిన బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు ఎలా పంపిస్తారు?
సముచిత సమయం (రీజనబుల్ టైం) అంటే ఎంతకాలమో డిక్షనరీ (నిఘంటువు) చూసి చెప్పాలని పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దాఖలైన కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
ఎస్సీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ల కోటాను పెంచాలని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం హనుమకొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడార