ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో గుట్టల కొద్దీ నోట్ల కట్టలు దొరికాయన్న వార్తలు కలకలం రేపాయి. జస్టిస్ వర్మ నివాసంలో అగ్నిప్రమాదం జరిగినట్లు సమాచారం అందుకున్న అగ్ని�
వక్షోజాలను పట్టుకోవడం, పైజమా తాడును తెంపడం వంటి చర్యలు అత్యాచారం నేరం కిందకు రావని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన రూలింగ్పై కేంద్ర మంత్రి అన్నపూర్ణ దేవి ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె శుక్రవారం మీడియాతో మాట్లాడ�
పార్టీ మారలేదని, కాంగ్రెస్ పార్టీలో చేరలేదని, ఇప్పటికీ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీలోనే కొనసాగుతున్నానని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించారు.
ఎస్సీలకు ప్రస్తుతం 15% రిజర్వేషన్ అమలవుతున్నది. అయితే, ఆ కోటాలో మాల కులస్తులే ఎకువగా లబ్ధి పొందుతున్నారనే చర్చ 1970వ దశకంలోనే మొదలైంది. అది క్రమేణా ఊపందుకున్నది.
సుప్రీంకోర్టు తీర్పుతోనే ఎస్సీ వర్గీకరణ కల సాకారమైందని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు అన్నారు. ఎట్టకేలకు అసెంబ్లీలో వర్గీకరణ బిల్లు ఆమోదం పొందడం సంతోషకరమని తెలిపారు.
Supreme Court | కృష్ణానది ప్రాజెక్టులపై కేంద్రం ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కృష్ణా పరీవాహకంలోని ప్రాజెక్టుల నిర్వహణను కృష్ణానదీ యాజమాన్య బోర్డు (KRMB)కి అప్పగించాలని కేంద�
Supreme Court | సుప్రీంకోర్టులో మాజీ ఐఏఎస్ ప్రొబెషనరీ అధికారి పూజా ఖేద్కర్కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. పూజా ఖేద్కర్ పిటిషన్పై విచారణను ఏప్రిల్ 15వ తేదీకి వాయిదా వేసింది. ఆమె తరఫు న్యాయవాది ఢిల్లీ ప్రభుత
Supreme Court | దేశంలో ట్రయిల్ కోర్టుల (Trial courts) తీరుపై సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. చాలా సాధారణ కేసుల్లో కూడా దర్యాప్తు పూర్తయినప్పటికీ ట్రయల్ కోర్టులు బెయిల్ పిటిషన్లను (Bail pleas) తిరస్కరించడాన్�
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ జోయ్మాల్య బాగ్చి సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణం చేయించారు. జస్టిస్ బాగ్చి కలకత్తా హైకోర్టు సీనియర్ జడ్జిగా పని చేశ�
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తన దుందుడుకు చర్యలతో ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్న డొనాల్డ్ ట్రంప్.. మరో కీలక నిర్ణయానికి సిద్ధమయ్యారు. దాదాపు 41 దేశాలకు చెందిన పౌరులపై అమ
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లపై సుప్రీంకోర్టు జారీ చేసిన నోటీసులు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు చేరినట్టు సమాచారం.
Supreme Court | గ్రామీణ ప్రజాస్వామ్యాన్ని నిరుత్సాహపరిచే అవకాశాన్ని ఉన్నతాధికారులకు ఇవ్వలేమని సుప్రీంకోర్టు (Supreme Court) వ్యాఖ్యానించింది. మహారాష్ట్ర (Maharastra) లో పదవి నుంచి తప్పించిన ఓ మహిళను తిరిగి గ్రామ సర్పంచిగా నియమ