ప్రపంచంలోని శరణార్థులకు ఆశ్రయం కల్పించడానికి భారత దేశం ధర్మసత్రం కాదని సుప్రీంకోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. ఇప్పటికే 140 కోట్ల జనాభాతో ఇబ్బందులు పడుతున్నామని పేర్కొంది. శ్రీలంకకు చెందిన తమిళ పౌరుడు �
జస్టిస్ యశ్వంత్ వర్మపై కేసు విచారణలో ఎందుకు జాప్యం జరుగుతున్నదని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ప్రశ్నించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ, జస్టిస్ వర్మ నివాసంలో కరెన్సీ కట్టలు దొరికినట్లు వచ్చిన ఆరోపణల �
కర్వా చౌత్ పండుగను వైవాహిక స్థితితో సంబంధం లేకుండా మహిళందరికీ తప్పనిసరి చేయాలన్న పిటిషన్పై సుప్రీంకోర్టు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. తెర ముందుకు రాలేని కొందరు వ్యక్తులు డబ్బిచ్చి ఈ పిటిషన్ వేయి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ తన సొంత రాష్ట్రమైన మహారాష్ట్రకు వెళ్లినప్పుడు ఆ రాష్ట్రప్రభుత్వం తగిన రీతిలో గౌరవించకపోవడం ప్రజాస్వామ్య విలువలను పాతరేయడమేనని సీపీఐ జాతీయ కార�
Ashoka University : తన అరెస్టును సవాల్ చేస్తూ అశోకా యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ అలీ ఖాన్ మెహమూదాబాద్ ఇవాళ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆపరేషన్ సింధూర్పై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలి�
Supreme Court | ప్రముఖ టెలికాం కంపెనీలకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. సర్దుబాటు చేసిన స్థూల రాబడి (AGR) బకాయిలను మాఫీ చేయాలని కోరుతూ వొడాఫోన్, ఎయిర్టెల్, టాటా టెలిసర్వీసెస్ దాఖలు చేసిన పిటిషన్లను సర్వోన్నత న్య�
Supreme Court | భారతదేశం ధర్మశాల కాదని.. వివిధ దేశాల నుంచి వచ్చే శరణార్థులందరికీ ఆతిథ్యం ఇవ్వడం కుదరదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. శ్రీలంక తమిళ శరణార్థి దాఖలు చేసిన పిటిషన్ సోమవారం సుప్రీంకోర్టు తిరస్కరిం
‘భారత ప్రధాన న్యాయమూర్తిని, పైగా ఈ ప్రాంత బిడ్డను. సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన తొలిసారి రాష్ట్ర పర్యటనకు వస్తే మీరిచ్చే గౌరవం ఇదేనా?’ అంటూ సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వంపై తీవ
బిల్లుల ఆమోదం విషయంలో తనకు, గవర్నర్లకు గడువు విధించడంపై సుప్రీంకోర్టుకు ప్రశ్నలు సంధిస్తూ రాష్ట్రపతి న్యాయ సలహా కోరడాన్ని వ్యతిరేకించాలని బీజేపీ యేతర రాష్ర్టాల సీఎంలను తమిళనాడు సీఎం స్టాలిన్ కోరారు.
సమాజ నైతికత క్షీణిస్తున్న కారణంగా ఈ రోజుల్లో నిజం వైపు నిలబడేందుకు ప్రజలు సిద్ధంగా లేరని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 2017లో జరిగిన భివాండి కార్పొరేటర్ హత్య కేసులో మౌఖిక వాంగ్మూలం కోసం పెద్ద సంఖ్యలో �
సైన్యాన్ని, యుద్ధాన్ని, దేశ భక్తిని రాజకీయాలకు ముడి పెడితే దాని విపరిణామాలు, పర్యవసానాలు ఎంత తీవ్రంగా ఉంటా యో బీజేపీ వ్యవహర శైలి తెలుపుతున్నది. ఇటీవల ఆపరేషన్ సిందూర్లో పాల్గొన్న సైనికులపైనా, ఆ ఆపరేషన్�
పదవీ విరమణ పొందిన సుప్రీంకోర్టు మహిళా న్యాయమూర్తి జస్టిస్ బేలా త్రివేదీకి వీడ్కోలు దక్కకపోవడంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పదవీ విమరణ చేసే న్యా�
సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో కంచ గచ్చిబౌలి భూముల గుంట నక్కలు ఎవరో ప్రజలకు తెలిసిపోయిందని బీఆర్ఎస్ విప్ కేపీ వివేకానంద చెప్పారు. పర్యావరణ చట్టాలను ఉల్లంఘించి చెట్లను నరికించిన సీఎం రేవంత్పై కేసు పెట్ట�