ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల అంశం దేశ సర్వోన్నత న్యాయస్థానంలో విచారణలో ఉండగా తీర్పును ప్రభావితం చేసేలా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పెద్ద సంఖ్యలో చెట్లను నరకడం మనుషులను చంపడం కన్నా ఘోరమని సుప్రీంకోర్టు బుధవారం అభిప్రాయపడింది. చట్టవిరుద్ధంగా నరికిన ప్రతి చెట్టుకు లక్ష రూపాయల చొప్పున జరిమానా చెల్లించాలని ఓ వ్యక్తిని అత్యున్నత న్యాయ�
‘గచ్చిబౌలి భూమికి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఏం సంబంధం?’ అని సీఎం రేవంత్రెడ్డి అసెంబ్లీ సాక్షిగా వ్యాఖ్యానించారు. బుధవారం అసెంబ్లీలో డిమాండ్స్పై చర్చ సందర్భంగా పలు అంశాలపై సీఎం స్పందించారు.
గతంలోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చినప్పుడు కూడా సీఎం రేవంత్రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. విలేకరులతో చిట్చాట్ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్-బీజేపీ ఒప్పం�
తప్పుదోవ పట్టించే ప్రకటనలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. అవాస్తవ, అసహజ, అతిశయోక్తి విషయాలతో సమాజానికి తీవ్ర హాని కలిగించే తప్పుడు ప్రకటనలపై ఫిర్యాదు చేసేందుకు, వాటిని పరిష్కరించేందుకు తగిన �
Supreme Court | బాలిక ఛాతిపై చేతులు వేయడం, ఆమె పైజామాను తొలగించే ప్రయత్నం చేయడాన్ని అత్యాచార నేరంగా నిర్ధారించలేమని ఈ నెల 17న అలహాబాద్ హైకోర్టు (Allahabad High court) ఇచ్చిన తీర్పుపై బుధవారం సుప్రీంకోర్టు (Supreme Court) స్టే విధించింది.
Supreme Court | భారీ సంఖ్యలో చెట్లను నరకడం ఒక మనిషిని చంపడం కంటే ఏమాత్రం తీసిపోని నేరమని అత్యున్నత న్యాయస్థానం (Supreme Court) వ్యాఖ్యానించింది. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా తాజ్ ట్రెపీజియం జోన్ (Taj trapezium zone) లో ఏకంగా 454 చెట్లను న�
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడానికి అసెంబ్లీ స్పీకర్కు ఇంకా ఎంత సమయం కావాలని సుప్రీంకోర్టు మరోసారి అసహనం వ్యక్తంచేసింది. తగిన సమయం అంటే వారి పదవీకాలం ముగిసేవరకా? అని ఆగ్రహం వ్యక్తం చే�
కేంద్రం విధించాలనుకొంటున్న ఆంక్షలపై ‘గ్రోక్' ఎంతమాత్రం భయపడటం లేదు. కేంద్రంపై దీటుగా పోరుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది. ‘గ్రోక్' మాతృ సంస్థ అయిన ‘ఎక్స్' కేంద్ర ప్రభుత్వంపై కర్ణాటక హైకోర్టులో ఇ�
Supreme Court | ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో భారీగా నోట్ల కట్టలు వెలుగు చూశాయన్న వార్తలు దేశవ్యాప్తంగా సర్వత్రా సంచలనం సృష్టించారు. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణ�
Burnt Cash At Justice House | ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ అధికార నివాసంలో మార్చి 14న హోలీ రోజున జరిగిన అగ్నిప్రమాదంలో డబ్బుల మూటలు కాలినట్లు ఆరోపణలు వచ్చాయి. స్టోర్ రూమ్లో కాలిన డబ్బుకు సంబంధించిన ఫొటోలు, వీ
కార్యనిర్వాహక, శాసన, న్యాయ వ్యవస్థల సాయంతో ప్రస్తుత కష్టకాలాన్ని మణిపూర్ రాష్ట్రం త్వరలోనే అధిగమించి మునుపటి వైభవాన్ని సంతరించుకుంటుందన్న ఆశాభావాన్ని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ