వక్ఫ్ (సవరణ) చట్టం 2025 రాజ్యాంగ చెల్లుబాటును ప్రశ్నిస్తూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీం కోర్టు బుధవారం విచారించనుంది. ఏఐఎంఐఎం నేత అసదుద్దీన్తో పాటు ఆప్, డీఎంకే తదితరులు దాఖలు చేసిన 10 పిటిషన్లను బుధవారం వ�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలకు వ్యతిరేకంగా తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వం తీసుకొంటున్న ప్రతీ నిర్ణయమూ దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నది. మొన్న రూపాయి సింబల్ ప్లేస్లో తమిళ అక్ష�
గవర్నర్ అనేది రాష్ట్ర పరిపాలనా యంత్రాంగానికి తలమానికంగా, రాజ్యాంగ పరిరక్షణను పర్యవేక్షించాల్సిన నామమాత్రపు పదవిగా ఉంటుందనేది ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. అంతకన్నా ఎక్కువా కాదు, తక్కువా కాదు.
కంచ గచ్చిబౌలి భూముల అంశంపై బుధవారం సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. ఈ నెల 3న జరిగిన విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శికి పలు ప్రశ్నలు సంధించిన న్యాయస్థానం వాటికి సమాధానాలిస్తూ అఫిడవిట
Supreme court | తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి ఆ రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులను తొక్కిపెట్టిన అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్రపతికి కూడా సందేశమేనని చెప్పవచ్చు. ఏదైనా బిల్లు రాజ్యాంగబద్ధతకు సంబంధ�
నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ వక్ఫ్ సవరణ చట్టాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా ఇప్పటికే సుప్రీం కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.
కృష్ణా బేసిన్లోని ఇరు రాష్ర్టాలకు సంబంధించిన ఉమ్మడి ప్రాజెక్టులతోపాటు రివర్ బోర్డు గెజిట్లో నిర్దేశించిన ప్రాజెక్టులు, వాటి ఔట్లెట్లను తమకు స్వాధీనం చేయాల్సి ఉంటుందని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (�
తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటువేసే అంశంపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్దఎత్తున చర్చ జరుగుతున్నది. బీఆర్ఎస్ టికెట్పై గెలిచి పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయంలో స్పీకర్ జాప్యం చేయడ
గవర్నర్లు నివేదించిన బిల్లులపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని రాష్ట్రపతిని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. తమిళనాడు శాసనసభ ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలియచేయకుండా ఆ రాష్ట్ర గవర్నర్ నిరవధిక
శాసనసభ ఆమోదించిన బిల్లులను ఆమోదించడంలో గవర్నర్లకు కాల పరిమితిని నిర్దేశిస్తూ సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును అతి స్పందనగా కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ అభివర్ణించారు.