అల్మట్టి డ్యాం ఎత్తుపెంపును ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం గుండెబోయిన గూడెం శివారులో జరుగుతున్న జవహర�
KTR | పెరిగిపోతున్న ప్రమాదాల నివారణకు రహదారి భద్రతా చర్యలు తీసుకోవాలని గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాలిస్తే వాటిని అమలుచేయాల్సింది పోయి, వాహన కొనుగోలుదారులపై భారం మోపడం ముఖ్యమంత్రి ప్రజావ్యతిరేక వైఖరికి నిదర�
తన బెయిల్ షరతులను మార్చాలంటూ కవి, ఉద్యమకారుడు పీ వరవరరావు చేసిన విజ్ఞప్తిని సుప్రీం కోర్టు శుక్రవారం తిరస్కరించింది. మహారాష్ట్రలో 2018లో జరిగిన భీమా కోరెగావ్ హింస కేసులో అరెస్టయ్యి బెయిల్పై ఉన్న వరవరర�
Banu Mushtaq | కర్ణాటక (Karnataka) లోని మైసూరు నగరంలో ప్రతి ఏటా దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ ఉత్సవాల ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఒక ముఖ్య వ్యక్తిని ఆహ్వానిస్తుంది. ఈసారికి ప్రముఖ రచయిత, బుకర్ ప్రైజ్
మీ దేవుణ్ని వేడుకోండి అంటూ తాను చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియా నుంచి ఘాటుగా విమర్శలు రావడంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) బుధవారం స్పందిస్తూ తాను అన్ని మతాలను గౌరవిస్తానని తెలిపారు.
మధ్యప్రదేశ్లో దెబ్బతిన్న శ్రీమహావిష్ణు విగ్రహ పునరుద్ధరణను కోరుతూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా మంగళవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) బీఆర్ గవాయ్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువె�
Chhota Rajan | గ్యాంగ్స్టర్ () చోటారాజన్ (Chhota Rajan) కు 2001 నాటి వ్యాపారి జయశెట్టి హత్య కేసులో ముంబై హైకోర్టు ఇచ్చిన బెయిల్ను సుప్రీంకోర్టు (Supreme Court) బుధవారం రద్దుచేసింది. హోటల్ వ్యాపారి అయిన జయాశెట్టి హత్యకు సంబంధించిన క
Supreme Court | వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు మూడు వారాల్లోగా ప్రణాళికలు సమర్పించాలని సుప్రీంకోర్టు బుధవారం కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ (CAQM), సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB)లతో పాట
ఓటుకు నోటు కేసులో జెరూసలేం మత్తయ్య (ఏ4)దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. ఈ కేసులో మత్తయ్యను విచారించాల్సిన అవసరం ఉన్నదని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది మంగళవారం
ఆలయాలకు భక్తులు ఇచ్చే విరాళాలు కల్యాణ మండపాలు నిర్మించడానికి కాదని పేర్కొన్న సుప్రీం కోర్టు.. దేవాలయ నిధులు ప్రజల నిధులుగానో, ప్రభుత్వ నిధులగానో పరిగణించకూడదంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వడానిక
సకాలంలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించటంలో విఫలమైనందుకు మహారాష్ట్ర ఎన్నికల సంఘం తీరును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. రాష్ట్రంలోని స్థానిక సంస్థలన్నింటికీ 2026 జనవరి 31లోగా ఎన్నికలు నిర్వహించాలని మహా�
ఏసీబీ విజయవాడ సెంట్రల్ ఇన్వెస్టిగేటివ్ యూనిట్కు పోలీస్ స్టేషన్ హోదా లేదని ఏపీ హైకోర్టు పలు కేసులను గంపగుత్తగా కొట్టివేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.