జలవిద్యుత్తు ఉత్పత్తి కోసం రాష్ట్ర ప్రభు త్వం జారీ చేసిన జీవో 34ను రద్దు చేయాలని కోరుతూ ఏపీ దాఖలు చేసిన పిటిషన్పై సు ప్రీం కోర్టులో విచారణ మార్చి 18కి వాయిదా పడింది. తెలంగాణలో సాగునీటి అవసరాలతోపాటు ఎత్తిప�
అవినీతి నిరోధక చట్టం(పీసీఏ) కింద నమోదైన ప్రతి కేసులో ప్రాథమిక దర్యాప్తు తప్పనిసరి కాదని, అది నిందితుడికి కల్పించిన హక్కు కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పీసీఏ కింద నమోదయ్యే కేసులతో సహా కొన్ని ప్రత్�
పరిమితంగా ఉన్న వనరుల సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ప్రభుత్వాలు.. ప్రైవేటు సంస్థలతో కలిసి పనిచేయడాన్ని ఆహ్వానించాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తెలిపింది. సుపరిపాలనలో భాగంగా ప్రపంచమంతటా వ
వరకట్న వేధింపుల నిషేధ చట్టంగా పేరొందిన ఐపీసీ సెక్షన్ 498ఏకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సెక్షన్ కింద నేరం రుజువు చేసేందుకు భర్త వరకట్నం డిమాండ్ చేయాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్�
నదీజలాల వినియోగంలో తొలుత బేసిన్ అవసరాలకే ప్రాధాన్యమివ్వాలని, ఆ తర్వాత మిగులు జలాలు ఉంటేనే బేసిన్ అవతలి ప్రాంతాలకు అవకాశమివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్కు స్పష్టం చేసింది.
కాంగ్రెస్లో ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాలపై మార్చి 3న సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. ఈ విషయాన్ని న్�
Supreme Court | హైకోర్టు న్యాయమూర్తులను విచారించే అధికారం ఉందని పేర్కొంటూ లోక్పాల్ జారీ చేసిన ఉత్తర్వులపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. లోక్పాల్ ఇచ్చిన ఆదేశాలపై ఈ సందర్భంగా సుప్రీంకోర్టు అసంతృప్త
రణవీర్ అల్హాబాదియా అనే యూట్యూబర్ చేసిన అసహ్యకరమైన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. తల్లిదండ్రులు, పిల్లల అనుబంధంపై అతడు చేసిన ఆ వ్యాఖ్యలు అశ్లీలం హద్దులను మించిపోయాయి అనడం అ
Supreme Court | ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC), ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన చట్టం చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణను వాయిదా వేసింది. సీఈసీ, ఈసీల నియామక ప్యానెల్లో గత�
Supreme court: సీనియర్ న్యాయవాది తమ కేసును వాదిస్తారని, అందుకే ఆ కేసును నాలుగు వారాల పాటు వాయిదా వేయాలని ఓ న్యాయవాది సుప్రీంకోర్టును కోరారు. ఆ సమయంలో ఆ న్యాయవాదిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింద�
భారత ఎన్నికల సంఘం నూతన సారథిగా (సీఈసీ) జ్ఞానేశ్కుమార్ను, ఎన్నికల కమిషనర్గా (ఈసీ) వివేక్ జోషిని నియమిస్తూ సోమవారం అర్ధరాత్రి గెజిట్ నోటిఫికేషన్లు ఇవ్వడం రాజకీయ దుమారాన్ని రేపింది. సీఈసీ ఎంపికకు సంబం�