రాష్ట్రంలో గ్రూప్-1 మెయిన్స్ ఫలితాల వెల్లడికి లైన్ క్లియరైంది. ఈ ఫలితాల విడుదలకు అవరోధంగా ఉన్న రెండు కేసులను సుప్రీంకోర్టు సోమవారం కొట్టేసింది. దీంతో 10-12 రోజుల్లో గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలను విడుదల చే�
ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ క్రిమిలేయర్ సుప్రీం కోర్ట్ జడ్జిమెం ట్ ఇచ్చినా భారత పార్లమెంట్లో చర్చ జరగకుండా రాష్ర్టాలలో వర్గీకరణ చేయకూడదని మాల సంఘాల జేఏసీ చైర్మన్ జె.చెన్నయ్య డిమాండ్ చేశారు. బషీర్బాగ్�
ఇక నుంచి దివ్యాంగులంతా పరీక్షలు రాయడానికి స్ర్కైబ్ల సహాయాన్ని తీసుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 40 శాతం నిర్దిష్ట వైకల్యం(బెంచ్మార్క్) ఉందా, లేదా అనే అంశంతో సంబంధం లేకుండా స్ర్కైబ్ సహాయం ప�
Supreme Court | ప్రధాన ఎన్నికల కమిషన్, ఎన్నికల కమిషనర్ల నియామక చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను ఫిబ్రవరి 12న విచారిస్తామని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, ఎన్ �
మాదిగల పట్ల కాంగ్రెస్ పార్టీకి చులకనభావం ఉన్నదని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వెంటనే వర్గీకరణ చేయకపోతే రేవంత్రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చడానికైనా సిద్ధమేనని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మం�
సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తానని అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశ�
నూతన నేర న్యాయచట్టాలు బీఎన్ఎస్ (భారతీయ న్యాయ సంహిత), బీఎస్ఏ (భారతీయ సాక్ష్య అధినియమ్)ను సవాల్ చేస్తూ మాజీ ఎంపీ, బీఆర్ఎస్ నేత బోయినపల్లి వినోద్కుమార్ ఇటీవల రిట్ పిటిషన్ వేశారు.
రాష్ట్రంలో గ్రూప్-1 ఫలితాల విడుదలకు మరోసారి బ్రేకులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే సుదీర్ఘ న్యాయపోరాటం చేస్తున్న అభ్యర్థులు.. తాజాగా మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
హిందూ దేవాలయాల్లో ప్రముఖులకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ, భగవంతుడిని ప్రత్యేకంగా దర్శనం చేసుకునే అవకాశం కల్పించడం, వీఐపీ దర్శనాల కోసం అదనపు రుసుమును వసూలు చేయడం ఆపాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్�
ఈ రోజుల్లో ఎంబీబీఎస్ మాత్రమే చేస్తే వైద్య విద్య చదివినట్టు కాదు. పీజీ సర్టిఫికెట్ జోడింపు ఉంటేనే గుర్తింపు, గౌరవమే కాదు.. ఉద్యోగమూ లభిస్తుంది. కానీ మెడికల్ పీజీ విద్యావకాశాలు రాష్ట్ర విద్యార్థులకు అం�