రాష్ర్టాల బిల్లులకు ఆమోదం తెలియచేయడంలో గవర్నర్లు, రాష్ట్రపతికి ఉన్న స్వయం ప్రతిపత్తిని బీజేపీ పాలిత రాష్ర్టాలు గట్టిగా సమర్థించాయి. తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన 10 బిల్లుల కేసులో తీర్పు చెప్పినట్లుగా స�
Vantara : జంతు సంరక్షణశాల వంతారా కీలక విషయాన్ని వెల్లడించింది. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ చేపట్టబోయే దర్యాప్తుకు సహకరించనున్నట్లు వంతారా పేర్కొన్నది. దీనిపై ఆ సంస్థ ఓ ప్రకటన రిలీజ�
‘ప్రొఫెసర్ కోదండరాంను ఎమ్మెల్సీగా చేశాం. మీ సమస్యలు విని చట్టసభల్లో ప్రస్తావిస్తారనే పంపించాం. కానీ, కుట్ర చేసి సుప్రీంకోర్టుకు వెళ్లి కొట్టేయించిండ్రు. ఇదేం పైశాచిక ఆనందం. మళ్లీ కోదండరాం సార్కు ఎమ్మ�
రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నట్టు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం అసాధ్యమని కాంగ్రెస్ పార్టీ ఎంపీ, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసంఘ్వీ తేల్చిచెప్పారట.
ఫోన్ల ట్యాపింగ్ కేసులో బెయిల్ కోసం ప్రధాన నిందితుడు, ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావు దాఖలు చేసుకున్న పిటిషన్పై సోమవారం సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరిగింది.
ఢిల్లీ మహా నగరంలోని వీధి కుక్కలన్నిటినీ తక్షణమే షెల్టర్లకు తరలించాలని సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన ఉత్తర్వును మార్చుకోవడం జంతు ప్రేమికులకు సంతోషం కలిగించింది.
ఫోన్ ట్యాపింగ్ (Phone taping) కేసులో మాజీ ఐపీఎస్ అధికారి (IPS officer) ప్రభాకరరావు (Prabharker Rao) బెయిల్ పిటిషన్పై మరోసారి విచారణ జరపనున్నారు. దర్యాప్తునకు ప్రభాకరరావు ఏమాత్రం సహకరించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు (Su
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో కాంగ్రెస్ పార్టీ స్వరం మారుతున్నదా? అసలు ఉప ఎన్నికలే రావు.. అని అసెంబ్లీ సాక్షిగా గంభీర ప్రకటనలు చేసే స్థాయి నుంచి కొందరు ఎమ్మెల్యేలపై వేటు వేద్దామనే పరిస్థితికి వచ