supreme Court: టెహ్రాన్ సుప్రీంకోర్టుపై అటాక్ జరిగింది. ముగ్గురు జడ్జీలను టార్గెట్ చేశారు. సాయుధ దాడిలో ఇద్దరు జడ్జీలు మృతిచెందారు. కాల్పులు జరిపిన తర్వాత దుండగుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
Ayushman Bharat | దేశ రాజధాని ఢిల్లీలో ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ (PM ABHIM) పథకం అమలును నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఆయుష్మాన్ భారత్ విషయంలో కేంద్ర ఆరో�
Arvind Kejriwal | ఆయుష్మాన్ భారత్ అతిపెద్ద స్కామ్ అని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఇది నకిలీ స్కామ్ అని సుప్రీంకోర్టు ధృవీకరించడం తనకు సంతోషంగా ఉందని చెప్పారు.
Tamil Nadu | తమిళనాడు ప్రభుత్వం, గవర్నర్ను సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఇరువురి మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించుకోవాలని సూచించింది. లేనిపక్షంలో తాము జోక్యం చేసుకుని పరిష్కరిస్తామని పేర్కొంది.
Supreme Court: గోద్రా రైలు ఘటన కేసుపై.. ఫిబ్రవరి 13వ తేదీన తుది విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. గుజరాత్ ప్రభుత్వంతో పాటు అనేక మంది దాఖలు చేసిన పిటీషన్లపై విచారణ చేపట్టనున్నది. ఈ క
ఫార్ములా-ఈ రేసుపై ఏసీబీ నమోదుచేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని అభ్యర్థిస్తూ బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవడానికి స
తెలంగాణ ఇన్సర్వీస్ వైద్యులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఇతర ప్రాంతాల్లో ఎంబీబీఎస్ చదివిన తెలంగాణ స్థానికత గల ఇన్సర్వీస్ వైద్యులకు పీజీ చేయడానికి లైన్క్లియర్ అయ్యింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. స్కిల్ కేసులో బెయిల్ రద్దు చేయాలని గత ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం కొట్టివేసింది. ఈ కేసులో ఇప్పటికే రాష్ట�
కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు మెట్లు ఎక్కినా ఆయనకు ఊరట లభించలేదు. తన ఎన్నికల అఫిడవిట్పై దాఖ�
ఫార్ములా ఈ కార్ రేసు కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో తాము వేసిన క్వాష్ పిటిషన్ను విత్డ్రా చేసుకున్నామని బీఆర్ఎస్ లీగల్ సెల్ ఇన్చార్జి సోమా భరత్కుమార్ చెప్పారు. కేటీఆర్ క్వాష్ పిటిషన్న�
సు ప్రీం కోర్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెం ట్ కేటీఆర్ అప్పీల్ను కొట్టి వేసిందని కాంగ్రెస్ నాయకులు చెప్పడం శుద్ధ అబ ద్ధమని, కాంగ్రెస్ నాయకుల మాటలు అవగాహన రాహిత్యానికి నిదర్శనమని ఎమ్మెల్సీ శేరి