హెచ్సీయూ భూముల అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సీఎం రేవంత్రెడ్డి సర్కార్కు చెంపపెట్టు లాంటిందని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్రెడ్డి బుధవారం తెలిపారు.
హెచ్సీయూ పరిధిలోని 400 ఎకరాల్లో కాంగ్రెస్ సర్కార్ చేసిన విధ్వంసాన్ని సుప్రీం కోర్టు తీవ్రంగా తప్పు పట్టడంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. హెచ్సీయూ భూముల్లో పర్యావరణం, జీవవైవిధ్యం పరిరక్షణకు తా�
సివిల్ వివాదాన్ని క్రిమినల్ కేసుగా మార్చి ఎఫ్ఐఆర్ నమోదు చేసినందుకు ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ఉత్తరప్రదేశ్ పోలీసులకు రూ.50 వేల జరిమానా విధించింది. గతంలో ఇచ్చిన తీర్పులను ఉల్లంఘించి పోలీసు�
Supreme Court | కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన వక్ఫ్ సవరణ చట్టం చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం బుధవారం విచారణ ప్రారంభించింది. అయితే, వక్ఫ్ చట్టంపై స్టే విధించేందుకు నిరాకరిం�
Supreme Court | సీఈసీ, ఈసీల నియామక చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించేందుకు సుప్రీంకోర్టు తేదీని నిర్ణయించింది. అన్ని పిటిషన్లపై మే 14న విచారించనున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. ఓ పిటిషన�
Justice BR Gavai | సుప్రీంకోర్టు (Supreme Court) తదుపరి ప్రధాన న్యాయమూర్తి (CJI) గా జస్టిస్ బీఆర్ గవాయ్ (Justice BR Gavai) నియమితులయ్యారు. కొలీజియం సిఫారసుల మేరకు ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా (Sanjiv Khanna) తదుపరి ప్రధాన న్యాయమ
Supreme Court | కంచ గచ్చిబౌలి భూముల అంశంపై సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. చెట్ల నరికివేతపై రేవంత్ సర్కార్పై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. చెట్లు కొట్టేసే ముందు �
Urdu Language: ఉర్దూ భాష ఇండియాలోనే పుట్టిందని, అది ప్రజల భాష అని, దాన్ని ఓ మతానికి అంటకట్టడం సరికాదు అని సుప్రీంకోర్టు తెలిపింది. మరాఠీతో పాటు సైన్బోర్డులకు ఆ భాషను వాడడం చట్టపరంగా నేరం కాదు అని �
Supreme Court | అత్యాచార కేసుల విచారణ సందర్భంగా అలహాబాద్ హైకోర్టు ఇటీవల చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు మంగళవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పీజీ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలు �
దేశంలో ప్రతి 10 లక్షల మంది జనాభాకు కేవలం 15 మంది జడ్జీలు మాత్రమే ఉన్నారు. వాస్తవానికి 50 మంది న్యాయమూర్తులు ఉండాలని 1987లో లా కమిషన్ చేసిన సిఫార్సులకు ఇది ఆమడ దూరంలో ఉన్నది.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పసి బిడ్డల అక్రమ రవాణా కేసుల్లో వ్యవహరిస్తున్న తీరుపై మంగళవారం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి నేరాలు జరగకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన మార్గ దర్శకాలను జారీ చేసిం�