రాష్ర్టాల్లోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి అవసరం లేదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
హర్యానా-పంజాబ్ సరిహద్దు ఖనౌరిలో రైతు నేత డల్లేవాల్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షపై పంజాబ్ ప్రభుత్వాన్ని గురువారం సుప్రీం కోర్టు తీవ్రంగా విమర్శించింది. డల్లేవాల్ దీక్షను భగ్నం చేయడానికి ప్రయత్నాల�
‘నీట్-యూజీ’ పరీక్ష నిర్వహణలో చేపట్టాల్సిన సంస్కరణలపై ఏర్పాటుచేసిన ఏడుగురు సభ్యుల నిపుణుల కమిటీ సిఫారసులను అమలుజేయబోతున్నట్టు కేంద్రం తాజాగా సుప్రీంకోర్టుకు తెలిపింది.
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావుపై రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తప్పుడు కేసు నమోదు చేసిందని ఆయనపై అవినీతిపరుడనే ముద్ర వేసి రాజకీయంగా, వ్యక్తిగతంగా అప్రతిష్టపాలు చేయాలనే ప్�
తమతో చర్చలకు కేంద్రం అంగీకారం తెలిపితే తాను వైద్య సహాయం పొందడానికి సిద్ధమేనంటూ రైతుల డిమాండ్ల కోసం గత నెల రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్న రైతు నేత డల్లేవాల్ తెలియజేసినట్టు పంజాబ్ ప్రభుత్వం మంగళవారం సు�
రాష్ట్రంలోని జర్నలిస్టులకు వైద్య సదుపాయం విషయంలో స్పష్టమైన విధానాన్ని తీసుకురానున్నట్టు మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. జర్నలిస్టుతోపాటు వారి కుటుంబసభ్యులు, తల్లిదండ్రులకు రూ.పద�
జర్నలిస్టుల ఇండ్ల స్థలాల కోసం సుప్రీంకోర్టులో కొట్లాడుతామని టీయూడబ్ల్యూజే-హెచ్143 రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ తెలిపారు. ఆదివారం హనుమకొండ ప్రెస్క్లబ్లో నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లా మహాసభలో
డిమాండ్ల సాధనకు నెల రోజులుగా దీక్ష చేస్తున్న రైతు నేత జగ్జీత్ సింగ్ డల్లేవాల్ను ఇంకా దవాఖానకు తరలించకపోవడం పట్ల సుప్రీం కోర్టు శనివారం పంజాబ్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా త�
Supreme Court | పంజాబ్లో రైతు సమస్యల పరిష్కారం కోసం డిమాండ్ చేస్తూ గత నెల 26 నుంచి నిరాహారదీక్ష చేస్తున్న రైతు నేత జగ్జీత్ సింగ్ దలేవాల్ (Jagjit Singh Dallewal) ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. దాంతో ఆయనను ఆస్పత్రికి తరలిం�
అష్టాదశ శక్తిపీఠాల్లో ఐదో శక్తిపీఠమైన అలంపూర్లోని జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను శుక్రవారం సుప్రీంకోర్టు జడ్జి ఎస్వీఎన్ భట్టి కుటుంబ సమేతంగా దర్శిచుకున్నారు. ఆలయ పాలక మండలి కమిటీ చైర్మన్�
వైకల్యంతో బాధపడుతున్న ఎంతోమంది అభాగ్యులకు ఆ కేఫ్ చేయూతనిస్తున్నది. స్వశక్తితో నిలబడి, ఆర్థికంగా నిలదొకుకోవడానికి నైపుణ్యాలు, శిక్షణను అందిస్తున్నది. ఇలా దేశవ్యాప్తంగా స్వర్ణభ మిత్ర అనే మహిళ 40కి పైగా మ
దేశంలో ఈ ఏడాది(2024) ఎన్నో చారిత్రక తీర్పులకు సర్వోన్నత న్యాయస్థానం వేదికగా నిలిచింది. చట్ట, సామాజిక, రాజకీయ, వివక్ష, గుర్తింపు, జాతి ప్రయోజనాలకు సంబంధించిన ఎన్నో కీలక తీర్పులను సుప్రీం కోర్టు వెలువరించింది.