చట్టం ముందు అందరూ సమానమే. ఈ సంగతి ఎన్నో న్యాయ పోరాటాల్లో నిగ్గుదేలిన సంగతి తెలిసిందే. కానీ, సమానత్వం అనేది చట్టానికి భాష్యం చెప్పే తీర్పరి వ్యవస్థ మీద కొంత, దానిని ప్రభావితం చేసే ప్రభుత్వ వ్యవస్థల మీద కొం�
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏర్పడిన హైదరాబాద్ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మధ్యవర్తత్వ కేంద్రం(ఐఏఎంసీ)లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. వ్యవస్థాపక ట్రస్టీ పదవికి జస్టిస్ లావు నాగేశ్వరరావు రాజీనామా చే�
మహానది జల వివాదాల ట్రిబ్యునల్ చైర్మన్గా జస్టిస్ బేలా ఎం త్రివేది నియమితులయ్యా రు. ఈ మేరకు శుక్రవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. మహానది జల వివాదాల పరిష్కారం కోసం కేంద్ర జల్శక్త�
సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు కాకుండా, విచక్షణా అధికారాలను ఉపయోగించి ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని ఏకసభ్య కమిషన్కు కుల నిర్మూలన వేదిక, తెలంగాణ మాదిగ జర్నలిస్టు ఫోరం నేతలు విజ్ఞప్తి చేశారు.
బెంగళూరులో 34 సంవత్సరాల సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ప్రస్తుత వరకట్న, గృహహింస చట్టాల దుర్వినియోగాన్ని ఆపేందుకు ఆ చట్టాలను సమీక్షించి, సంస్కరించడానికి ఒక నిపుణుల కమిటీని నియమించా
సరిహద్దు వద్ద నిరసనకు దిగిన రైతులు హింసాత్మక చర్యలకు దిగకుండా గాంధేయ మార్గాన్ని అనుసరించాలని సుప్రీంకోర్టు కోరింది. రైతుల డిమాండ్ల సాధనకు 17 రోజులుగా దీక్ష చేస్తున్న జగ్జీత్ దల్లేవాల్కు తక్షణం వైద్య �
న్యాయమూర్తులు ఋషి, సన్యాసి మాదిరిగా జీవించాలని, గుర్రాల మాదిరిగా పని చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది. న్యాయ సంబంధిత అంశాల్లో వ్యక్తిగత అభిప్రాయాలను వ్యక్తం చేయకుండా సంయమనం పాటించాలని, సామాజిక మాధ్యమాల
విడాకులు తీసుకున్న భార్యకు భర్త చెల్లించాల్సిన మనోవర్తికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మనోవర్తిని నిర్ణయించేందుకు ఎనిమిది అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నది. ప్రవీణ్ �
తెలంగాణ, ఏపీ ఉమ్మడి ప్రాజెక్టులను రివర్ బోర్డులకు అప్పగించాలన్న కేంద్రం గెజిట్ను సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్పై విచారణ వాయిదా పడింది.,
మతపరమైన ప్రార్థనా స్థలాలను సర్వే చేయాలని కోరుతూ కొత్తగా దాఖలయ్యే పిటిషన్లను స్వీకరించరాదని, ప్రస్తుతం విచారణలో ఉన్న పిటిషన్లపై తాత్కాలిక లేదా తుది ఉత్తర్వులు జారీ చేయరాదని దేశంలోని అన్ని కోర్టులను సు�
దేశంలోని న్యాయస్థానాల్లో పెండింగ్ కేసులు పేరుకుపోతున్నాయి. సుప్రీంకోర్టు నుంచి సబార్డినేట్ కోర్టుల వరకు వివిధ న్యాయస్థానాల్లో 5.15 కోట్ల కేసులు పెండింగ్ ఉన్నట్టు కేంద్రం గురువారం పార్లమెంట్లో వెల్
మన దేశంలో విడాకుల సంఖ్య ఒక శాతంలోపేనని ఒక అంచనా. ప్రపంచ సగటుతో పోలిస్తే ఇది చాలా తక్కువగా అనిపిస్తుంది. కానీ, భరణం విషయంలో మాత్రం వివాదాలకు మన దేశంలో కొదవలేదు. భరణం ఇబ్బడిముబ్బడిగా డిమాండ్ చేయవచ్చనే భావన
మనీ లాండరింగ్ కేసుల్లో ఈడీ, దాని డైరెక్టర్ తమ ప్రాసిక్యూటర్లకు ఆధారాలు అందజేయడంతో పాటు సలహాలు, సూచనలు అందచేయవచ్చునని, అయితే వారు కోర్టులో ఎలా ప్రవర్తించాలో నిర్దేశించలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసి
Places of Worship Act: 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టంపై ఇవాళ సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. ప్రార్థనా స్థలాల వద్ద సర్వేలు నిలిపివేయాలని, ఆ స్థలాలపై కొత్త కేసులను స్వీకరించరాదు అని దేశంలోని ట్రయల్ �