కొందరు వివాహితలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం తమ భర్తలను, వారి బంధువులను వేధించేందుకు ఐపీసీ సెక్షన్ 498ఏను దుర్వినియోగం చేయడం పెరుగుతుండటం పట్ల సుప్రీంకోర్టు మంగళవారం ఆందోళన వ్యక్తం చేసింది. బెంగళూరులో ఐట�
Manish Sisodia | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార ఆమ్ ఆద్మీ పార్టీ కీలకనేత, ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా (Manish Sisodia)కు భారీ ఊరట లభించింది.
Dowry Case | వరకట్న వేధింపుల కేసుల్లో అప్రమత్తంగా ఉండాలని కోర్టులు అప్రమత్తంగా ఉండాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా చూడాలని చెప్పింది. భర్త తరఫు వారిని ఇరికించే ధోరణులు క�
విశ్వహిందూ పరిషత్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో న్యాయ నైతికతను ఉల్లంఘించి జడ్జి శేఖర్ కుమార్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ వచ్చిన ఆరోపణలపై నివేదిక పంపాలని అలహాబాద్ హైకోర్టుకు సుప్రీం కోర్టు
ఎంతకాలం ఈ ఉచితాలు అందచేయాలి అంటూ సుప్రీంకోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. కొవిడ్ మహమ్మారి మొదలైనప్పటి నుంచి వలస కార్మికులకు ఉచిత రేషన్ లభిస్తోందని, దీనికి బదులుగా వారికి ఉపాధి అవకాశాలు
మతం ఆధారంగా రిజర్వేషన్ ఉండొద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కలకత్తా హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 2010 నుంచి 77 సామాజి�
స్పెషల్ పోలీస్ రిక్రూట్మెంట్పై ప్రభుత్వం జారీ చేసిన జీవో 46పై అభ్యంతరం తెలుపుతూ అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు సర్కారుకు నోటీసులు జారీ చేసి, తదుపరి విచారణన�
తెలంగాణ గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు చేయడం కుదరదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అభ్యర్ధుల అభ్యంతరాలను పక్కన పెట్టి మెయిన్ పరీక్షల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. �
విచారణ వేగంగా ముగించడం ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు తెలిపింది. విచారణ ఖైదీని నిరవధికంగా జైలులో నిర్బంధించరాదని స్పష్టంచేసింది. బీహార్లో నాలుగేళ్ల నుంచి కస్టడీలో ఉన్న రౌషన్ సింగ్కు బెయిలు మంజూర�
ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన వారి ప్రవర్తన, వ్యక్తిత్వం, జాతీయత, నిజాయతీలకు సంబంధించిన దస్ర్తాల ధ్రువీకరణను వారి నియామక తేది నుంచి ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని అన్ని రాష్ర్టాల పోలీసులకు సుప్రీంకోర్టు మ�
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మన్మోహన్ (61) గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు. ఆయన చేత సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణం చేయించారు.
మధ్యప్రదేశ్లోని హైకోర్టులో నెమ్మదిగా పనిచేస్తున్నారంటూ ఆరుగురు మహిళా న్యాయమూర్తులను విధుల నుంచి తొలగించడంతో పాటు వారి పునర్నియామకానికి తిరస్కరించడం పట్ల సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
మనం ఉండే ఈ భూమి మనదే. మన ఇల్లు ఇక్కడే ఉంటుంది. మన స్కూలు ఇక్కడే ఉంటుంది. మనం ఆడుకునే చోటూ ఇక్కడే ఉంటుంది. మనకు ఇష్టమైన వాళ్లంతా ఈ నేల మీదే నివసిస్తారు. మనం పుట్టిందీ, గిట్టాక కలిసిపోయేదీ ఈ మట్టిలోనే. ఇంతటి అను�