‘రాష్ట్రంలో ప్రజలకు సమాచార ‘హక్కు’ ఉన్నట్టా? లేనట్టా?’ ఆర్టీఐ కమిషన్ కార్యాలయానికి రోజుల తరబడి వచ్చిపోయేవారి ప్రశ్న ఇది. 22 నెలలుగా ఆర్టీఐ ప్రధాన కమిషనర్, కమిషనర్ పోస్టులు భర్తీకాలేదు.
జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) చైర్మన్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి వీ రామసుబ్రమణియన్ సోమవారం నియమితులయ్యారు. ప్రభుత్వం లేదా ప్రభుత్వ ఉద్యోగి మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడితే విచార�
పెండ్లి అనేది పరస్పర నమ్మకం, సహచర్యం, పంచుకున్న అనుభవాలపై నిర్మించుకునే బంధమని సుప్రీంకోర్టు పేర్కొన్నది. తమిళనాడుకు చెందిన ఓ జంట 2004 నుంచి విడిగా ఉంటున్నారు. వీరికి 2018లో మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ విడ
ఐక్యరాజ్య సమితి అంతర్గత న్యాయమండలి చైర్పర్సన్గా సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకూర్ నియమితులయ్యారు. 2028 నవంబర్ 12 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని ఐరాస సెక్రటరీ జనరల్ గుటెర్రెస్ త�
మెడికల్ విద్యార్థులపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కొనసాగుతున్నది. స్థానికతను నిర్ధారించడంలో విఫలమైన వైద్యారోగ్య శాఖ.. ఇప్పటికే యూజీ విద్యార్థుల కౌన్సెలింగ్ను ఆలస్యం చేసి వేలాది మంది విద్యార్థులను ము�
ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం రాష్ర్టాలకు ఉందని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదని కేంద్రం తెలిపింది. లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్ సమాధానం ఇ�
దేశం తీవ్రమైన వైద్యుల కొరతను ఎదుర్కొంటున్నదని సుప్రీంకోర్టు శుక్రవారం చెప్పింది. మెడికల్ సీట్లు చాలా విలువైనవని, వాటిని వృథాకానివ్వరాదని తెలిపింది. ఖాళీగా ఉన్న మెడికల్ సీట్లను భర్తీ చేయడం కోసం ప్రత్
తమ డిమాండ్ల సాధనకు 25 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న రైతు నేత జగ్జీత్ సింగ్ ఆరోగ్యానికి పంజాబ్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించిన సుప్రీం కోర్టు, ఆయనను తాత్కాలిక దవాఖానకు తరలించి ఆరోగ్య ప�
చట్టాలు ఉన్నది చెట్లను కాపాడటానికే కానీ, వాటిని నరికివేయడానికి కాదని సుప్రీంకోర్టు బుధవారం చెప్పింది. అనధికారిక చెట్ల నరికివేత, ఢిల్లీ చెట్ల పరిరక్షణ చట్టం, ఇతర చట్టాల అమలుకు సంబంధించిన అంశాలపై సర్వోన్�
హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తుల్లో కొందరికి నెలకు రూ.10,000-15,000 పింఛను ఇస్తుండటం పట్ల సుప్రీంకోర్టు బుధవారం ఆవేదన వ్యక్తం చేసింది. ఈ అంశంలో చట్టపరమైన వైఖరిని కాకుండా, మానవీయ దృక్పథాన్ని అనుసరించాలని ప్రభుత్�
అక్రమ, అనధికార నిర్మాణాలకు అడ్డుకట్ట వేసేందుకు సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. బిల్డర్లు, నిర్మాణదారులు, అధికారులు పాటించాల్సిన చర్యలపై మంగళవారం కీలక సూచనలు చేసింది.