సుప్రీం కోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ 53వ భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ స్థానంలో నవంబర్ 24న ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. 2027, ఫి
సాంకేతిక కారణాలను చూపి, రోడ్డు ప్రమాదాల బాధితులకు నష్ట పరిహారాన్ని బీమా కంపెనీలు నిరాకరించరాదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ప్రమాదానికి కారణమైన వాహనానికి మంజూరైన పర్మిట్ రూట్ కాకుండా వేరొక మార్�
జిల్లా న్యాయస్థానాలలో నియామకాల విషయంలో హైకోర్టులకు ఉన్న రాజ్యాంగపరమైన అధికారాలలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించవద్దంటూ అలహాబాద్ హైకోర్టు వాదించడంతో బుధవారం సుప్రీంకోర్టులో రాజ్యా�
New CJI Justice Surya Kant | జస్టిస్ సూర్యకాంత్ భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా నియామకమయ్యారు. ఇటీవల సీజేఐ బీఆర్ గవాయ్ ఆయన పేరును కేంద్రానికి సిఫారసు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో.. ఈ మేరకు కేంద్ర న�
Supreme Court | బీమా పరిహారం చెల్లింపుల విషయంలో సర్వోన్నత న్యాయస్థానం గురువారం కీలక వ్యాఖ్యలు చేసింది. వాహనం రూట్ తప్పిందని.. పర్మిట్ నిబంధనలు ఉల్లంఘించినందున ప్రమాద బాధితులకు బీమా కంపెనీలు పరిహారాన్ని తిరస్క
పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై చర్యలు మరింత ఆలస్యం కానున్నాయా? ఇప్పుడప్పుడే ఈ అంశం తేలే అవకాశం లేదా? సుప్రీంకోర్టు విధించిన గడువులోపు చర్యలు తీసుకోకుండా మరింత కాలం కేసును సాగదీస్తారా? అంటే ర�
ఉమ్మడి ఏపీలో నియమితులైన 1,200 మంది మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. 2013లో ఏపీలో కారుణ్య కారణాలతో జరిగిన నియామకాలపై స్పష్టత ఇచ్చింది.
పదవీ విరమణ చేయబోతున్న భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ తన వారసుని పేరును కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేశారు. తన తర్వాత సుప్రీంకోర్టులో సీనియర్ మోస్ట్ జడ్జిగా ఉన్న జస్టిస్ సూర్యకాంత్
తమ పేరిట ఉన్న ఆస్తులను తల్లిదండ్రులు లేదా సంరక్షకులు అమ్మినా లేదా బదిలీ చేసి నా మైనర్లు తమకు 18 ఏండ్లు నిండిన తర్వాత ఎటువంటి దావా లేకుండానే కోర్టులో సవాలు చేయవచ్చని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
బ్యాంకును మోసగించి, పరారైన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని భారత దేశానికి అప్పగించేందుకు ఆంట్వెర్ప్లోని ఓ కోర్టు అనుమతి ఇచ్చింది. బెల్జియం సుప్రీంకోర్టులో అపీలు చేయడానికి ఆయనకు 15 రోజుల గడువు ఉంది. ఆయన �
దీపావళి తర్వాత దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం కమ్మేసింది. సుప్రీంకోర్టు విధించిన మూడు గంటల పరిమితిని ఉల్లంఘించి చాలా మంది ప్రజలు టపాసులు కాల్చడంతో మంగళవారం ఢిల్లీలోని రెడ్ జోన్లో వాయు నాణ్యత చాలా తక్�