Supreme Court | కంచ గచ్చిబౌలి భూముల అంశంపై సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. చెట్ల నరికివేతపై రేవంత్ సర్కార్పై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. చెట్లు కొట్టేసే ముందు �
Urdu Language: ఉర్దూ భాష ఇండియాలోనే పుట్టిందని, అది ప్రజల భాష అని, దాన్ని ఓ మతానికి అంటకట్టడం సరికాదు అని సుప్రీంకోర్టు తెలిపింది. మరాఠీతో పాటు సైన్బోర్డులకు ఆ భాషను వాడడం చట్టపరంగా నేరం కాదు అని �
Supreme Court | అత్యాచార కేసుల విచారణ సందర్భంగా అలహాబాద్ హైకోర్టు ఇటీవల చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు మంగళవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పీజీ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలు �
దేశంలో ప్రతి 10 లక్షల మంది జనాభాకు కేవలం 15 మంది జడ్జీలు మాత్రమే ఉన్నారు. వాస్తవానికి 50 మంది న్యాయమూర్తులు ఉండాలని 1987లో లా కమిషన్ చేసిన సిఫార్సులకు ఇది ఆమడ దూరంలో ఉన్నది.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పసి బిడ్డల అక్రమ రవాణా కేసుల్లో వ్యవహరిస్తున్న తీరుపై మంగళవారం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి నేరాలు జరగకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన మార్గ దర్శకాలను జారీ చేసిం�
వక్ఫ్ (సవరణ) చట్టం 2025 రాజ్యాంగ చెల్లుబాటును ప్రశ్నిస్తూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీం కోర్టు బుధవారం విచారించనుంది. ఏఐఎంఐఎం నేత అసదుద్దీన్తో పాటు ఆప్, డీఎంకే తదితరులు దాఖలు చేసిన 10 పిటిషన్లను బుధవారం వ�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలకు వ్యతిరేకంగా తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వం తీసుకొంటున్న ప్రతీ నిర్ణయమూ దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నది. మొన్న రూపాయి సింబల్ ప్లేస్లో తమిళ అక్ష�
గవర్నర్ అనేది రాష్ట్ర పరిపాలనా యంత్రాంగానికి తలమానికంగా, రాజ్యాంగ పరిరక్షణను పర్యవేక్షించాల్సిన నామమాత్రపు పదవిగా ఉంటుందనేది ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. అంతకన్నా ఎక్కువా కాదు, తక్కువా కాదు.
కంచ గచ్చిబౌలి భూముల అంశంపై బుధవారం సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. ఈ నెల 3న జరిగిన విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శికి పలు ప్రశ్నలు సంధించిన న్యాయస్థానం వాటికి సమాధానాలిస్తూ అఫిడవిట
Supreme court | తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి ఆ రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులను తొక్కిపెట్టిన అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్రపతికి కూడా సందేశమేనని చెప్పవచ్చు. ఏదైనా బిల్లు రాజ్యాంగబద్ధతకు సంబంధ�