అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేలు మెరుపు ధర్నా నిర్వహించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత వేటు వేయాలని నినాదాలు చేశారు.
అమెరికాలోని ఒహియో రాష్ట్ర సొలిసిటర్ జనరల్గా భారత సంతతి న్యాయవాది మధురా శ్రీధరన్ నియమితులయ్యారు. అమెరికాలో 2003లో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన ఒహియో వర్సెస్ ఈపీఏ కేసు విషయంలో సుప్రీంకోర్ట�
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లో నిర్ణ యం తీసుకోవాలని సుప్రీం కోర్టు.. స్పీకర్కు సూచించడంతో పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో గుబులు మొదలైంది. అసలు వారు ఏ పార్టీ నుంచి పోటీ చేయాలో తెలియని ఆయోమయ పరిస్థిత�
Himachal Pradesh: హిమాచల్ప్రదేశ్లో జరుగుతున్న పర్యావరణ మార్పుల పట్ల సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఒకవేళ పరిస్థితి ఇలాగే కొనసాగితే, కొంచెం గాలి వీచినా, ఆ రాష్ట్రం అదృశ్యం అయ్యే అవకాశాలు ఉన్�
Navy Radar | వికారాబాద్ జిల్లా దామగుండం రిజర్వ్ ఫారెస్ట్లో కొనసాగుతున్న వీఎల్ఎఫ్ నేవీ రాడార్ కేంద్రం ఏర్పాటు పనులను నిలిపివేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అడ్వకేట్ రాంకల్యాణ్ చల్లా విజ్ఞ�
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై సాగిన రాజ్యాంగ పోరాటంలో సుప్రీంకోర్టు గురువారం నిర్ణయాత్మకమైన తీర్పు వెలువరించింది. మూడు నెలల గడువులోగా అనర్హత పిటిషన్లపై నిర్ణ�
Mohan Babu | ప్రముఖ సినీ నటుడు, నిర్మాత మంచు మోహన్బాబు కి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. 2019లో ఎన్నికల నియమావళి ఉల్లంఘన ఆరోపణలపై ఆయనపై నమోదైన క్రిమినల్ కేసును సుప్రీం కోర్టు కొట్టివేసింది.
రాష్ట్రంలో మరో మూడు నెలల్లో 10 ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో గురువారం సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఉప ఎన్నికలపై జోరుగా చర్చ �
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిన నేపథ్యంలో మాజీ ప్రధాని, దివంగత నేత రాజీవ్గాంధీ తీసుకొచ్చిన ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మ�
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మూడు నెలల్లో తుది నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలపై తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తన పదవికి రాజీనామా చేసి న ఉపరాష్ట్రపతి,
ఇటీవలి కాలంలో సుప్రీం కోర్టు మూడు సందర్భాల్లో కీలకమైన తీర్పులు వెలువరించింది. గవర్నర్, రాష్ట్రపతి, స్పీకర్ల విచక్షణాధికారాలకు ఏ మేరకు పరిమితులుంటాయన్న విషయమై ఈ తీర్పులు అత్యంత కీలకంగా మారాయి.
బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో చేరిన పది మంది ఎమ్మెల్యేల అనర్హత వేటుపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు గురువారం స్పీకర్కు సూచించింది. ఈ క్రమంలో ధర్మాసనం కొన్ని కీలక వ్యాఖ్యలు చేసి�