Supreme Court | మెడికల్ సీట్ల విషయంలో స్థానికత అంశానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం జారీచేసిన జీవో నం.33ను 2028 నుంచి ఎందుకు అమలు చేయకూడదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
Patancheru | పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్లో ఉప ఎన్నిక చిచ్చు రాజేస్తున్నది. అసలు కాంగ్రెస్, వలస కాంగ్రెస్ నేతల మధ్య నెలకొన్న అంతర్గత పోరుకు ఉప ఎన్నిక ఆజ్యం పోసేలా ఉన్నది. పటాన్చెరు టికెట్ కోసం నలుగురు మ�
సీఎం రేవంత్రెడ్డి ప్రతిష్టను దెబ్బతీసేలా విమర్శలు చేశారంటూ బీఆర్ఎస్ హు జూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై రాష్ట్రంలోని వేర్వేరు పోలీస్స్టేషన్లలో కేసులు నమోదు చేయడాన్ని హైకోర్టు తప్పుపట్ట
మెడికల్ సీట్ల విషయంలో స్థానికత అంశానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం జారీచేసిన జీవో నం.33ను 2028 నుంచి ఎందుకు అమలు చేయకూడదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
విధి నిర్వహణలో అంకిత భావంతో సేవలందించి రిటైర్డ్ అయిన ఉద్యోగులకు మలి వయసులో అధికారుల నుంచి చిన్నచూపే దిక్కవుతున్నది. ఇంటి స్థలాల కోసం 44 ఏళ్లుగా పోరాటం చేస్తున్నా ‘అదిగో.. ఇదిగో’ అంటూ మభ్యపెడుతున్నారే తప�
ప్రజాస్వామ్య స్ఫూర్తికి పట్టిన జాడ్యం ప్రజాప్రతినిధుల ఫిరాయింపులు. ఒక పార్టీ నుంచి ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు, ప్రజల అభీష్టానికి భిన్నంగా మరో పార్టీలోకి మారడం ప్రజాభిప్రాయాన్ని అపహాస్యం చేయడ
Priyanka Gandhi : నిజమైన భారతీయుడిని తేల్చేది జడ్జీలు కాదు అని ప్రియాంకా గాంధీ అన్నారు. సైన్యాన్ని, సైనికులను రాహుల్ గాంధీ ఎల్లప్పుడూ గౌరవించారని ఆమె పేర్కొన్నారు. రాహుల్ గాంధీపై సుప్రీం చేసిన వ్యాఖ్యలక�
భారత భూమిని చైనా కబ్జా చేసిందని లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. “2,000 చ.కి.మీ.ల భారత భూమిని చైనా కబ్జా చేసినట్లు మీకు ఎల
శ్రీకృష్ణుడు తొలి మధ్యవర్తి అని సుప్రీంకోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. బృందావనంలోని శ్రీ బంకే బీహారీ దేవాలయం కేసు విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ దేవాలయం నిధులు రూ.500 కోట్లతో అభివృద్ధి పనులను చే
Rahul Gandhi | కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. లోక్సభలో ప్రతిపక్ష నేతను సర్వోన్నత న్యాయస్థానం మందలించింది. నిజమైన భారతదేశ పౌరుడు అయితే ఇలాంటి వ్యాఖ్య చే�
Supreme court | బీహార్కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి అశోక్ మిశ్రా (Ashok Misra) సమస్తిపూర్ జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న సమయంలో ఓ క్రిమినల్ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి మద్దతుగా కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశా
Rahul Gandhi | భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందంటూ కాంగ్రెస్ అగ్రనేత (Congress leader) రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్రంగా స్పందించింది. మీరు నిజమైన భారతీయులే అయితే ఇలాంటి మాటలు మాట్లాడరని ఘాట
Supreme Court: రెండు వేల చదరపు కిలోమీటర్ల భూమిని చైనా ఆక్రమించినట్లు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. ఆ విషయం మీకెలా తెలుసు అని కోర్టు అడిగింది. అయితే రాహుల్పై నమోదు అయి