ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో ఈ నెల 22న జరిగిన ఎదురు కాల్పుల్లో మరణించిన తెలంగాణకు చెందిన మావోయిస్టు అగ్రనేత రామచంద్రా రెడ్డి అలియాస్ రాజు దాదా మృతదేహాన్ని తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు భద్రపర్చా�
ప్రధాన నగరాలలోని జిల్లా కోర్టులలో పేరుకుపోతున్న చెక్ బౌన్స్ కేసుల సంఖ్యపై సుప్రీంకోర్టు శుక్రవారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పెండింగ్లో ఉన్న కేసుల భారాన్ని తగ్గించేందుకు తాజా మార్గదర్శకాలను జా�
ఎస్సీ వర్గీకరణ అమలుకు ప్రభుత్వం ఖరారుచేసిన రోస్టర్ పాయింట్లు సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉన్నాయని మాల సంఘాల నేతలు, నిరుద్యోగ అభ్యర్థులు ఆందోళన వ్యక్తంచే స్తున్నారు. రోస్టర్ పాయింట్లలో �
‘ఓటుకు నోటు’ కేసు విచారణ సుప్రీంకోర్టు చెప్పినట్టుగా స్వేచ్ఛగానే జరుగుతున్నదా? ఏసీబీ డీజీ అసలు ఈ కేసును ఒక కొలిక్కి తీసుకురావాలనే సంకల్పంతో నడిపిస్తున్నారా? దర్యాప్తులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను �
భర్త, పిల్లలు లేని ఓ హిందూ మహిళ వీలునామా రాయకుండా మరణిస్తే ఆమె ఆస్తి అత్తింటివారికే చెందుతుందని, పుట్టింటి వారికి కాదని సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఎందుకంటే వివాహం అనంతరం మహిళ గోత్రం మారుతు
వయోజనులైన పిల్లలు వృద్ధులైన తమ తల్లిదండ్రుల బాగోగులను చూసుకోకుంటే వారి ఆస్తిని అనుభవించే హక్కు లేదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. అలాంటి సంతానాన్ని బయటకు వెళ్లగొట్టవచ్చని కీలక తీర్పు వెలువరించింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను స వాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. కేవలం పత్రికల్లో వచ్చిన వా ర్తల ఆధారంగా
ఓటుకు నోటు కేసులో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితోపాటు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పాత్ర కూడా ఉన్నదని ఆలిండియా దళిత క్రైస్తవ సంఘాల సమాఖ్య కార్యదర్శి జెరూసలేం మత్తయ్య ఆరోపించారు
Supreme Court | దేశ సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు (Supreme Court) లో బుధవారం ఉదయం ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. ఓ సీనియర్ న్యాయవాది (Senior lawyer).. తన క్లయింట్ పిటిషన్పై అత్యవసరంగా ఇదేరోజు విచారణ చేపట్టాలని సీనియర్ న్�
Supreme Court | ఈ ఏడాది రుతుపవనాలు (Monsoon) హిమాలయన్ రాష్ట్రాల (Himalayan states) లో అల్లకల్లోలం సృష్టించాయి. అతివృష్టి, వరదలు పోటెత్తడం, కొండచరియలు విరిగిపడటం లాంటి కారణాలతో హిమాచల్ప్రదేశ్ (Himachal Pradesh) రాష్ట్రంలో ఊళ్లకు ఊళ్లే కొట�
Cash for Vote Case | ఓటుకు నోటు కేసును నిర్వీర్యం చేయాలని చూస్తున్న తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులు రేవంత్రెడ్డి, చంద్రబాబునాయుడుల పాత్రను తేల్చాలని ఆ కేసులో నిందితుడిగా ఉన్న జెరూసలేం మత్తయ్య సుప్రీంకోర్టు సీజేఐ
BC Reservations | రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో జారీచేయాలని కాంగ్రెస్ సర్కారు నిర్ణయించింది. ఒకటి రెండు రోజుల్లో జీవో వెలువడనున్నట్టు తెలిసింది.
Alimony | పెళ్లయిన 14 నెలలకే తన భర్తకు విడాకులు ఇచ్చిన ఓ భార్య ఏకంగా రూ.5 కోట్లు భరణం కోరడంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఆమెవన్నీ గొంతెమ్మ కోరికలని, అవి ఆచరణ సాధ్యం కావని స్పష్టం చేసింది. భరణం విషయంలో ఇల�