బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత వేటుపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని దేశ అత్యున్నత న్యాయస్థానం గురువారం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కు సూచించింది. ఈ క్రమంలో స్పీకర్ ని�
తెలంగాణ ఆయారాం- గయారాంల పనైపోయింది. ఫిరాయింపును ఎదుర్కోవడమంటే గోడ దూకినంత తేలిక కాదనే తత్వం బోధపడింది. వ్యవస్థలను అడ్డం పెట్టుకొని బండి లాగడమనే సూత్రం అన్ని వేళలా కుదరదని తేటతెల్లమైంది. రాజ్యాంగ స్ఫూర్�
దర్యాప్తునకు అవసరమైన వ్యక్తులకు నోటీసులను భౌతికంగానే అందజేయాలని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. వాట్సా ప్ వంటి ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో పోలీసు సమన్లను పంపించడానికి అనుమతించాలంటూ హర్యానా ప్రభుత్వ
రోహింగ్యాలకు సంబంధించి విచారణలో సుప్రీం కోర్టు తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్లో రోహింగ్యాలు శరణార్థులా? అక్రమ చొరబాటుదారులా? అన్నది ముందు తేలాల్సి ఉందని అభిప్రాయపడింది.
మోహన్బాబుకు సుప్రీంలో ఊరటసినీ నటులు మంచు మోహన్బాబు, ఆయన కుమారుడు విష్ణుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. 2019లో ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా.. తమ విద్యాసంస్థలోని విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్�
పార్టీ ఫిరాయింపుల అంశంపై గురువారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏ మాత్రం నమ్మకం ఉన్నా ఆ 10 మంది ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేయాలని అసెంబ్లీలో బీఆర్ఎస్ విప్ కేపీ వివేకానందగౌడ్ డిమాండ్ చేశారు. రేవంత
అమెరికాలో జన్మతః పౌరసత్వం అంశంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీచేసిన కార్యనిర్వాహక ఉత్తర్వులను అమలు చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమవుతున్నది. అయితే ఈ ఉత్తర్వులకు సుప్రీంకోర్టు ఆమోదం తెలపాల్స�
Harish Rao | తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు స్పందించారు.
KTR | తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు.
MLA Vivekananda | తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై బీఆర్ఎస్ నేతలు స్పందిస్తున్నారు. ఈ అనర్హత పిటిషన్లపై మూడు నెలల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవా�
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశంపై సుప్రీంకోర్టు (Supreme Court) కీలక తీర్పు వెలువరించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ శాసన సభ స్పీకర్ను ఆదేశించింది.
బనకచర్ల ప్రాజెక్టును కట్టి, తెలంగాణను ఎండబెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తుండటం, అందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సహకరించే ధోరణిలో వ్యవహరిస్తున్న నేపథ్యంలో తెలంగా
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశంపై సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించనున్నది. 2023 నవంబర్లో తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో కారు గుర్తుపై గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు.. ఆ తర్వాత రాష్ట్రంలో
‘నో హెల్మెట్.. నో పెట్రోల్' విధానం మధ్యప్రదేశ్ ఇండోర్ జిల్లాలో ఆగస్టు 1 నుంచి అమల్లోకి రాబోతున్నది. హెల్మెట్ లేని ద్విచక్ర వాహనదారులను పెట్రోల్ పంపుల్లో ఇంధనాన్ని రీఫిల్ చేసుకోకుండా నిరాకరించటమే