Supreme Court : తమిళనాడుకు చెందిన డీఎంకే పార్టీ సుప్రీంకోర్టులో పిటీషన్ వేసింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ డ్రైవ్ను తమ రాష్ట్రంలో చేపట్టరాదు అని ఆ పిటీషన్లో డీఎంకే కోర్టును కోరింది. దీనిపై అత్యవస
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముంబైలోని బాంద్రాలో బాంబే హైకోర్టు కొత్త భవనానికి గురువారం శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడుతూ కోర్టు భవనం న్యాయానికి ఆల�
వ్యక్తిగత స్వేచ్ఛకు రాజ్యాంగం ఇచ్చిన హామీని సుప్రీంకోర్టు మరింత బలోపేతం చేసింది. మహిర్ రాజేవ్ షా వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో తీర్పు చెప్తూ, అరెస్టయిన ప్రతి వ్యక్తికి అరెస్ట్కు కారణాలను �
Supreme Court | మల్టీప్లెక్సులలో సినిమా టికెట్లు, ఆహార పదార్థాలు, కూల్ డ్రింకుల ధరలు విపరీతంగా ఉండడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. సినిమా థియేటర్లకు ప్రేక్షకుల రాక కొనసాగాలంటే ధరలను అందుబాటులో ఉంచాలన
మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. జనవరిలోగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం 246 మున్సిపల్ కౌన్సిల్లు, మున్సిపల్ పంచాయతీలకు షెడ్యూ�
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే తమిళనాడులో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టనున్న ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రతిపాదనను సవాల్ చేస్తూ ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలో డీఎంకే పార్టీ సోమవారం స�
దేశంలో పెరుగుతున్న డిజిటల్ అరెస్ట్ కేసులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు సుప్రీంకోర్టు సోమవారం చెప్పింది. ఈ కేసులపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ) సీల్డ్ కవర్లలో సమర్పించిన ర
Mehul Choksi | పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేల కోట్లు ఎగవేసి పారిపోయిన వజ్రాల వ్యాపారి, ఆర్థిక నేరగాడు మెహుల్ చోక్సీ బెల్జియం సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఆంట్వెర్ప్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేశాడు.
Supreme Court | ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్లో వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా అఫిడవిట్ దాఖలు చేయాలని కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ (CAQM)ని ఆదేశించింది. కాలుష
పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై చేపట్టిన విచారణ పూర్తికాలేదని, అసంపూర్ణంగా ఉన్నదని, విచారణ జరిపేందుకు తమకు మరికొంత సమయం ఇవ్వాలని రాష్ట్ర శాసనసభ కార్యదర్శి సుప్రీంకోర్టుకు నివేదించినట్టు తె
చట్టంలో పొందుపరిచిన నిర్దిష్టమైన మినహాయింపులు ఉంటే తప్ప నిందితుడి తరఫున వాదిస్తున్న న్యాయవాదిని ప్రశ్నించేందుకు సమన్లు జారీచేసే అధికారం దర్యాప్తు అధికారికి లేదంటూ సుప్రీంకోర్టు శుక్రవారం కీలక తీర్�
వీధి కుక్కల కేసులో రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై సుప్రీంకోర్టు శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్టోబర్ 27న ఇచ్చిన ఆదేశాల్లో, రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు (సీఎస్లు) నవంబర�