Supreme Court | గౌహతి, కర్నాటక హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు సహా ముగ్గురు న్యాయమూర్తులను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని కొలీజియం సిఫారసు చేసింది. కర్నాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ అంజరియా, �
బెట్టింగ్, గ్యాంబ్లింగ్ లేకుండా వినోదం కోసం పేకాట ఆడటం అనైతికం కాదని సుప్రీంకోర్టు తెలిపింది. పేకాట అనేక రకాలుగా ఆడతారని, అన్ని రకాల పేకాటలను అనైతికమని అంగీకరించలేమని పేర్కొంది. మరీ ముఖ్యంగా సరదా, విన�
మహిళలకు ఉన్న ప్రత్యుత్పత్తి హక్కుల్లో ప్రసూతి సెలవులు కీలకమని సుప్రీంకోర్ట్ శుక్రవారం తీర్పు చెప్పింది. ఏ సంస్థ కూడా మహిళలకు ఉన్న ప్రసూతి సెలవుల హక్కులను హరించలేదని తెలిపింది. తమిళనాడు ప్రభుత్వం ఓ ప్�
సుప్రీంకోర్టులో సంస్కరణలు అవసరమని జస్టిస్ ఏఎస్ ఓకా అన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఆయన పదవీ విరమణ సందర్భంగా శుక్రవారం ఆయనకు వీడ్కోలు పలికే కార్యక్రమం జరిగింది. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ �
విద్యార్థుల ఆత్మహత్యలు కోటాలోనే ఎక్కువగా ఎందుకు జరుగుతున్నాయని సుప్రీంకోర్టు శుక్రవారం రాజస్థాన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇది పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నదని వ్యాఖ్యానించింది. ఈ సంవత్సరం�
మైనర్తో లైంగిక సంబంధం పెట్టుకున్నందుకు పోక్సో చట్టం కింద కేసును ఎదుర్కొంటున్న ఓ వ్యక్తికి ఎటువంటి శిక్ష విధించకుండా సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని 142 అధికరణ కింద తనకు గల అసాధారణ అధికారాలను ఉపయోగించింది.
Justice Oka | సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏఎస్ ఓకా శనివారం పదవీ విరమణ చేయనున్నారు. ఆయన తన చివరి పని దినమైన శుక్రవారం రోజున 11 తీర్పులను వెలువరించారు. అయితే, ఆయన తల్లి కొద్దిగంటల కిందటే కన్నుమూశారు.
Supreme Court | బెట్టింగ్ యాప్లను నిషేధించాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ నేత కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన
Supreme Court | పోక్సో కేసు (POCSO Case) లో దోషిగా తేలిన వ్యక్తి విషయంలో సుప్రీంకోర్టు (Supreme Court) అరుదైన తీర్పు ఇచ్చింది. ఆ వ్యక్తి కేసులో దోషిగా నిర్ధారణ అయినప్పటికీ అతడికి తన తుది తీర్పులో ఏ శిక్షా విధించలేదు. దోషిగా తేలినా శ
Supreme Court | ఉన్నత చదువు, ఉద్యోగాల కోచింగ్కు ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్ (Rajasthan) కోటా (Kota)లో విద్యార్థుల ఆత్మహత్యలను దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్రంగా పరిగణించింది.
మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు సహా పలువురు మావోయిస్టులు మరణించిన ఎన్కౌంటర్పై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శ�