నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ వక్ఫ్ సవరణ చట్టాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా ఇప్పటికే సుప్రీం కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.
కృష్ణా బేసిన్లోని ఇరు రాష్ర్టాలకు సంబంధించిన ఉమ్మడి ప్రాజెక్టులతోపాటు రివర్ బోర్డు గెజిట్లో నిర్దేశించిన ప్రాజెక్టులు, వాటి ఔట్లెట్లను తమకు స్వాధీనం చేయాల్సి ఉంటుందని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (�
తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటువేసే అంశంపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్దఎత్తున చర్చ జరుగుతున్నది. బీఆర్ఎస్ టికెట్పై గెలిచి పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయంలో స్పీకర్ జాప్యం చేయడ
గవర్నర్లు నివేదించిన బిల్లులపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని రాష్ట్రపతిని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. తమిళనాడు శాసనసభ ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలియచేయకుండా ఆ రాష్ట్ర గవర్నర్ నిరవధిక
శాసనసభ ఆమోదించిన బిల్లులను ఆమోదించడంలో గవర్నర్లకు కాల పరిమితిని నిర్దేశిస్తూ సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును అతి స్పందనగా కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ అభివర్ణించారు.
Supreme Court | గవర్నర్లు రాష్ట్రపతి (President of India) పరిశీలన కోసం పంపే బిల్లులకు సంబంధించి సుప్రీంకోర్టు (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. గవర్నర్లు (Governors) పంపిన బిల్లులపై రాష్ట్రపతి మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశ
‘మీరు సీనియర్ ఐఏఎస్ అధికారి కదా.. చట్టాల గురించి తెలియదా? ఒక్కదానికీ మీరు సరైన సమాధానం చెప్పడం లేదు.. మీరు నిరక్షరాస్యులా? చదువుకోలేదా?’ అంటూ హెచ్సీయూ భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు ఏర్పాటుచేసిన సాధిక�
తనకు ప్రాథమిక హక్కులు ఉన్నాయని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) భావించిన పక్షంలో ప్రజలకు కూడా ప్రాథమిక హక్కులు ఉంటాయని ఈడీ గ్రహించాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
కంచ గచ్చిబౌలిలోని హెచ్సీయూ భూముల వ్యవహారం వెనుక అతిపెద్ద ఆర్థికమోసం దాగి ఉన్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. రూ.10వేల కోట్ల కుంభకోణం జరిగిందని ఆయన ఆధారాలతో బయటపెట్�
హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి చెందిన 400 ఎకరాల కంచ గచ్చిబౌలి అడవుల వివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు గురువారం (10-04-2025) నాడు విశ్రాంత ఐఎఫ్ఎస్లు సిద్ధాంత్ దాస్, చంద్రప్రకాశ్ గోయల్లతో కూడి�
భూముల అమ్మకం.. ప్రస్తుతం రేవంత్రెడ్డి ప్రభుత్వం ఎంచుకున్న కీలకమైన టాస్క్ ఇది. హెచ్సీయూ భూములను తాకట్టు పెడితేనే రూ.10 వేల కోట్లు రావడంతో, వాటిని అమ్మేస్తే అంతకంటే ఎక్కువ వస్తుందని ప్రభుత్వం ఆశించింది.
మోటారు వాహన ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స అందించే పథకాన్ని రూపొందించడంలో ఆలస్యంపై కేంద్రానికి సుప్రీం కోర్టు మొట్టికాయలు వేసింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ కార్యదర్శికి బు
రాజ్యాంగంలోని 200 అధికరణ కింద రాష్ట్ర శాసనసభ ఆమోదించి పంపిన బిల్లులపై నిర్ణయం తీసుకోవడానికి సంబంధించి గవర్నర్కు ఉన్న అధికారాలు, బాధ్యతలపై సుప్రీంకోర్టు మంగళవారం చారిత్రాత్మక తీర్పును వెలువరించింది.