Supreme Court | పశ్చిమ బెంగాల్లో 25 వేల టీచర్ పోస్టుల (Bengal Teachers) నియామకానికి సంబంధించి సుప్రీంకోర్టు (Supreme Court) ఇటీవలే కీలక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. అయితే, తొలగింపునకు గురైన కొంత మంది ఉపాధ్యాయులకు సుప్రీంకోర్�
రేవంత్ చేసిన 10 వేల కుంభకోణం మీద తాము చెప్పిందే నిజమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. హెచ్సీయూ భూములపై రూ.10 వేల కోట్ల కుంభకోణం జరిగిందని వారం రోజుల క్రితమే చెప్పామన్నారు.
తదుపరి భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ పేరును సీజేఐ సంజీవ్ ఖన్నా బుధవారం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. సంజీవ్ ఖన్నా తర్వాత సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్�
తెలంగాణలో మరో సామాజిక ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడేందుకు సిద్ధమైనట్టు కనిపిస్తున్నది. రాష్ట్రంలో ఎస్సీల వర్గీకరణ బిల్లు అసెంబ్లీ ఆమోదం పొందిన నేపథ్యంలో షెడ్యూల్డ్ తెగలు(ఎస్టీలు) కూడా వర్గీకరణకు గళమెత్�
కంచ గచ్చిబౌలి భూముల అంశంపై సుప్రీంకోర్టు చేపట్టిన విచారణలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్రావు ఎంపవర్డ్ కమిటీకి సమర్పించిన నివేదిక కీలకంగా మారింది.
కంచ గచ్చిబౌలిలోని వంద ఎకరాల్లో చెట్లను ధ్వంసం చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం మీద సుప్రీంకోర్టు నిప్పులు చెరిగింది. ప్రభుత్వం ధ్వంసం చేసిన ఆ వంద ఎకరాలలో యథాతథ స్థితిని పునరుద్ధరించేందుకు ఓ ప్రణాళికతో ముందుక
టీజీఐఐసీ ద్వారా తాకట్టు, వేలం తదితర ప్రక్రియలతో హెచ్సీయూకు చెందిన 400 ఎకరాల భూములు వ్యాపార, ఆర్థిక దోపిడీకి గురవుతున్నందున వెంటనే ఆ ప్రక్రియలపై స్టే విధించాలని దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని కేంద్ర సాధి�
కంచ గచ్చిబౌలి విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని, బాధ్యత గల ప్రభుత్వం, కావాలనే సెలవు దినాల్లో బుల్డోజర్లతో విధ్వంసానికి పాల్పడటంపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ సర్క
కంచ గచ్చిబౌలి అటవీ భూముల అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని, ఇది వన్యప్రాణులు, పర్యావరణ పరిరక్షణకు పాటు పడే ప్రతి ఒకరికీ దకిన విజయమని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభివ
హెచ్సీయూ భూముల అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సీఎం రేవంత్రెడ్డి సర్కార్కు చెంపపెట్టు లాంటిందని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్రెడ్డి బుధవారం తెలిపారు.
హెచ్సీయూ పరిధిలోని 400 ఎకరాల్లో కాంగ్రెస్ సర్కార్ చేసిన విధ్వంసాన్ని సుప్రీం కోర్టు తీవ్రంగా తప్పు పట్టడంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. హెచ్సీయూ భూముల్లో పర్యావరణం, జీవవైవిధ్యం పరిరక్షణకు తా�
సివిల్ వివాదాన్ని క్రిమినల్ కేసుగా మార్చి ఎఫ్ఐఆర్ నమోదు చేసినందుకు ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ఉత్తరప్రదేశ్ పోలీసులకు రూ.50 వేల జరిమానా విధించింది. గతంలో ఇచ్చిన తీర్పులను ఉల్లంఘించి పోలీసు�
Supreme Court | కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన వక్ఫ్ సవరణ చట్టం చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం బుధవారం విచారణ ప్రారంభించింది. అయితే, వక్ఫ్ చట్టంపై స్టే విధించేందుకు నిరాకరిం�