Supreme Court | తెలంగాణ అసెంబ్లీలో ఎవరు పార్టీ మారినా ఉప ఎన్నికలు రావు అంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పుపట్టింది. పార్టీ ఫిరాయింపులపై కేటీఆర్, పాడి కౌశిక్రెడ్డి దాఖలు చేసిన ప
HCU | రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలీలోని సర్వే నం.25లోని 400 ఎకరాలను టీజీఐఐసీకి కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో 54ను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో ఓ ప్రజాహిత వ్యాజ్యం దాఖలై�
‘పెన్షన్' అనేది సామాజిక భద్రతా పథకం. శ్రమనే పెట్టుబడిగా పెట్టి జీతంతో కడుపు నింపుకొనే ఉద్యోగులు వయసు పైపడటం వల్ల ఉద్యోగ విరమణ చేసిన తర్వాత పేదరికంలోకి వెళ్లిపోకుండా కాపాడేది. మన దేశం శ్రేయో రాజ్యం. ఈ శ్ర
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఇండ్ల కూల్చివేతపై బీజేపీ సర్కారు మీద సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ తీరు అమానుషం, చట్టవిరుద్ధమని పేర్కొంది. బాధిత కుటుంబాలకు ఆరు వారాల్లోగా రూ.10
Supreme Court: ఇండ్ల కూల్చివేతల విషయంలో యూపీ సర్కార్ వ్యవహరించిన తీరును సుప్రీం కోర్టు తీవ్రంగా ఖండించింది. తమ అంతరాత్మకే ఇది షాక్ అని కోర్టు అభిప్రాయపడింది. ఇండ్లు కోల్పోయిన వారికి 10 లక్షల నష్టప
వ్యక్తులు వ్యక్తపరిచే భిన్నమైన అభిప్రాయాలను ప్రతివాదనలతో ఎదుర్కోవాలే తప్ప అణచివేతతో కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వ్యక్తుల భావ ప్రకటన ప్రజాస్వామిక హక్కు అన్న అత్యున్నత న్యాయస్థానం.. ఆ హక్కును అ
ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డికి సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. ఆయనను అరెస్టు చేయొద్దని మోకిలా పోలీసులను ఆదేశించింది. తన భూమిని లాక్కున్నారని సామ దామోదర్రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జీవన్రెడ�
పార్టీ మారిన ఎమ్మెల్యేల సభ్యత్వాలు రద్దుకావంటూ సభలో ఒక ముఖ్యమంత్రి ప్రకటించడం ఏమిటని బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ప్రశ్నించారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్�
ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల అంశం దేశ సర్వోన్నత న్యాయస్థానంలో విచారణలో ఉండగా తీర్పును ప్రభావితం చేసేలా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పెద్ద సంఖ్యలో చెట్లను నరకడం మనుషులను చంపడం కన్నా ఘోరమని సుప్రీంకోర్టు బుధవారం అభిప్రాయపడింది. చట్టవిరుద్ధంగా నరికిన ప్రతి చెట్టుకు లక్ష రూపాయల చొప్పున జరిమానా చెల్లించాలని ఓ వ్యక్తిని అత్యున్నత న్యాయ�
‘గచ్చిబౌలి భూమికి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఏం సంబంధం?’ అని సీఎం రేవంత్రెడ్డి అసెంబ్లీ సాక్షిగా వ్యాఖ్యానించారు. బుధవారం అసెంబ్లీలో డిమాండ్స్పై చర్చ సందర్భంగా పలు అంశాలపై సీఎం స్పందించారు.
గతంలోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చినప్పుడు కూడా సీఎం రేవంత్రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. విలేకరులతో చిట్చాట్ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్-బీజేపీ ఒప్పం�
తప్పుదోవ పట్టించే ప్రకటనలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. అవాస్తవ, అసహజ, అతిశయోక్తి విషయాలతో సమాజానికి తీవ్ర హాని కలిగించే తప్పుడు ప్రకటనలపై ఫిర్యాదు చేసేందుకు, వాటిని పరిష్కరించేందుకు తగిన �