Nishikant Dubey | బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే (Nishikant Dubey) పై కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలంటూ సుప్రీంకోర్టులో (Supreme Court) పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై అత్యున్నత న్యాయస్థానం స్పందిస్తూ ఓ షార్ట్ ఆర్డర్ను పాస్ చేస్తామని వె
Supreme Court | కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన వక్ఫ్ చట్టం రాజ్యాంగ చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపు సుప్రీంకోర్టు సోమవారం మరోసారి విచారణ జరుపనున్నది. గత విచారణ సమయంలో చట్టంలోని రెండు వివాదాస్పద నిబ�
ట్రిబ్యునల్లో నీటివాటాలు తేలేవరకూ రివర్ బోర్డుల గెజిట్ను అమలు చేయడం సాధ్యం కాదని తెలంగాణ ప్రభుత్వం మరోసారి తేల్చిచెప్పింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు నివేదించింది.
ట్రాన్స్జెండర్ క్రికెటర్లకు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) షాకిచ్చింది. ఇక నుంచి వారు మహిళల, బాలికల క్రికెట్ ఆడకుండా వారిపై నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
వైద్యులు జనరిక్ మందులను మాత్రమే సూచించడాన్ని చట్టబద్ధంగా తప్పనిసరి చేసినపుడు, వారికి ఫార్మా కంపెనీలు లంచాలు ఇస్తున్నారనే సమస్య పరిష్కారమవుతుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఓ పిటిషన్పై విచారణ
పహల్గాం ఉగ్రదాడిపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై విచారణకు సుప్రీంకోర్టు గురువారం తిరస్కరించింది. ఈ కీలక సమయంలో దేశంలోని పౌరులంతా ఐకమత్యంగా ఉగ్రవాదంపై పోరాడాలన
Pahalgam Terror Attack: పెహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై రిటైర్డ్ జడ్జీతో న్యాయ విచారణ చేపట్టాలని దాఖలైన పిటీషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. జస్టిస్ సూర్య కాంత్, ఎన్కే సింగ్తో కూడిన ధర్మాసనం ఆ పిటీషన్న
రాత్రికి రాత్రే డీలిమిటేషన్ చేపట్టలేమని సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. 2026 జనాభా గణన తర్వాతే ఏపీ, తెలంగాణలో సీట్ల సంఖ్య పెంపునకు సంబధించిన ప్రక్రియ మొదలవుతుందని తెలిపింది. కేంద్ర ప్ర�
వ్యాపార వివాదాల్లో ట్రిబ్యునళ్లు ఇచ్చే ఆర్బిట్రల్ అవార్డులను సవరించే అధికారం కోర్టులకు ఉందని సుప్రీంకోర్టు బుధవారం 4:1 మెజారిటీ తీర్పు చెప్పింది. మధ్యవర్తిత్వం, రాజీ చట్టం, 1996 ప్రకారం ఆర్బిట్రల్ అవార్�
జాతీయ భద్రతావసరాల కోసం దేశం స్పైవేర్ను పొందడంలో తప్పేమీ లేదని సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. అయితే ఎవరిపైన ఈ స్పైవేర్ను వాడుతున్నారన్నదే ముఖ్యమైన అంశమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
Supreme Court | నాలుగేళ్ల క్రితం దేశ రాజకీయాలను కుదిపేసిన పెగాసస్ (Pegasus) వ్యవహారం ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ స్పైవేర్ను వినియోగించి దేశంలోని పాత్రికేయులు, పౌరసమాజ ప్రముఖులపై నిఘా పెట్టారన్న ఆరోపణలపై సుప్ర
రోడ్డు ప్రమాద బాధితులకు సత్వర వైద్యం అందించే విషయంలో సొంత చట్టాలను అమలు చేయరా అని కేంద్రాన్ని సుప్రీంకోర్టు సోమవారం నిలదీసింది. రోడ్డు ప్రమాద బాధితులకు ప్రమాదం జరిగిన గంటలోపే నగదు రహిత వైద్యం అందించడం�