కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాలు గవర్నర్లను అడ్డుపెట్టుకొని కాంగ్రెసేతర రాష్ట్ర ప్రభుత్వాలను వేధింపులకు గురిచేసేవి. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను తొక్కిపెట్టడం మొదలు రాష్ట్ర ప్రభుత్వాలను
గత వారం పార్లమెంట్లో ఆమోదం పొందిన వక్ఫ్ (సవరణ) చట్టం దేశవ్యాప్తంగా మంగళవారం నుంచి అమలులోకి వచ్చింది. ఈ మేరకు మైనారిటీ వ్యవహారాల శాఖ ఒక నోటిఫికేషన్ను జారీ చేసింది. వక్ఫ్ చట్టం రాజ్యాంగ చెల్లుబాటును ప్�
Supreme Court | వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ఏప్రిల్ 15న విచారించే అవకాశం ఉంది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ (సవరణ చట్టం) 2025కు సంబంధించి సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేసింద
Supreme Court | మమతా బెనర్జీ నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో స్వల్ప ఊరటనిచ్చింది. ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో సీబీఐ దర్యాప్తు కోసం హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన కొన్నింటిని సుప్రీంకోర
Supreme Court: తమిళనాడు గవర్నర్ చర్యలను సుప్రీంకోర్టు తప్పుపట్టింది. శాసనసభ పంపిన 10 బిల్లులకు తక్షణమే కోర్టు ఆమోదం తెలిపింది. బిల్లులను రాష్ట్రపతికి పంపిన చర్యలను కోర్టు ఖండించింది.
గచ్చిబౌలి భూముల విషయంలో తమ ఆదేశాలను బేఖాతరు చేస్తే, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఈ పరిణామంతో రేవంత్ సర్కార్ పూ
ఉపాధ్యాయ నియామకాలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తాను ఆమోదించినట్టు భావించవద్దని, ఈ మాటలను అన్నందుకు తనను జైలుకు కూడా పంపవచ్చని, అయినప్పటికీ తాను లెక్క చేయబోనని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాల్లో చెట్లను నరికివేయరాదని పేరొంటూ గతంలో జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు సోమవారం మరోసారి పొడిగించింది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్ట�
మనదేశ పరిపాలనా వ్యవస్థలో అతి ముఖ్యమైనవి శాసన, ప్రభుత్వ, న్యాయవ్యవస్థలు. శాసనవ్యవస్థ చట్టాలు చేస్తే పరిపాలనా వ్యవస్థ అంటే ప్రభుత్వం అమలుచేస్తుంది. ఆ అమలు అనేది సవ్యంగా ఉందా లేదా? అనేది పరకాయించి నిగ్గు తే�
Supreme court : 2700 కోట్ల బ్యాంక్ ఫ్రాడ్ కేసులో ఇవాళ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఆమ్టెక్ గ్రూపు మాజీ చైర్మెన్ అరవింద్ ధామ్ .. ఏప్రిల్ 8వ తేదీ ఉదయం 10 గంటల వరకు జైలులో సరెండర్ కావాలని కోర్టు ఆదేశించిం
Tirumala | తిరుమలకు మొదటిసారిగా వచ్చిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆదివారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.
అక్రమ నగదు వ్యవహారానికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న జస్టిస్ యశ్వంత్ వర్మ అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం ఎలాంటి హడావిడి లేకుండా ఒక సాధారణ ప్రైవేట్ చాంబర్లో ఆయ�