South Group | ఢిల్లీ మద్యం పాలసీ కేసులో దేశానికి ప్రాతినిధ్యం వహించే దర్యాప్తు సంస్థలు దక్షిణాది ప్రాంతాన్ని అవమానించేలా ‘సౌత్ గ్రూప్' అనే పదాన్ని ఎలా వినియోగిస్తాయని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. సీ
ఐఏఎస్ అధికారి జీ కృష్ణయ్య హత్య కేసులో దోషి అయిన మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ను విడుదల చేయడంపై తమ ప్రతిస్పందన తెలియజేయాలని బీహార్ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు సోమవారం ఆదేశించింది.
Supreme Court | మాజీ ఎంపీ, బీహార్కు చెందిన గ్యాంగ్స్టర్, పొలిటీషియన్ ఆనంద్ మోహన్ను ముందస్తుగా విడుదల చేయడంపై వివరణ కోరుతూ.. బీహార్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది.
Supreme Court | పరిష్కారమైన సమస్యపై మళ్లీ కోర్టులో కేసు వేసిన వ్యక్తిని సుప్రీంకోర్టు మందలించింది. అదే విషయంపై పదే పదే కోర్టుకు తీసుకురావడం న్యాయవ్యవస్థ సమయాన్ని వృథా చేడయమేనంటూ పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థా�
CJI DY Chandrachud: సైబర్ సెక్యూర్టీలో భాగంగా డేటా రక్షణ గురించి జాతీయ మోడల్ను రూపొందించే ప్రక్రియలో ఉన్నామని సీజేఐ చంద్రచూడ్ తెలిపారు. వర్చువల్ విచారణలు చేపట్టేందుకు హైకోర్టులు సిద్ధంగా ఉండాలన్న
తమకు జరిగిన అన్యాయంపై కుస్తీవీరులు అలుపెరుగకుండా పోరాడుతూనే ఉన్నారు. పరిస్థితులు ప్రతిబంధకంగా మారినా వెరవకుండా ముందుకుసాగుతున్నారు. గత 13 రోజులుగా జంతర్మంతర్ వేదికగా రెజ్లర్లు సడలని పోరాటంతో యావత్
సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్)కు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ
సమాజానికి నీతి బోధలు తమ పని కాదని, చట్టాన్ని కచ్చితంగా పాటించటమే తమకు ముఖ్యమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తమిళనాడుకు చెందిన ఓ మహిళ అప్పీల్ విచారణ సందర్భంగా శుక్రవారం ఈ వ్యాఖ్యలు చేసింది. సదరు మహిళ ఇ�
EWS quota: ఈడబ్ల్యూఎస్ కోటాపై దాఖలైన రివ్యూ పిటీషన్లను సుప్రీంకోర్టు విచారించనున్నది. దీనిపై ఈనెల 9వ తేదీన వాదనలు జరగనున్నాయి. సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఆ పిటీషన్లన
రాజ్యాంగంలోని సెక్షన్ 8(3) ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 రాజ్యాంగ చెల్లుబాటును ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీం కోర్టు గురువారం కొట్టివేసింది. ఈ సెక్షన్ కింద పార్లమెంట్, అసెంబ్లీకి ఎన్నికైన సభ్యులు �
రెజ్లింగ్ క్రీడారంగంలో అద్భుతమైన ప్రతిభ కనబరిచి, అంతర్జాతీయ వేదికలపై మువ్వన్నెలను రెపరెపలాడించిన ఆణిముత్యాలు వాళ్లు. అటువంటి దిగ్గజాలు ఢిల్లీలో పోలీసుల దౌర్జన్యానికి లోనై, కంటతడి పెట్టుకోవటం, ఇలాంట�
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అన్నిరెడ్డి అభిషేక్రెడ్డిని పాట్నా హైకోర్టుకు బదిలీ చేస్తూ గురువారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఐదు నెలల క్రితమే తెలంగాణ హైకోర్టులోని ముగ్గురు న్యాయమూర్తుల బదిలీక�
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు కోసం ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్కు లైన్క్లియర్ అయ్యింది. దీనిపై హైకోర్టు ఇచ్చిన స్టేను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేస్తూ బుధవారం తీర్పు ఇచ్�
Mohammed Shami | టీంఇండియా (Team India) పేసర్ మహమ్మద్ షమీ (Mohammed Shami)పై అతడి మాజీ భార్య హసీన్ జహాన్ (Hasin Jahan) మరోసారి సంచలన ఆరోపణలు చేసింది. షమీ ఇప్పటికీ కొంతమంది అమ్మాయిలతో వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నాడని ఆరోపించింది.