ఆన్లైన్ రియల్ మనీ గేమింగ్ (ఆర్ఎంజీ) కంపెనీలకు జీఎస్టీ డైరెక్టర్ జనరల్ నుంచి గట్టి షాక్ తగిలింది. రూ. 55,000 కోట్ల పన్ను బకాయిలు చెల్లించాలంటూ దాదాపు 12 ఆర్ఎంజీ కంపెనీలకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్ట�
ఢిల్లీ మద్యం విధానంలో అక్రమాలు జరిగాయనే అభియోగాలతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు వెసులుబాటు కల్పించింది.
జడ్జీల నియామకాలు, బదిలీల విషయంలో కేంద్రానికి, సుప్రీంకోర్టుకు మధ్య మరోసారి వివాదం నెలకొన్నది. హైకోర్టులు సిఫారసు చేసిన పేర్లను కొలీజియంకు పంపకుండా పెండింగ్లో పెట్టినందుకు జస్టిస్ సంజయ్కిషన్ కౌల్�
వృత్తి నిర్వహణలో మంచి, చెడుల నుంచి పాఠాలు నేర్చుకోవాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ లాయర్లకు సూచించారు. తాను యువ న్యాయవాదిగా ఉన్నప్పుడు ఒక క్లయింట్ ఫీజుకు బదులుగా తన తల్లికి చీరను బహు�
SC Collegium | కేంద్ర ప్రభుత్వం తీరుపై సుప్రీంకోర్టు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. గతేడాది నంబర్ 11 నుంచి 70 కొలీజియం సిఫారసులు పెండింగ్లో ఉన్నాయన్న సర్వోన్నత న్యాయస్థానం.. కేంద్రం వ్యవహరిస్తున్న తీరును తప�
మంత్రిమండలి నిర్ణయాలను తోసిపుచ్చే అధికారం గవర్నర్లకు ఉండదు. రాజ్యాంగం ప్రకారం గవర్నర్కు స్వయంగా నిర్వర్తించే విధులు ఉండవు. ఏ విధులు లేని గవర్నర్ ఆర్టికల్ 163 ప్రకారం మంత్రివర్గం సలహాలను తప్పక అంగీకరి
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు సంబంధించిన మూడు పిటిషన్లపై విచారణను అటు సుప్రీంకోర్టు, ఇటు ఏసీబీ కోర్టు మంగళవారానికి వాయిదా వేశాయి.
తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేయడాన్ని కర్ణాటకలోని వివిధ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మంగళవారం బెంగళూరు నగరంలో బంద్ పాటించాలని కర్ణాటక జల సంరక్షణ సమితి పిలుపునిచ్చింది.
జేఎంఎం ఎంపీలకు లంచం కేసులో 1998లో ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించేందుకు సుప్రీంకోర్టు ఏడుగురు న్యాయమూర్తులతో రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. ఈ బెంచ్కు సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వం వహిస్తార�
Satyendar Jain | మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్కు సుప్రీంకోర్టు సోమవారం ఊరటనిచ్చింది. వైద్య కారణాలతో సత్యేంద్ర జైన్కు మంజూరైన మధ్యంతర బెయిల్ను కోర్టు అక్టోబర్ 8 వరకు పొడిగించింది.
ప్రధాని మోదీ భారత్ పేరును మరోసారి తెరపైకి తీసుకొచ్చారు. దేశం పేరును ఇండియాకు బదులు భారత్గా మార్చే యోచనలో కేంద్రం ఉన్నదంటూ గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న చర్చకు బలం చేకూర్చే విధంగా ప్రధాని మోదీ ఈ అంశా