తనపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు తీర్పు ఇవ్వగా ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తీర్పుపై సోమ�
రాజద్రోహ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి సుప్రీంకోర్టు బదిలీ చేసింది. బదిలీ అంశంపై విచారణను వాయిదా వేయాలన్న కేంద్ర ప్రభుత్వ అభ్యర్థనను తిరస్కరించింది. ఐ�
Sedition Law | బ్రిటిష్కాలం నాటి దోశద్రోహ చట్టం చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది. విచారణ సమయంలో కేంద్రానికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. పిటిషన్ విచారణను �
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డికి సుప్రీం లో ఊరట లభించింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ గత నెల 24న తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సోమవారం సుప్రీంకోర్టు స్టే విధించింది. ఎన్నిక చెల్లదంటూ బీజేపీ నాయకు�
మణిపూర్ పోలీసులు దాఖలు చేసిన కేసులో ఎడిటర్స్ గిల్డ్ (ఈజీఐ)కి చెందిన నలుగురు సభ్యులపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా కల్పించిన రక్షణను సుప్రీంకోర్టు సెప్టెంబర్ 15 వరకు పొడిగించింది.
SpiceJet-Ajay Singh | స్పైస్ జెట్ చైర్మన్ అజయ్ సింగ్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 22 లోగా క్రెడిట్ సూయిజ్ సంస్థకు మిలియన్ డాలర్ల డీపాల్ట్ రుసుముతోపాటు ఐదు లక్షల డాలర్లు చెల్లించాలని, లేదంటే తీహార్ జైల�
Supreme Court | గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఎమ్మెల్యేగా తన ఎన్నిక చెల్లదని తెలంగాణ హైకోర్టు స్టే ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ కృష్ణమోహన్రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయి
భారత శిక్షా స్మృతి (ఐపీసీ) కింద వలస రాజ్యాల కాలం నాటి రాజద్రోహ చట్టం రాజ్యాం గ చెల్లుబాటును ప్రశ్నిస్తూ దాఖలైన పలు పిటిషన్లను ఈనెల 12న విచారించనున్నట్టు సుప్రీంకోర్టు వెల్లడించింది.
Supreme Court | ఏదైనా కేసులో ఎఫ్ఐఆర్ నమోదులో జాప్యం జరిగి, దానికి ఎలాంటి కారణాలు ఇవ్వని కేసుల విషయంలో న్యాయస్థానాలు అప్రమత్తంగా ఉండాలని, సాక్ష్యాలను జాగ్రత్తగా పరిశీలించాలని సుప్రీంకోర్టు సూచించింది.
దేశం పేరును ‘ఇండియా’ నుంచి ‘భారత్'గా మార్చాలని కోరుతూ 2016లో సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. దీన్ని తిరస్కరించిన నాటి సీజేఐ జస్టిస్ టీఎస్ ఠాకూర్ ‘భారత్ లేక ఇండియా.. మీకు ఎలా అనిపిస్తే అలాగే పిలవండ
Mohammad Akbar Lone | అసెంబ్లీ సాక్షిగా పాక్కు జై కొట్టిన ఎమ్మెల్యే నుంచి క్షమాపణలు కోరుతున్నట్లు సర్వోన్నత న్యాయస్థానానికి కేంద్రం తెలిపింది. జమ్ముకశ్మీర్కు చెందిన నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేత మహ్మద్ అక్బర్
న్యాయ వివాదాలను మధ్యవర్తిత్వంతోనే సత్వరం పరిష్కరించవచ్చని జాతీయ న్యాయసేవల ప్రాధికార సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షుడు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్కౌల్ అన్నారు. న్యాయ ప్రక్రియ మాన�