జ్ఞానవాపి మసీదులో ఇటీవల బయల్పడిన నిర్మాణానికి కార్బన్ డేటింగ్ సహా శాస్త్రీయ సర్వే నిర్వహణకు తాత్కాలికంగా బ్రేక్ వేస్తున్నట్టు శుక్రవారం సుప్రీంకోర్టు తెలిపింది. తదుపరి విచారణ జరిగే వరకు అలహాబాద్
దేశంలోని అన్ని వ్యవస్థలను ధ్వంసం చేస్తూ వెళ్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. చివరకు దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పులను కూడా ‘బుల్డోజ్' చేస్తున్నది. ఢిల్లీలో పాలనాధికారం ప్రజలచేత ఎన్నికైన ప్రభుత్
సుప్రీంకోర్టు అధికారులు, సిబ్బంది తీరును వ్యతిరేకిస్తూ హైదరాబాద్కు చెందిన న్యాయ విద్యార్థి నవీన్ శుక్రవారం ఢిల్లీలోని జంతర్మంతర్ ఒకరోజు నిరసన చేపట్టారు. మార్చి 29న సుప్రీంకోర్టులో తాను ఓ ప్రజాప్రయ
Suriya | సంప్రదాయ క్రీడలైన జల్లికట్టు, కంబాల, ఎడ్లబండ్ల పోటీలు ఆయా రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలకు చెందినవని, వాటి విషయంలో తాము జోక్యం చేసుకోలేమని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme court) వ్యాఖ్యానించిన వ
జల్లికట్టు తమిళ సంస్కృతిలో భాగమని, కంబళ, ఎడ్ల బండి పోటీలు కూడా ఆయా రాష్ర్టాల సంస్కృతి, సంప్రదాయాలలో భాగమేనని సుప్రీంకోర్టు గురువారం తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే క్రీడలు ఆయా రాష్ర్టాల సంస్క�
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కల్పతి వెంకటరమణ్ విశ్వనాథన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి నిర్ణయం తీసు
జ్ఞానవాపి మసీదులోని శివలింగంగా పేర్కొంటున్న నిర్మాణంపై అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ మసీదు మేనేజ్మెంట్ కమిటీ దాఖలు చేసిన పిటిషన్ను శుక్రవారం విచారించనున్నట్లు సుప్రీంకోర్ట
బీహార్ ప్రభుత్వం చేపట్టిన కులగణనపై పట్నా హైకోర్టు విధించిన స్టేను ఎత్తేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణనను నిలిపివేస్తూ మే 4న పట్నా హైకోర్టు మధ్యంతర స్టే విధించి�
చీతాల సంరక్షణలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించి వాటిని రాజస్థాన్కు తరలించాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది. నమీబియా, సౌతాఫ్రికా దేశాల నుంచి మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్కు తెచ్చిన మొత
మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ను జూన్ 30 వరకు రద్దు చేసి, తిరిగి జూలై 1న విడుదల చేయాలన్న తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్�
The Kerala Story: ద కేరళ స్టోరీ చిత్రాన్ని బెంగాల్ ప్రభుత్వం బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ బ్యాన్పై ఇవాళ సుప్రీంకోర్టు స్టే విధించింది. సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నర్సింహా, జేబీ పర్దివాలా�
ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం జర్నలిస్టులను, మీడియాను అణచివేస్తూ కార్పొరేట్ల సహాయంతో మీడియా వ్యవస్థను తన కబంధ హస్తాల్లోకి లాక్కున్నది. తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసే మీడియాను �