ప్రజలచే ఎన్నుకోబడిన ఢిల్లీ ప్రభుత్వానికి అధికారాలను కట్టబెడుతూ ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పును బుట్టదాఖలు చేస్తూ మోదీ సర్కారు ఆర్డినెన్స్ను తీసుకువచ్చింది. ఎన్నుకోబడిన ముఖ్యమంత్రిని కాదని కేంద్రం న�
రాజకీయ పదవుల్లో మాజీ జడ్జీల నియామకంపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తులు పదవీ విరమణ చేసిన రెండేండ్ల తర్వాతనే గవర్నర్ లేదా ఇతర రాజకీయ పదవులు చేపట్టేలా తగిన క�
సోషల్ మీడియా ద్వారా ఎవరూ న్యాయాధికారులను కించపర్చకూడదని సుప్రీంకోర్టు పేర్కొన్నది. మధ్యప్రదేశ్లోని ఓ ఆలయ వివాదంలో తనకు వ్యతిరేకంగా ఉత్తర్వులు ఇచ్చిన జిల్లా అదనపు జడ్జి అవినీతిపరుడంటూ రఘువంశీ అనే వ�
Supreme Court | న్యాయమూర్తిపై అవినీతిపై ఆరోపణలు చేసిన వ్యక్తిపై మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు సమర్థించింది. సోషల్ మీడియాను ఉపయోగించి న్యాయ అధికారుల పరువు తీస్తుంటే ఊరుకోలేమని స్పష్టం చే
ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్కు శుక్రవారం సుప్రీంకోర్టులో ఊరట లభించింది. వైద్య కారణాల రీత్యా ఆయనకు 6 వారాల మధ్యంతర బెయిల్ను కోర్టు మంజూరు చేసింది.
నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా జరిపించేలా లోక్సభ సెక్రటేరియట్కు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
Satyendar Jain: జస్టిస్ జేకే మహేశ్వరి, పీఎస్ నర్సింహలతో కూడిన ధర్మాసనం మాజీ మంత్రి సత్యేందర్ జైన్కు తాత్కాలిక బెయిల్ ఇచ్చింది. జూలై 11వ తేదీ వరకు బెయిల్ అమలులో ఉంటుంది. ఆ సమయంలో ఆయన ప్రైవేటు ఆస్పత
కొత్త పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ గురువారం సుప్రీం కోర్టులో ఓ న్యాయవాది ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) వేశారు. ఈ నెల 28న జరగనున్న కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్స
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ నిబంధనల వ్యవహారంపై బుధవారం వాదనలు విన్న సుప్రీం కోర్టు, విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.
Adani | నాలుగు విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్పీఐ)తో సహా ఆరు కంపెనీలు అదానీ గ్రూపు షేర్లలో అనుమానాస్పద ట్రేడింగ్కు పాల్పడ్డాయని సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ పేర్కొన్నది.
ఆర్థిక నేరాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు, సంస్థలకు ఒక ప్రత్యేక నంబర్ (యూనిక్ ఎకనమిక్ అఫెండర్ కోడ్-యూఏవోసీ)ను కేటాయించేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నది.
ఢిల్లీలో పాలనాధికారాలకు సంబంధించి సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును బుల్డోజ్ చేస్తూ మోదీ సర్కార్ ఆర్డినెన్స్ తీసుకురావడాన్ని సీఎం కేజ్రీవాల్ తీవ్రంగా తప్పుబట్టారు. కేంద్రం ఆర్డినెన్స్ రాజ్య�
Delhi | దేశ రాజధాని ఢిల్లీలో అధికారుల బదిలీలు, పోస్టింగ్లకు సంబంధించిన కేసులో కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇటీవల సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై కేంద్రం రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. అధిక�