Supreme Court: అడ్వకేట్లు, ఫిర్యాదుదారులు, మీడియా వ్యక్తులకు సుప్రీంకోర్టు ఉచిత వైఫై సేవల్ని కల్పించనున్నది. ఈ విషయాన్ని సీజే చంద్రచూడ్ తెలిపారు. బార్ రూమల్లోనూ త్వరగా వైఫై సేవలు అందుబాటులోకి రాను�
అధిక పెన్షన్ పొందేందుకు ఆస్కారమున్న ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్)కు దరఖాస్తు చేసేందుకు ఆఖరు తేదీ ఈ నెల 11. నిజానికి ఇప్పటికే రెండుసార్లు ఈ తేదీని పొడిగించిన ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గ�
దేశ రాజధానిలో బ్యూరోక్రాట్ల బదిలీలు, పోస్టింగ్లపై పట్టుబిగిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీచేసిన ఢిల్లీ ఆర్డినెన్స్ను (Delhi ordinance ) ఆప్ సర్కార్ శుక్రవారం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.
Centre's Ordinance | దేశ రాజధాని ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం కేంద్రం ఆర్డినెన్స్ (Centre's ordinance)ను సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఢిల్లీలో పరిపాలన నియంత్రణకు సంబంధించి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చ�
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువన మహారాష్ట్రలో నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను జూలై ఒకటిన ఎత్తనున్నారు. గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం ధర్మాబాద్ తాలూకా బాబ్లీ గ్రామం వద్ద బాబ్లీ ప్రాజెక్టును �
ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా తాను హైదరాబాద్లో పనిచేసినప్పుడు తెలంగాణ ప్రాంతం మధుర జ్ఞాపకాలను ఇచ్చిందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీ రామసుబ్రమణియన్ గుర్తుచేసుకున్నారు. గురువారం హైకోర్టు
రైతులు బలహీన వర్గాలు సమష్టిగా ఏర్పాటుచేసుకున్న ప్రాథమిక సహకార సంఘాలను ప్రైవేటు పెట్టుబడిదారులకు అప్పగించడానికి కేంద్రప్రభుత్వం కుట్ర పన్నుతున్నది. దీనికోసం బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టాలను అమలుజే
‘రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన ప్రతిపాదన మేరకు హైదరాబాద్ను దేశానికి రెండో రాజధానిగా చేయాలి. దీనికి అన్ని రాజకీయపార్టీలు కలిసిరావాలి’ అని బీజేపీ సీనియర్ నేత, మాజీ గవర్నర్ సీహెచ్ విద
జాతుల మధ్య వైరంతో మణిపూర్లో చెలరేగిన హింసాకాండను నియంత్రించడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే ఒప్పుకొన్నారు. ఈ మేరకు 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలతో సహా తొమ్మిది మంది మైతీ వర్గా�
కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్స్ కింద ఏర్పాటైన నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీసుల అథారిటీ (ఎన్సీసీఏ) తొలి సమావేశానికి అధ్యక్షత వహించిన అనంతరం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) కీలక వ్యాఖ్య�
బ్యాంకు రుణాల ఎగవేతదారులపై చైనా సుప్రీమ్ పీపుల్స్ కోర్టు తీసుకున్న విధంగా చర్యలు చేపట్టే దైర్యం ప్రధానమంత్రి మోదీకి ఉన్నదా? అని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ నిలదీశారు.
వైద్య విద్యకు సంబంధించి రాష్ర్టాల అధికారాలను కబళించి తన గుప్పిట్లోకి తీసుకొనేందుకు ప్రయత్నిస్తున్న కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) అనవసర జాప్యంతో విద్యార్థులను అయో
దాదాపు 60 ఏండ్లుగా వివాదంలో ఉన్న హైదరాబాద్లోని హైదర్నగర్ భూముల కేసుపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. మొత్తం 196.20 ఎకరాలకు సంబంధించిన భూ వివాదంపై సుదీర్ఘకాలంగా వాదనలు జరుగుతున్నాయి. ఆ భూ వివాదంలో 11 ఎ
తెలుగు రాష్ర్టాల్లో సంచలనం సృష్టించిన కోడికత్తి కేసు నిందితుడు జన్నుపల్లి శ్రీనివాస్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖ ఒకటి వెలుగులోకి వచ్చింది. విజయవాడ ఎన్ఐఏ కోర్టులో గురువారం కేసు విచ�