ED Chief | ఎడా పెడా ఈడీ దాడులతో ప్రతిపక్షాలను బెదిరిస్తున్న కేంద్రానికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ సంజయ్కుమార్ మిశ్రా పదవీకాలం పొడిగింపు నిర్ణయం చట్ట విరుద్ధమని స�
సీబీఐ, ఈడీ డైరెక్టర్ల పదవీ కాలం గరిష్ఠంగా ఐదేండ్లు ఉండొచ్చన్న కేంద్ర చట్టాలను సుప్రీంకోర్టు మంగళవారం సమర్థించింది. సీవీసీ సవరణ చట్టం, ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ సవరణ చట్టం, ప్రాథమిక హక్�
మణిపూర్ ప్రజల భద్రతకు తగిన చర్యలు తీసుకొని వారికి భరోసా కల్పించాలని సుప్రీంకోర్టు మంగళవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అల్లర్ల కారణంగా దెబ్బతిన్న గ్రామలు, ప్రార్థనాలయాల పునర్నిర్మాణాన�
జమ్ముకశ్మీర్కు స్వయంప్రతిపత్తి కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్ధమో కాదో తేల్చేందుకు ఆగస్టు 2 నుంచి రోజువారీ విచారణ చేపడుతామని సుప్రీంకోర్టు తెలిపింది.
Adani - Hindenburg controversy | అదానీ-హిండెన్బర్గ్ వ్యవహారంలో దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణను వాయిదా వేసింది. ఆగస్టు 14న మరోసారి విచారించనున్నది. అయితే, అప్పటిలోగా దర్యాప్తునకు సంబంధించిన నివేదికను కోర్టులో దా�
Article 370 | జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారించింది. ఆగస్ట్ 2వ తేదీ నుంచి పిటిషన్లపై విచారణను ప్రారంభించనున్నట
Adani Group | తాము గతంలో నిబంధనలు మార్చినంత మాత్రాన ఆఫ్షోర్ ఫండ్స్ (విదేశీ ఫండ్స్) పెట్టుబడుల వెనుక లబ్ధిదారులు ఎవరో గుర్తించడం కష్టతరం కాదని సుప్రీం కోర్టుకు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ తెలిపింది. ఈ పెట్టు
‘నగరానికి మన కూతుర్ని పంపి తప్పు చేశామా? అని ఆలోచించాల్సిన పరిస్థితి ఉన్నది. మన ఆడబిడ్డలకు రక్షణ కల్పించలేని వారిని ప్రజలు క్షమించరు. ఈ పరిస్థితిని మారుద్దాం. ప్రభుత్వాన్ని మారుద్దాం. ఈసారి మోదీ ప్రభుత్�
మణిపూర్లో అల్లర్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం పశ్చిమ ఇంఫాల్, కాంగ్పోక్పీ జిల్లాల్లో జరిగిన హింసలో ఒక పౌరుడు మరణించగా, ఇద్దరు గాయపడ్డారు. తెల్లవారుజామున ఫయెంగ్, సింగ్డా గ్రామంలో స్వల్ప కాల్పు�
ఢిల్లీలో బ్యూరోక్రాట్ల బదిలీలకు సంబంధించిన ఆర్డినెన్స్పై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. పిటిషన్ను సవరించి లెఫ్టినెంట్ గవర్నర్ను ఈ కేసులో ప్రతివాదిగా చేర్చాలని ఢిల్లీ ప్రభుత్వాన్న
Manipur Violence | రాష్ట్రాల్లో శాంతిభద్రతలను సుప్రీంకోర్టు నిర్వహించలేదని, అది ప్రభుత్వం పని అని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. మణిపూర్లో హింసాత్మక ఘటనల నేపథ్యంలో దాఖలైన పిటిషన్లపై సోమవారం జస్టిస్ చం�
Supreme Court | ఢిల్లీలో కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్పై సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఉన్నతాధికారుల బదిలీలు, పోస్టింగ్ల విషయంలో కేంద్రానికే నియంత్రణ ఉండేలా తీసుకువచ్చిన ఆర్డినెన్స్ను సవాల్ చేస�
Uddhav Thackeray | మహారాష్ట్రలో రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. ఇప్పటికే శివసేన పార్టీలో చీలికల రెండు వర్గాలుగా వీడిపోయాయి. ఇటీవల రాజకీయ కురువృద్ధుడు, ఎన్సీపీ నేత శరద్ పవార్పై ఆయన అన్న కొడుకు తిరుగుబావుటా ఎగ�