అటవీ సంరక్షణ(సవరణ) చట్టం-2023 రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై ఆరువారాల్లోగా స్పందన తెలియజేయాలని కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది.
విధి నిర్వహణ సమయంలో సఫాయి కర్మచారులు మరణిస్తే, వారి కుటుంబ సభ్యులకు 30 లక్షల పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు ప్రభుత్వాలకు స్పష్టంచేసింది. శాశ్వత అంగవైకల్యం పొందినవారికి కనీసం రూ.20 లక్షలు పరిహారం చెల్�
ఫైబర్నెట్ కేసులో ముందస్తు బెయిల్కు పిటిషన్ వేసిన చంద్రబాబుకు మరోసారి నిరాశే ఎదురైంది. బెయిల్ పిటిషన్పై విచారణను వచ్చే నెల 8కి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
ఫైబర్నెట్ కేసులో ముందస్తు బెయిల్కు పిటిషన్ వేసిన చంద్రబాబుకు మరోసారి నిరాశే ఎదురైంది. బెయిల్ పిటిషన్పై విచారణను వచ్చే నెల 8కి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
Manual Scavenging: మ్యాన్హోల్స్ క్లీన్ చేస్తూ ఎవరైనా కార్మికుడు మరణిస్తే, వారికి 30 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని సుప్రీంకోర్టు తెలిపింది. ఓ పిల్పై జరిగిన విచారణ సందర్భంగా కోర్టు ఈ తీర్పునిచ్చింది. ఒకవ�
ఫైబర్నెట్ కేసులో (Fibernet case) ముందస్తు బెయిల్కు పిటిషన్ వేసిన టీడీపీ అధినేత చంద్రబాబుకు (Chandrababu) మరోసారి నిరాశే ఎదురయింది. బెయిల్ పిటిషన్పై విచారణను వచ్చే నెల 8వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
UAPA Case | ఢిల్లీ పోలీసులకు గురువారం సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఉపా (UAPA) కేసులో అరెస్టయిన న్యూస్క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థ, హెచ్ఆర్ హెడ్ అమిత్ చక్రవర్తి దాఖలు చేసిన పిటిషన్ �
స్వలింగ సంపర్కుల విషయంలో ప్రపంచవ్యాప్తంగా ప్రగతిశీల విధానాలు ముందుకువస్తున్నాయి. అనేక దేశాల్లో వారి వివాహాలకు చట్టబద్ధత ఏర్పడింది. ప్రత్యామ్నాయ పద్ధతుల్లో పిల్లలను కనడం లేదా దత్తత తీసుకోవడం విషయంలోన
Supreme Court | స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించే అధికారం కోర్టులకు లేదని సుప్రీంకోర్టు ప్రకటించింది. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలా? వద్దా? అనేది నిర్ణయి�
గతకొద్ది రోజులుగా మలుపుతూ తిరుగుతున్న గర్భవిచ్చిత్తి కేసులో సుప్రీంకోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. తన 26 వారాల గర్భాన్ని తొలగించుకొనేందుకు పిటిషన్దారురాలైన ఓ 27 ఏండ్ల వివాహితకు న్యాయస్థానం అ�
ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ సీనియర్ నేత మనీశ్ సిసోడియాను ఢిల్లీ మద్యం విధానం కేసులో నిరవధికంగా జైల్లో ఉంచలేరని సుప్రీంకోర్టు సోమవారం సీబీఐ, ఈడీలకు తెలిపింది.