న్యూఢిల్లీ: ఢిల్లీలో పాలనాధికారాలపై కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ను సవాల్ చేస్తూ ఢిల్లీ సర్కారు దాఖలు చేసిన పిటిషన్ను ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి సుప్రీంకోర్టు బదిలీ చేసింది.
Manipur Violence | మణిపూర్లో కుకీ తెగకు చెందిన మహిళను నగ్నంగా ఊరేగించిన ఘటనపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ దాడి ఘటనను సుమోటోగా స్వీకరించిన ధర్మాసనం.. మణిపూర్ మహిళలపై అమానవీయ చర్యలను ఖండించింది. రాజ్యాం
సామాజికవేత్త తీస్తా సెతల్వాద్కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. 2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించి పోలీసులు నమోదు చేసిన కేసులో సుప్రీంకోర్టు బుధవారం రెగ్యులర్ బెయిల్ మంజూరుచేసింది. ఆమెను కస్టడీలోకి తీ�
మేజర్ అయిన భార్యతో బలవంతంగా లైంగిక సంపర్కానికి పాల్పడిన భర్తది లైంగిక దాడి అవుతుందా? వైవాహిక రేప్ నేరం కాదా? భార్య అనుమతి లేకుండా ఆమెతో లైంగిక సంపర్కం చేస్తే అది తప్పు కాదా? ఈ ప్రశ్నలన్నింటిపై సుప్రీం క
న్యూఢిల్లీ: 2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించిన కేసులో హక్కుల కార్యకర్త తీస్తా సెతల్వాద్కు సుప్రీంకోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. ఆమెకు బెయిల్ నిరాకరిస్తూ గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పును ధర్మా
Rahul Gandhi | పరువు నష్టం కేసులో పడిన శిక్షపై స్టే విధించడానికి నిరాకరిస్తూ గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ నెల 21న ఈ పిటిషన్ను విచారిస్తామని సీజ�
మోదీ ఇంటిపేరు ( (Modi surname) వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) దాఖలు చేసిన పిటిషన్ను దేశ అత్యున్నత న్యాయస్థానం (Supreme Court) విచారణకు స్వీకరించింది.
G20 Summit | దేశంలో ఎక్కడ ఏ చిన్న అలజడి జరిగినా చాలు ప్రభుత్వం ముందుగా ఇంటర్నెట్ను నిలిపివేస్తున్నది. ప్రపంచంలో ఇటువంటి విడ్డూరం మరెక్కడా లేదని జీ20 సమ్మిట్లో భారత్పై విమర్శలు వ్యక్తమయ్యాయి. అయినదానికీ కాని
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ), సీఎం కేజ్రీవాల్ సర్కార్కు మధ్య ‘రాజకీయ వైషమ్యాలు, తగాదాలు’ పతాక స్థాయికి చేరుకున్నవేళ..సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
Center Vs Delhi Govt | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలోని తీసుకువచ్చిన ఆర్డినెన్స్ను సవాల్ చేస్తూ ఆప్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సర్వోన్నత న్యాయస్థానం సోమవారం విచారణ జరిపింది. ఆర్డినెన్స్ రాజ్యాంగ �
బాల్య వివాహ చట్టం-2006 అమలులో ఏర్పడుతున్న ఇబ్బందులు, సమర్థంగా అమలు చేయడానికి తీసుకుంటున్న చర్యలపై ఆరు వారాల్లోగా అఫిడవిట్ సమర్పించాలని కేంద్రాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను సీజేఐ నేతృ�