స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించకపోవడం వల్ల రాజ్యాంగం కల్పించిన సామాజిక హక్కులను ఆ వర్గం వారు కోల్పోయే ప్రమాదం ఉన్నదని, వారికి ఆ హక్కులు కల్పించే మార్గాన్ని చూడాలని సుప్రీం కోర్టు కేంద్రానికి సూచిం
Supreme Court: సేమ్ సెక్స్ జంటకు ప్రామాణికమైన సామాజిక హక్కుల్ని కల్పించే విషయంలో ప్రభుత్వం ఏదో ఒక మార్గాన్ని కనుగొనాలని సుప్రీంకోర్టు పేర్కొన్నది. గే జంటలకు జాయింట్ బ్యాంక్ అకౌంట్లు కల్పించడం, బీ�
ఎకో-సెన్సిటివ్ జోన్ (ఈఎస్జడ్)లకు కిలోమీటర్ పరిధిలో ఎలాంటి అభివృద్ధి పనులు నిర్వహించరాదంటూ గతంలో విధించిన నిషేధాన్ని సుప్రీం కోర్టు బుధవారం పూర్తిగా ఎత్తివేసింది. కేంద్రం దాఖలు చేసిన రివ్యూ పిటిషన
బీజేపీ ఊతపదం డబుల్ ఇంజిన్ డబుల్ స్టాండ్గా మారింది. తెలంగాణలో బీజేపీకి అధికారం కట్టబెడితే ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేస్తామని ఆ పార్టీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మూడు రోజుల కిందట చేవెళ్ల�
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు ఉచ్చు బిగుస్తున్నది. లైంగిక వేధింపులకు గురైన ఏడుగురు రెజ్లర్ల
Muslims Reservation | కర్ణాటక (Karnakataka)లో ముస్లింల 4శాతం రిజర్వేషన్లను (Muslims Reservation) తొలగిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు (Supreme Court) వాయిదా వేసింది. వచ్చే నెల 9 సర్కారు ని
రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులపై గవర్నర్ తమిళసై వింత వైఖరి అవలంబిస్తున్నారు. కోర్టు కేసు విచారణకు వచ్చిన సమయంలో మాత్రమే బిల్లులపై హడావుడిగా నిర్ణయం తీసుకొంటున్నారు. సోమవారం సుప్రీంకోర్టులో కేసు �
గుజరాత్ అల్లర్ల సందర్భంగా నరోదాగామ్ ప్రాంతంలో జరిగిన ఊచకోత కేసులో నిందితులైన 67 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేయాలని సుప్రీం కోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప
చారిత్రక ‘కేశవానంద భారతి వర్సెస్ కేరళ రాష్ట్రం’ కేసులో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చి 50 ఏండ్లు పూర్తయ్యింది. భూపరిమితిని విధిస్తూ కేరళ ప్రభుత్వం చేసిన భూసంస్కరణల చట్టాన్ని ఆధ్యాత్మికవేత్త కేశవానంద భారత�
Supreme Court | గవర్నర్ బిల్లులను పెండింగ్ పెట్టడంపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో సోమవారం మరోసారి విచారణ జరిగింది. గవర్నర్ తరఫున సొలిటర్ జనరల్ వాదనలు వినిపించారు. ప్రస్తుతం గవర�
Supreme Court | ఉత్తరప్రదేశ్కు చెందిన గ్యాంగ్స్టర్, రాజకీయ నేత అతీక్తో పాటు అతని సోదరుడి హత్యలపై మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన