Bilkis Bano Case | 2002 గుజరాత్ అల్లర్ల కేసులో సామూహిక లైంగిక దాడికి గురికావడంతో పాటు కన్నబిడ్డతో సహా ఏడుగురు కుటుంబీకులను బిల్కిస్ బానో కోల్పోయింది. ఈ కేసులో 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం ముందస్తుగా విడుదల చేస�
వారణాసిలో ప్రసిద్ధి చెందిన జ్ఞానవాపి మసీదులో మతాచార వజు (కాళ్లు, చేతులు కడుక్కోవడం) కోసం తగిన ఏర్పాట్లు చేయవచ్చునా అనే అంశం పరిశీలనకు సమావేశం నిర్వహించాలని వారణాసి జిల్లా కలెక్టర్ను సుప్రీం కోర్టు ఆదే�
Delhi Lt Governor VK Saxena | ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు ఫిన్లాండ్లో శిక్షణకు సంబంధించిన ఫైల్ను మార్చి 4న ఎల్జీ వీకే సక్సేనా క్లియర్ చేశారు. అయితే ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు భవిష్యత్తులో విదేశీ శిక్�
Aarey metro shed | మహారాష్ట్రలోని ఆరే అటవీ ప్రాంతంలో కోర్టు అనుమతికి మించి ఎక్కువ సంఖ్యలో చెట్లను నరికివేశారు. ఈ నేపథ్యంలో ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్పై సుప్రీంకోర్టు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ సంస్థకు �
Gay Marriages: హిందూ మతం, ఇస్లాం మతంలోనూ.. ఆడ, మగ మధ్య జరిగే పెళ్లికే గుర్తింపు ఉందని కేంద్రం చెప్పింది. సేమ్ సెక్స్ మ్యారేజీలను కేంద్రం వ్యతిరేకించింది. సుప్రీంలో దాఖలైన పిటీషన్లకు కౌంటర్గా అఫిడవ�
ఆర్బిట్రేషన్-మీడియేషన్ విధానానికి చట్టబద్ధత కల్పించేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నదని, త్వరలో నే పార్లమెంట్ మీడియేషన్ బిల్లు-2021ను ఆమోదించనున్నదని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎ�
ఇజ్రాయెల్ పౌరులు మరోసారి ఆందోళనలను ఉధృతం చేశారు. న్యాయ సం స్కరణలకు వ్యతిరేకంగా వేలాదిగా జనాలు జెండాలు చేతబట్టుకొని, ప్ర జాస్వామ్యాన్ని కాపాడుకుందామం టూ నినాదాలు చేశారు.
ADR | ఎన్నికల కమిషనర్గా అరుణ్ గోయల్ నియామకాన్ని వ్యతిరేకిస్తూ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గోయల్ నియామకం ఏకపక్షంగా జరిగిందని, ఎన్నికల సంఘం సంస్థాగత సమగ్రతను, స�
ప్రస్తుత కాలంలో మధ్యవర్తిత్వ ప్రాధాన్యం క్రమంగా పెరుగుతున్నదని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ (Justice NV Ramana) అన్నారు. సమస్యల పరిష్కారంలో మధ్యవర్తిత్వం (Mediation) కీలక పాత్ర పోషిస్తోందని �
స్వలింగ వివాహాలకు చట్టబద్ధ గుర్తింపు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారణకు సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలో రాజ్యాంగ ధర్మాసనాన్ని సుప్రీంకోర్టు శనివారం ఏర్పాటు చేసింది. ఈ బెంచ్లో సీజేఐతో ప�
Muslim Reservation | ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తూ కర్ణాటక సర్కారు నిర్ణయం తీసుకోవటంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ నిర్ణయం అస్థిరంగా, బలహీనంగా కనిపిస్తున్నదని వెల్లడించింది. రిజర్�
Supreme Court | కర్ణాటకలో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు గురువారం
ప్రభుత్వ ఉద్యోగుల వార్షిక ఇంక్రిమెంట్ విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పదవీ విరమణకు ఒక్క రోజు వ్యవధి ఉన్నా ఇంక్రిమెంట్కు అర్హులేనని, వారు ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చని స్పష్టం చేసింద�