పోలవరం ప్రాజెక్టు ముంపుపై తక్షణమే సర్వే చేపట్టాలని ప్రాజెక్టు అథారిటీ, ఏపీ సర్కారుకు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) అల్టిమేటం జారీ చేసింది. తెలంగాణ ఒత్తిడి మేరకు ముంపుపై అధ్యయనానికి కాలపరిమితిని వి ధించిం�
ఆర్థిక లావాదేవీలన్నీ డిజిటల్ రూపంలోనే చేయాలని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం బలవంతంగా డిజిటలైజేషన్ను దేశంపై రుద్దింది. కానీ భద్రతను మాత్రం గాలికొదిలేసింది.
ఎన్సీపీ ఎంపీ మహమ్మద్ ఫైజల్ ఎంపీ హోదా రద్దుపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టడానికి ఒక్క రోజు ముందు హోదాను పునరుద్ధరించారు. ఆయనకు కింది కోర్టు విధించిన శిక్షను జనవరిలోనే హైకోర్టు సస్పెండ్ చేసింది.
రిటైర్డ్ జడ్జిలను ఉద్దేశించి కేంద్ర న్యాయశాఖ మంత్రి రిజిజు చేసిన వ్యాఖ్యలపై న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రిటైర్డ్ న్యాయమూర్తులను ‘భారత వ్యతిరేక ముఠా’గా పేర్కొనడాన్ని ఖండించారు.
Supreme Court | సుదీర్ఘంగా కొనసాగుతున్న మాజీ మంత్రి వైఎస్ వివేకానంద(YS Viveka) హత్య కేసుపై సుప్రీం కోర్టు(Supreme court) సీబీఐ(CBI)కి కీలక ఆదేశాలు జారీ చేసింది.
రష్యా - ఉక్రెయిన్ యుద్ధం, కరోనా మహమ్మారి నేపథ్యంలో ఉక్రెయిన్, చైనా, ఫిలిప్పీన్స్ నుంచి భారత్కు తిరిగివచ్చిన చివరి సంవత్సరం వైద్య విద్యార్థులకు సుప్రీంకోర్టు శుభవార్త చెప్పింది.
దేశంలో పెచ్చరిల్లిపోతున్న విద్వేష ప్రసంగాలపై సుప్రీంకోర్టు మంగళవారం ఆందోళన వ్యక్తం చేసింది. విద్వేష ప్రసంగాల ఘటనలపై ప్రభుత్వాలు, పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
రాష్ట్ర శాసనసభలు తీర్మానించిన బిల్లులకు గవర్నర్ ఆమోదముద్ర వేయకపోవటాన్ని సవాల్ చేస్తూ రాష్ట్రప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు కేంద్రప్రభుత్వానికి కీలక ఆదేశాలను జారీ చేసిం
మద్యం కొనుగోళ్ల వ్యవహారంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) చేస్తున్న దర్యాప్తు సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉన్నదని బీఆర్ఎస్ శాసనమండలి సభ్యురాలు కవిత తరఫున సుప్రీంకోర్టు సీనియర్ �