Supreme Court | బైక్ టాక్సీ అందించే ఉబెర్, ర్యాపిడో సంస్థలకు సుప్రీం కోర్టు షాకిచ్చింది. ఢిల్లీలో ఉబెర్, ర్యాపిడో బైక్ ట్యాక్సీ సేవలను అనుమతిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధిం�
ప్రధాని నరేంద్రమోదీ దేశానికి నియంతలా మారారని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. ఈ నియంతను, బీజేపీని దేశం నుంచి తరిమేసేందుకు ప్రజలంతా ఒక్కటి కావాలని
న్యాయవాదిగా నమోదు కావాలంటే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) గుర్తింపు పొందిన న్యాయ కళాశాలలోనే న్యాయ విద్య పూర్తి చేయాలని బీసీఐ రూపొందించిన నిబంధనలు చెల్లుతాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
గత శనివారం బీజేపీ పాలిత గుజరాత్లో రెండేండ్ల చిన్నారి బోరు బావిలో పడి మరణించిన సంగతి మరువక ముందే అదే పార్టీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్లోనూ ఆ తరహా ఘటన జరిగింది.
మణిపూర్లో జరుగుతున్న ఆందోళనల్లో మారణహోమం ఆగడం లేదు. ఇప్పటికే 98 మంది మృతిచెందగా తాజాగా మరో ముగ్గురు మరణించారు. తీవ్రంగా గాయపడ్డ తన కుమారుణ్ని ఓ తల్లి దవాఖానకు తరలిస్తుండగా ఆందోళనకారులు ఆ అంబులెన్స్ను �
ఢిల్లీలో బ్యూరోక్రాట్ల పోస్టింగ్, బదిలీలపై నియంత్రణ కోసం కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్కు (Ordinance) వ్యతిరేకంగా విపక్షాల మద్దతు కూడగట్టేందుకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) రాష్ట్రాల్లో పర్యటి
ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ ప్రమాదంపై విచారణకు పదవీ విరమణ చేసిన న్యాయమూర్తి ఆధ్వర్యంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి నిర్దేశిత కాల పరిమితిలో దాని నివేదికను సుప్ర�
లైంగికదాడి కేసు విచారణలో జ్యోతిషం ఎందుకొచ్చిందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ప్రజల నమ్మకాలు, మనోభావాలను తాము గౌరవిస్తామని కానీ లైంగికదాడి బాధితురాలికి న్యాయం కోసం విచారణ జరగాల్సిన చోట జ్యోతిషం గురి�
Supreme Court | లైంగిక దాడి బాధితురాలి ‘కుండలి’ని పరిశీలించాలని అలహాబాద్ హైకోర్టు లక్నో యూనివర్సిటీ జోత్యిష్యశాస్త్రం విభాగాన్ని ఆదేశించింది. అయితే, ఈ ఆదేశాలపై శనివారం సుప్రీంకోర్టు స్టే విధించింది. హైకోర్టు �
దేశ ద్రోహ చట్టాన్ని కొనసాగించవచ్చునంటూ రిటైర్డ్ జస్టిస్ రితురాజ్ అవస్థి నేతృత్వంలోని 22వ లా కమిషన్ కేంద్ర న్యాయశాఖకు తాజాగా నివేదిక సమర్పించింది. దేశద్రోహ చట్టాన్ని రద్దు చేసేందుకు వలసవాద కాలం నాట�
భారతదేశ సమాఖ్య స్ఫూర్తి (Federalism) అనేక అంశాల్లో నేడు ఒత్తిడికి లోనవుతున్నది. రాజ్యాంగ, ఆర్థిక, రాజకీయ, ఎన్నికల ప్రక్రియలో ఈ ఒత్తిడిని మనం నిత్యం గమనిస్తున్నాం. భారతదేశాన్ని రాష్ర్టాల యూనియన్గా రాజ్యాంగంలో న
మణిపూర్ అల్లర్లకు సంబంధించి కొత్త కోణం తెరపైకి వచ్చింది. అల్లర్లకు ఆజ్యం పోయడంలో ముఖ్యమంత్రి బీరేన్ సింగ్, బీజేపీ రాజ్యసభ సభ్యుడు లీషెంబ సనజవోబ పాత్రపై విచారణ జరిపించాలని మణిపూర్ ట్రైబల్స్ ఫోరమ్
ప్రజలచే ఎన్నుకోబడిన ఢిల్లీ ప్రభుత్వానికి అధికారాలను కట్టబెడుతూ ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పును బుట్టదాఖలు చేస్తూ మోదీ సర్కారు ఆర్డినెన్స్ను తీసుకువచ్చింది. ఎన్నుకోబడిన ముఖ్యమంత్రిని కాదని కేంద్రం న�
రాజకీయ పదవుల్లో మాజీ జడ్జీల నియామకంపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తులు పదవీ విరమణ చేసిన రెండేండ్ల తర్వాతనే గవర్నర్ లేదా ఇతర రాజకీయ పదవులు చేపట్టేలా తగిన క�