Aabha Muralidharan | దోషిగా తేలిన ప్రజాప్రతినిధులను ఆటోమెటిక్గా అనర్హులుగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ కేరళ సామాజిక కార్యకర్త అభా మురళీధరన్ సుప్రీంకోర్టులో శనివారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
న్యాయవ్యవస్థలో మహిళల భాగస్వామ్యం పెరగాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పిలుపునిచ్చారు. న్యాయవ్యవస్థలో మహిళలకు సమాన అవకాశాలు దక్కటం లేదని, కుటుంబ బాధ్యతలు సాకుగా చూపి మహి�
Rahul Gandhi | పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల శిక్ష ఖరారు చేసిన విషయం తెలిసిందే. నేపథ్యంలో ఆయనపై అనర్హత వేటు వేస్తూ లోక్సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే, దీన్ని సవాల్
Rahul Gandhi | నేరపూరిత పరువునష్టం కేసు(criminal defamation)లో దోషిగా తేలడంతో.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) లోక్సభ సభ్యత్వం రద్దు అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కేరళ (Kerala)లోని వయన�
Section 8(3): ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8(3) రాజ్యాంగ చెల్లుబాటును పిటీషనర్లు సవాల్ చేశారు. పరువునష్టం కేసులో దోషిగా తేలడంతో.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వం రద్దు అయిన విషయం �
రాజకీయ ప్రతీకార చర్యల్లో భాగంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వంటి దర్యాప్తు సంస్థలను బీజేపీ సర్కారు దుర్వినియోగం చేస్తున్నదని ప్రతిపక్షాలు మండిపడ
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో కేసును వేగంగా విచారించడానికి సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ద్విసభ్య ధర్మాసన�
దేశంలో కరోనా విజృంభించినప్పుడు విడుదలైన దోషులు, విచారణ ఎదుర్కొంటున్న ఖైదీలు 15 రోజుల్లోగా లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జైళ్లలో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కరోనా వ్యాప్తి చెందకుండా ఉండటా�
నిషేధిత సంస్థలో సభ్యత్వం కలిగి ఉండటం నేరమేనని, దీనిని దేశ సమగ్రత, సార్వభౌమత్వానికి వ్యతిరేక చర్యగా పరిగణించాలని సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. నిషేధిత సంస్థల్లో సభ్యత్వం ఉండటం నేరం కాదని గతం�
తనపై లైంగిక దాడికి పాల్పడిన దోషులను విడుదల చేయడాన్ని సవాల్చేస్తూ బిల్కిస్ బానో దాఖలు చేసిన పిటిషన్ను విచారించడానికి ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.
కొలీజియం సిఫారసుల ఆమోదంలో కేంద్రం చేస్తున్న జాప్యంపై సుప్రీంకోర్టు కొలీజియం మరోసారి ఆందోళన వ్యక్తం చేసింది. ప్రతిపాదనలపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఆలస్యం చేస్తుండటంతో అభ్యర్థుల సీనియారిటీ ద