ఎమ్మెల్యేలకు ఎర కేసులో సుప్రీంకోర్టు సీబీఐకి, ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తెలంగాణ పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగ�
MLC Kavitha | ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో మరోసారి తాను పిటిషన్ దాఖలు చేశారని.. దాన్ని న్యాయస్థానం తిరస్కరించిందంటూ జరుగుతున్న ప్రచారంపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. గురు
ఐఎఫ్ఎస్ సాధించిన తొలి మహిళ ఆమే. అప్పటి నిబంధనల ప్రకారం వివాహితలు ఐఎఫ్ఎస్కు అనర్హులు. ఉద్యోగం వచ్చిన తర్వాత వివాహమైనా సర్వీసు వదులుకోవాల్సిందే. విదేశాంగశాఖ రహస్యాలను ఎక్కడ భర్త చెవిన వేస్తారోనని పా�
Uddhav Vs Shinde | మహారాష్ట్ర (Maharashtra) రాజకీయ సంక్షోభంపై ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray), ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే (CM Eknath Shinde) దాఖలు చేసిన పిటిషన్లపై ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు (Supreme Court) రాజ్యాంగ ధర్మాసనం విచారణను ముగించిం�
Supreme Court | పార్టీల్లో అంతర్గత కలహాలున్నప్పుడు రాష్ట్ర గవర్నర్ తన అధికారాలను ఉపయోగించే విషయంలో విచక్షణతో వ్యవహరించాలని సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఘాటైన వ్యాఖ్యలు చేసింది. విశ్వాసపరీక్షకు ఆదేశిస్త�
ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో గవర్నర్లను అడ్డుపెట్టుకొని కేంద్రం పెత్తనం చెలాయించాలని చూస్తున్నదనే వాదనలు ఉన్నాయి. వీటిని బలపర్చేలా ఆయా రాష్ర్టాల గవర్నర్ల వ్యవహారశైలి ఉంది.
MLAs Poaching Case | ఎమ్మెల్యేలకు ఎర కేసులో సీబీఐకి చుక్కెదురైంది. కేసు అంశం తమ పరిధిలో ఉన్నందున సీబీఐ దర్యాప్తు చేపట్టరాదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. కేసు రికార్డులు, పత్రాలు ఇవ్వకూడదని తెలంగాణ సర్కారుకు ఉత�
వన్ ర్యాంక్-వన్ పెన్షన్ (ఓఆర్ఓపీ) బకాయిల చెల్లింపు విషయంలో సుప్రీంకోర్టు సోమవారం కేంద్రంపై అసహనం వ్యక్తం చేసింది. బకాయిలను నాలుగు వాయిదాల్లో చెల్లిస్తామని రక్షణ శాఖ
One Rank One Pension | కేంద్ర ప్రభుత్వంపై సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) మండిపడింది. వన్ ర్యాంక్ - వన్ పెన్షన్ (One Rank One Pension ) బకాయిల చెల్లింపులపై రక్షణ మంత్రిత్వశాఖ (Defence Ministry) సమాచారం ఇవ్వడంపై కేంద్రానికి మొట్టికాయలు వేస్తూ
Same Gender Marriage | స్వలింగ సంపర్కుల వివాహ (Same Gender Marriage) చట్టబద్ధమైన గుర్తింపునకు సంబంధించిన పిటిషన్లను రాజ్యాంగ ధర్మాసనానికి (Constitution Bench) సుప్రీంకోర్టు (Supreme Court) సిఫారసు చేసింది. ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఆయా కేసులను ఏప�