Rahul Gandhi | పరువు నష్టం కేసులో పడిన శిక్షపై స్టే విధించడానికి నిరాకరిస్తూ గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ నెల 21న ఈ పిటిషన్ను విచారిస్తామని సీజ�
మోదీ ఇంటిపేరు ( (Modi surname) వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) దాఖలు చేసిన పిటిషన్ను దేశ అత్యున్నత న్యాయస్థానం (Supreme Court) విచారణకు స్వీకరించింది.
G20 Summit | దేశంలో ఎక్కడ ఏ చిన్న అలజడి జరిగినా చాలు ప్రభుత్వం ముందుగా ఇంటర్నెట్ను నిలిపివేస్తున్నది. ప్రపంచంలో ఇటువంటి విడ్డూరం మరెక్కడా లేదని జీ20 సమ్మిట్లో భారత్పై విమర్శలు వ్యక్తమయ్యాయి. అయినదానికీ కాని
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ), సీఎం కేజ్రీవాల్ సర్కార్కు మధ్య ‘రాజకీయ వైషమ్యాలు, తగాదాలు’ పతాక స్థాయికి చేరుకున్నవేళ..సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
Center Vs Delhi Govt | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలోని తీసుకువచ్చిన ఆర్డినెన్స్ను సవాల్ చేస్తూ ఆప్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సర్వోన్నత న్యాయస్థానం సోమవారం విచారణ జరిపింది. ఆర్డినెన్స్ రాజ్యాంగ �
బాల్య వివాహ చట్టం-2006 అమలులో ఏర్పడుతున్న ఇబ్బందులు, సమర్థంగా అమలు చేయడానికి తీసుకుంటున్న చర్యలపై ఆరు వారాల్లోగా అఫిడవిట్ సమర్పించాలని కేంద్రాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను సీజేఐ నేతృ�
‘మోదీ ఇంటి పేరు’ కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఉన్నత న్యాయస్థానంలో శనివారం పిటిషన్ దాఖలు చేశారు. మోదీ ఇంటి పేరును రాహుల్గాంధీ దూషించారంటూ ఆయనపై కేసు నమోదవగా గుజ�
‘నిర్బంధ చట్టాలు (పీడీ యాక్ట్) అత్యంత కఠి నమైనవి. విచారణ లేకుండా నిర్బం ధంలో ఉన్న వారి వ్యక్తిగత స్వేచ్ఛను అవి హరిస్తాయి. ఇటువంటి సమ యంలో చట్టంలోని నిబంధనలు మా త్రమే నిందితునికి రక్షణ కల్పిస్తాయి’ అని సు�
యమునా నది కాస్త నెమ్మదించినా శుక్రవారం మళ్లీ వర్షాలు కురవడంతో దేశ రాజధాని ఇంకా వరద గుప్పిట్లోనే ఉంది. దహన సంస్కరాలకూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. శుక్రవారం వరద సుప్రీంకోర్టు ప్రవేశ ద్వారం వద్దకు చేరుకుంద�
కరీంనగర్లో 2001 మే 17న నిర్వహించిన సింహగర్జనలో సమైక్య పాలకుల గుండెల్లో సమరశంఖాన్ని పూరించారు. తదనంతరం సుప్రీంకోర్టు ఆదేశాలతో 2001 జూలై 12, 15, 17న జరిగిన స్థానిక సంస్థల ఎన్నిక ల్లో రైతు నాగలి గుర్తుతో పెనుసంచలాన్న